NEWS

NEWS

రుణమాఫీ నిధులను రైతుల ఖాతాల్లో వేయాలని వ్యవసాయ కమిషనర్ కు వినతి పత్రం అందజేసిన కాంగ్రెస్ నేతలు

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 4 : మండల పరిధిలోని నేదునూరు, లేమూర్,రాచులూరు,గుమ్మడవెల్లి నాలుగు గ్రామాలలో గల కెనరాబ్యాంక్ నందు ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ నిధులు రైతులకు వారి ఖాతాల్లో వేయాలని బుధవారం వైస్ ఎంపీపీ గంగుల శమంత ప్రభాకర్ రెడ్డి,జిల్లా కాంగ్రెస్ మైనార్టీ జనరల్ సెక్రటరీ యండి.అఫ్జల్ బేగ్ ల ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కమిషనర్…

మాజీ హోం మంత్రి ఇంద్రా రెడ్డికి బిఏంసి బిఆర్ఎస్ నేతల నివాళులు

మహేశ్వరం, ప్రజాతంత్ర అక్టోబర్ 4: మాజీ హోం మంత్రి పట్లోళ్ల ఇంద్రా రెడ్డికి మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి, చేవెళ్ల ఎమ్మెల్యే కే.యాదయ్యతో కలిసి, మహేశ్వరం నియోజకవర్గం బిఏంసి బిఆర్ఎస్ ప్రజా ప్రతినిధులు, నాయకులు నివాళులు అర్పించారు. బుధవారం మాజీ హోం మంత్రి ఇంద్రా రెడ్డి జయంతిని పురస్కరించుకొని.. కౌకుంట్ల గ్రామంలోని ఇంద్రా రెడ్డి సమాధి వద్ద…

గ్రామీణ తపాలా ఉద్యోగుల  న్యాయమైన సమస్యలు తక్షణమే పరిష్కరించాలి

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 4 :  గ్రామీణ ప్రాంతాల్లో తపాలా శాఖ లో పనిచేస్తున్న జిడిఎస్ ఉద్యోగుల న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ… దేశవ్యాప్తంగా జిడిఎస్ జె ఏ సీ ఆధ్వర్యంలో చేపట్టిన ఒక్కరోజు సమ్మెలో భాగంగా బుధవారం కల్వకుర్తి, ఆమనగల్లు, మాడ్గుల, వెల్డండ, కడ్తాల సబ్ ఆఫీస్ పరిధిలోని గ్రామీణ తపాలా…

కల్వకుర్తి తాలూకా ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శిగా పద్మ అనిల్ ముదిరాజ్ ఎన్నిక

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 4 : కల్వకుర్తి తాలూకా ముదిరాజ్ సంఘం ప్రధాన కార్యదర్శిగా తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన పద్మ అనిల్ ముదిరాజ్ ( ఉప సర్పంచ్) ఎన్నికయ్యారు. ఈ మేరకు నియామక పత్రాన్ని ముదిరాజ్ సంఘం తాలూకా అధ్యక్షులు శేఖర్ ముదిరాజ్ చేతుల మీదుగా పద్మ అనిల్ తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన…

చింతలపల్లి లో బతుకమ్మ చీరల పంపిణీ

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 4 :  ముఖ్య మంత్రి  కెసిఆర్ ఎంతో ప్రతిష్టత్మకంగా  దసరా కానుకగా ఆడపడుచులకు బతుకమ్మ చీరలు పంపిణీ చేయడం జరుగుతుందని ఆమనగల్ మండల వైస్ ఎంపీపీ జక్కు అనంతరెడ్డి తెలిపారు. బుధవారం మండల పరిధిలోని చింతలపల్లి గ్రామంలో మహిళలకు గ్రామ సర్పంచ్ మంజులతో కలిసి చీరలను పంపిణి చేసినట్లు ఆయన పేర్కొన్నారు.…

 6వ వార్డు లో  సీసీ రోడ్డు  పనులకు భూమి పూజ

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 4 : ఆమనగల్లు మున్సిపాలిటీలోని ఆరో వార్డులోని సాయి నగర్ కాలనీలో రూ.14 లక్షలతో 260 మీటర్లు నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు అవార్డు కౌన్సిలర్ దివ్య శ్రీకాంత్ సింగ్ లతో కలిసి చైర్మన్ రాంపాల్ నాయక్, జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారిలు భూమి పూజ చేసి పనులను…

మంత్రి తన్నీరు హరీష్ రావు ను మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన బీఆర్ఎస్ ఉప్పల్ అభ్యర్ధి బండారి లక్ష్మా రెడ్డి

  గత కొన్ని సంవత్సరాలుగా ఉప్పల్ ప్రజలు ఎదురుచూస్తున్న 100 పడకల హాస్పిటల్ ఎట్టకేలకు ఏర్పాటుకు ప్రభుత్వ ఉత్తర్వులు రావడంతో ఆర్థిక , ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు ను ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి బుధవారం  మర్యాద పూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. మంత్రిని కలిసిన…

ఎన్నికల్లో డబ్బులు, మందు పంపిణీ కట్టడి చేయండి

కేంద్ర ఎన్నికల బృందాన్ని కోరిన సీపీఎం నేతలు తెలంగాణలో కేంద్ర ఎన్నికల సంఘం బృందం పర్యటన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌కేంద్ర ఎన్నికల బృందాన్ని సీపీఎం నేతలు కలిశారు. రాష్ట్రంలో గతంలో జరిగిన ఎన్నికల తీరుపై వారికి వివరించారు. గత ఎన్నికల్లో బూత్‌ ఎన్నుకోడానికి ఇబ్బంది అయ్యిందని సీపీఎం నేతలు వారికి తెలిపారు.…

మార్చినాటికి 720 లక్షల టన్నుల ఉత్పత్తి, రవాణా లక్ష్యం

సాధిస్తే ఈ ఏడాది 40 వేల కోట్ల టర్నోవర్‌, ‌రూ.3500 కోట్ల లాభాలు తొలి అర్ధ సంవత్సరంలో రవాణాలో12 శాతం, ఉత్పత్తిలో 7శాతం, ఓబీ తొలగింపులో 15 శాతం వృద్ధి సంస్థ అన్ని ఏరియాల జీఎంలకు సింగరేణి ఛైర్మన్‌ ‌మరియు ఎండీ ఎన్‌.‌శ్రీధర్‌ ‌దిశా నిర్దేశం హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబరు 03 : దేశవ్యాప్తంగా బొగ్గుకు…

న్యూస్‌ ‌క్లిక్‌, ‌న్యూస్‌ ‌పొర్టల్‌లపై దాడులు అత్యంత ఆందోళనకరం

ఏకపక్షంగా, బెదిరింపుగా ఉన్నాయి దిల్లీ పోలీసుల దాడులను ఖండించిన ఐజెయు హైదరాబాద్‌/‌చండీగఢ్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 3 : ‌న్యూస్‌క్లిక్‌ ‌మరియు న్యూస్‌ ‌పోర్టల్‌తో సంబంధం ఉన్న జర్నలిస్టుల నివాసాలపై దిల్లీ పోలీసులు పలుమార్లు దాడులు చేయడాన్ని ఇండియన్‌ ‌జర్నలిస్టస్ ‌యూనియన్‌(ఐజెయు) తీవ్రంగా ఖండించింది. ఎలాంటి నోటీసులు, వారెంట్‌లు లేకుండానే పోలీసులు బలవంతపు చర్యకు పూనుకోవడంతో పాటు…