NEWS

NEWS

99 ‌గ్రామాల పరిధిలో 50 వేల ఎకరాలకు సాగునీరు

శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన మంత్రి కెటిఆర్‌ ‌నీటిని విడుదల చేసి రైతులకు అంకితం నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4 : ‌రెండు దశాబ్దాల నిర్మల్‌ ‌వాసుల కల సీఎం కేసీఆర్‌ ‌ప్రత్యేక చొరవతో సాకారమైంది. దిలావర్‌పూర్‌ ‌మండలంలోని గుండంపెల్లి వద్ద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ నంబర్‌ -27 ( శ్రీ ‌లక్ష్మీనరసింహస్వామి…

కాంగ్రెస్‌ ‌నాయకులకు ఇజ్జత్‌ ‌లేదు

కరెంట్‌పై మాట్లాడే దమ్ముందా..? బిజెపికి మతపిచ్చి ఎక్కువ దమ్ముంటే అభివృద్ధిలో పోటీపడాలి రైతుల ఉక్కు కవచం సిఎం కెసిఆర్‌ ‌నిర్మల్‌ ‌జిల్లాలో పలు అభివృద్ధి పనులకు మంత్రి కెటిఆర్‌ ‌ప్రారంభోత్సవాలు, శంఖుస్థాపనలు బీజేపీ అంటే బిగ్గెస్ట్ ‌ఝూటా పార్టీ : ట్విట్టర్‌(ఎక్స్) ‌వేదికగా మంత్రి కెటిఆర్‌ ‌నిర్మల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4 : ‘ఒకప్పుడు సాగునీళ్ల…

తెలంగాణలో 3,17,17,389 వోట్లు

మహిళా వోటర్లు 1,58,43,338 కాగా పురుష వోటర్లు 1,58,71,493 తుది వోటర్ల జాబితాను విడుదల చేసిన ఎన్నికల సంఘం న్యూ దిల్లీ, అక్టోబర్‌ 4 : ‌రేపో మాపో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్‌ ‌వెలువడనున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం రాష్ట్ర వోటర్ల తుది జాబితాను విడుదల చేసింది. ప్రక్షాళన అనంతరం మొత్తం 22,02,168 వోట్లను…

పసుపు బోర్డు, ట్రైబల్‌ ‌యూనివర్సిటీలకు గ్రీన్‌ ‌సిగ్నల్‌

ఉజ్వల గ్యాస్‌ ‌సిలిండర్‌పై సబ్సిడీ రూ.300లకు పెంపు రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వాటాలు తేల్చడానికి ట్రిబ్యునల్‌ ఏర్పాటు కేంద్ర క్యాబినెట్‌ ‌పలు కీలక నిర్ణయాలు…వివరాలు వెల్లడించిన కేంద్ర మంత్రి అనురాగ్‌ ‌టాకూర్‌ ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, అక్టోబర్‌ 4 : ‌మహబూబ్‌నగర్‌ ‌పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ ప్రకటించిన నిజామాబాద్‌లో పసుపు…

ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌పేదల పక్షపాతి : మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 04 : ‌ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రాష్ట్ర ప్రభుత్వ పథకాలు అందరికీ అందేలా చూసే పేదల మనిషి అని, దేశంలో ఏ రాష్ట్రంలో చేపట్టని అభివృద్ధి, సంక్షేమ పథకాలు చేపడుతూ ప్రతి ఒక్కరికీ న్యాయం జరిగేలా చూస్తున్నారని, ఈ విషయ ంలో అనేక పథకాలు రూపొం దించి వాటిని విజయవంతంగా కొనసాగి ంచడం…

ఉత్తమ పౌర జీవనానికి పునాదిగా నిలుస్తున్న పట్టణ ప్రగతి

హైదరాబాద్‌, అక్టోబర్‌ 04: ‌ట్టణ ప్రగతికి  ఇప్పటివరకు రూ. 5 వేల 126 కోట్ల రూపాయలను విడుదల చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నర్సరీలు, పట్టణ  ప్రకృతి వనాలతో  తెలంగాణ పట్టణాలు పచ్చదనం పరుచుకున్నవి, పెద్ద ఎత్తున సీసీ రోడ్లు, అండర్‌ ‌గ్రౌడ్‌ ‌డ్రైనేజీల నిర్మాణం, వైకుంఠధామాలు, క్రీడా ప్రాంగణాలు, ఓపెన్‌ ‌జి మ్‌ ‌లు,…

జర్నలిస్టులపై దాడులను ఉద్యమాలతో ఎదుర్కొంటాం

• దాడులను గర్హిస్తూ నేడు  ర్యాలీ • ఐజేయూ,టీయూడబ్ల్యూజే పిలుపు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 4: ‌పథకం ప్రకారం మీడియా సంస్థలపై, జర్నలిస్టులపై దాడులకు, అక్రమ కేసులకు పాల్పడుతున్న కేంద్ర ప్రభుత్వానికి ఉద్యమలతోనే తగినరీతిలో బుద్ధి చెబుతామని ఐజేయూ, టీయూడబ్ల్యూజే సంఘాలు హెచ్చరించాయి.  దిల్లీలో న్యూస్‌ ‌క్లిక్‌ ‌పోర్టల్‌ ‌కార్యాలయంపై, జర్నలిస్టులపై నిన్న పోలీసులు జరిపిన…

విద్యార్థుల ప్రగతికి కారకుడు ఉపాధ్యాయుడు

నేడు ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం ‘‘ప్రపంచంలోని అధ్యాప కులను మెచ్చుకోవడం, అంచనా వేయడం బోధనలో ఆధునికతను జోడించడం వంటి  లక్ష్యాలు’’పై దృష్టి పెడుతుంది. దేశ భవిష్యత్తు పాఠశాల నాలుగు గోడల మధ్యన నిర్మిత మవుతుందని ప్రముఖ విద్యావేత్త కొఠారి గారు చెప్పిన మాటలు అక్షర సత్యాలు. విద్యార్థుల జీవితంలో ఉపాధ్యాయుల పాత్ర…

వైద్య ఆరోగ్య శాఖలోజి.ఓ.142..శాపమా శఠగోపమా..

ప్రపంచమంతా   కొరోనాతో విల విలలా డుతు ంటే ప్రజలంతా ఇండ్లలో ఉంటున్నప్పుడు వైద్య ఆరోగ్య శాఖ ఉద్యో గులు మాత్రమే బయట ప్రపంచం లోకి వెళ్లి కొ•రోనాకు ఎదురొడ్డి పోరాడి ప్రాణాలు సైతం లెక్కచే యకుండా తన విధి నిర్వ హిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రభు త్వం మాత్రం హడావుడిగా 142 జి.ఓ. తీసుకొచ్చి…

సో’సెల్‌’ ‌మీడియా విష వలలో చిక్కిన లేత భారతం..!

కొరోనా మహమ్మారి కాలంలో ప్రారంభమైన ఆన్‌లైన్‌ ‌క్లాసుల పేరుతో పిల్లలకు, కౌమార యువత చేతుల్లో స్వార్ట్‌ఫోన్లు, ట్యాబ్‌లు పెట్టిన తల్లితండ్రులు నేడు ఆ అలవాటుకు బానిసలైన పిల్లలను అదుపు చేయలేక దిక్కుతోచని స్థితిలో మదనపడుతున్నారు. పిల్లలు, కౌమార యువతకు పట్టిన ఇంటర్నెట్‌ ‌పీడను విరగడ చేయడానికి ఏ మార్గం దొరకడం లేదని, వారించినప్పటికీ పిల్లలు మారాం…