NEWS

NEWS

సిద్ధి వినాయక దేవాలయంలో ఎమ్మెల్యే జిఎంఆర్ ప్రత్యేక పూజలు 

పటాన్ చెరు,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 19: వినాయక చవితి పర్వదినం పురస్కరించుకుని పటాన్ చెరు మండల పరిధిలో రుద్రారం గ్రామ పరిధిలోగల ప్రసిద్ధ సిద్ధి వినాయక దేవాలయంలో పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పురోహితులు పూర్ణకుంభంతో ఎమ్మెల్యే జిఎంఆర్ కు స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.…

కాంగ్రెస్ గ్యారంటీలతో బీఆరెస్ కకావికలం

  *కాంగ్రెస్ గ్యారంటీలతో బీఆరెస్ కకావికలం *మేం ఏం చేస్తామో చెబుతూ ప్రజల్లోకి వెళతాం *బీఆరెస్ కు మిగిలింది మరో 99 రోజులే *బీఆరెస్, బీజేపీ, ఎంఐఎం వేర్వేరు కాదు… అంతా ఒక్కటే *100 శాతం ధరణిని రద్దు చేసి తీరతాం *ధరణి కేసీఆర్ కుటుంబానికి ఏటీఎం *టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విజయభేరి సభలో…

ప్రగతి భవన్ లో వినాయక చవితి వేడుకలు

సోమవారం వినాయక చవితి వేడుకల సందర్భంగా ప్రగతి భవన్ గణనాథుడుకి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు శోభ దేవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు సుఖ‌శాంతుల‌ను అందించాల‌ని, ప్రజలందరినీ చల్లగా చూడాలని, రాష్ట్ర ప్ర‌గ‌తి ప్ర‌స్థానానికి విఘ్నాలు రాకుండా చూడాల‌ని విఘ్నేశ్వరుడిని ఈ సంద‌ర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రార్ధించారు. గణపతి పూజా కార్య‌క్ర‌మంలో మంత్రి…

త్వరలో తెలంగాణ రాజకీయాల్లో అనూహ్య మార్పులు ..

నైజమును విరోచితంగా ఎదిరించిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ ఈ పది సంవత్సరాలలో నిరాశ, నిస్ప్రహా, ఒక రకమైన స్తబ్దత, బద్దకానికి గురైందని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. స్వరాష్ట్రం సిద్ధిస్తే లభిస్తాయి అనుకున్న నీళ్లు నిధులు నియామకాలలో ఏ ఒక్కటి కూడా సాధించుకోలేకపోయాము. నిరుద్యోగులు కాక వికలాయిపోతున్నారు. దాదాపు లక్షన్నర కోట్లు ఖర్చుపెట్టి కట్టిన…

‘నీటి ఒత్తిడి’ అంచున ప్రపంచ మానవాళి.!

 ప్రపంచవ్యాప్తంగా కేప్‌ టౌన్‌ నుంచి చెన్నై వరకు నగర ప్రజలు, గ్రామీణ భారతం, నగర మురికవాడలు తీవ్ర నీటి ఒత్తిడి(వాటర్‌ స్ట్రెస్‌)కి లోనవుతుండడం భవిష్యత్తు హెచ్చరికగా తీసుకో వాలని జల నిపుణులు సూచి స్తున్నారు. నీటి ఎద్దడితో ప్రజారోగ్యం, జీవనశైలి, వర్తక వ్యాపారాలు ప్రభావితం అవుతాయని గమనించాలి. ప్రపంచ దేశాల్లో నీటి కొరత: ప్రపంచ వనరుల…

తెలంగాణ సాధనతో నా జన్మ సార్థకమైంది

సమైక్యతా దినంగా హైదరాబాద్‌ భారత్‌లో అంతర్భాగమైన రోజు నేడు దేశంలో అనేక రంగాల్లో నెం. 1 స్థానంలో తెలంగాణ పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుతో ఆరు జిల్లాలు సస్యశ్యామలం వైద్య విద్యలో నూతన విప్లవం…జిల్లాకో మెడికల్‌ కాలేజ్‌ ఐటి రంగంలో దేశంలోనే మేటిగా తెలంగాణ మన పల్లెలు, పట్టణాలకు జాతీయ అవార్డులు విశ్వనగరంగా హైదరాబాద్‌ స్వర్ణయుగాన్ని తలపిస్తున్న సాగు…

తెలంగాణ సెంటిమెంట్‌ను వాడుకునే ప్రయత్నంలో పార్టీలు

ప్రధాన రాజకీయ పార్టీలన్నీ తెలంగాణ సెంటిమెంటును వాడుకునే విషయంలో ఒక విధంగా ఆదివారం జరిగిన సెప్టెంబర్‌ 17 కార్యక్రమాల్లో తీవ్రంగానే పోటీపడ్డాయి. చివరాంకంలో అధికార బిఆర్‌ఎస్‌కూడా అందులో భాగస్వామి అయింది. సరిగ్గా నేటికి 75 ఏళ్ళ కింద జరిగిన సంఘటనను అన్ని పార్టీలు ఆలోకనం చేసుకునే ప్రయత్నాలు చేశాయి. బిజెపి, కాంగ్రెస్‌ పార్టీలు కేంద్రంలో అధికారం…

తుక్కుగూడ విజయభేరి సభకు తరలి వెళ్లిన కాంగ్రెస్ నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర సెప్టెంబర్ 17 : కడ్తాల మండలం లోని వివిధ గ్రామాలకు చెందిన కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తుక్కుగూడ కాంగ్రెస్ విజయభేరి భారీ బహిరంగ సభకు వాహనాలలో భారీగా తరలి వెళ్లారు. విజయ భేరి సభ కోసం టిపిసిసి సభ్యులు ఆయిళ్ల శ్రీనివాస్ గౌడ్ గూడూరు శ్రీనివాస్ రెడ్డి, యాట నరసింహ…

అక్టోబర్ 1న పరిగిలో పండుగ సాయన్న విగ్రహ ఆవిష్కరణ

పరిగి నియోజక వర్గ ముదిరాజు లు పెద్ద ఎత్తున తరలి రావాలి పరిగి పట్టణంలో ముదిరాజ్ భవనంలో విలేఖరుల సమావేశం నిర్వహించిన నియోజకవర్గ ముదిరాజ్ సంఘం నాయకులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్న తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ మహాసభ అధ్యక్షులు కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ తదితరులు పరిగి,ప్రజాతంత్ర, సెప్టెంబర్ 17: తెలంగాణ రాష్ట్ర…