NEWS

NEWS

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 : మెదక్ పల్లి  గ్రామానికి చెందిన చాకలి రాములమ్మ ఇటీవల మృతి చెందారు. గురువారం బిఆర్ఎస్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కుటుంబ సభ్యులను పరామర్శించి సర్పంచ్ ధరణి శివశంకర్ రెడ్డి  రూ.2 వేలు, దరువుల శంకర్ వెయ్యి రూపాయలు ఆర్థిక సాయం అందజేశారు.

కాంగ్రెస్ జెండా మోయని వారికి టికెట్ ఇవ్వకూడదు..!

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 : ఏనాడు కాంగ్రెస్ పార్టీ జెండా మోయని పార్టీ బలోపేతానికి కృషి చేయని నాయకులకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం టికెట్ ఇస్తే తామందరం వ్యతిరేకిస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు తమ అభిప్రాయాలను వెలిబుచ్చారు. గురువారం ఆమనగల్లు పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో ఆమనగల్ మండల కాంగ్రెస్ పార్టీ…

కానిస్టేబుల్ ఫలితాలలో సత్తా చాటిన ఏకేఆర్ విద్యార్థులు

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: ఏకేఆర్ స్టడీ సర్కిల్ లో శిక్షణ పొందిన కానిస్టేబుల్ అభ్యర్థులు కానిస్టేబుల్ ఫలితాల్లో సత్తా చాటి ఈ ప్రాంతానికి మంచి పేరు సాధించారని ఏకేఆర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్ బివి రమణ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాలలో స్థానిక ఏ కే ఆర్ స్టడీ…

కానిస్టేబుల్ ఫలితాలలో సత్తా చాటిన శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులు

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన కానిస్టేబుల్ ఫలితాలలో తాండూరు పట్టణంలోని శ్రీ సాయి డిగ్రీ కళాశాల విద్యార్థులు అయినటువంటి పి ప్రశాంత్ (గోరేపల్లి) సి రవీందర్ (హాజీపూర్) మరియు ఎం యాదప్ప (ఎక్ మై) కానిస్టేబుల్ ఫలితాల్లో సత్తా చాటిన విద్యార్థులను  కళాశాల యాజమాన్యం మరియు అధ్యాపక బృందం విద్యార్థులకు…

అనుకుంటే సాధించలేనిదంటు ఏమీ లేదు

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,సెప్టెంబర్ 05: చేవెళ్ల మండల పరిధిలోని అంతారం గ్రామానికి చెందిన బి కరుణాకర్ బుధవారం నాడు విడుదలైన పోలీస్ కానిస్టేబుల్ ఫలితాలలో టిఎస్ఎస్ పి పోలీస్ శాఖకు ఎంపికైనరన్నారు.ఈ సందర్భంగా తోటి మిత్రులు జుట్టు కుమార్ ఆధ్వర్యంలో కరుణాకర్ ను  ఘనంగా సన్మానించారు.ఎన్నో కష్టాలను అవమానాలను ఆకలి బాధలను భరిస్తూ కంటికి కునుకు…

పోలీసు ఉద్యోగాలు సాధించిన అభ్యర్థులకు సన్మానించిన కాంగ్రెస్ నాయకులు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 : ఆమనగల్లు మున్సిపాలిటీ 3వార్డు  నుచుగుట్ట తండాలో పోలీసు ఉద్యోగాలు సాధించిన 8 మంది అభ్యర్థులను యువజన కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి కృష్ణా నాయక్ అభినందించారు. ఈసందర్భంగా అభ్యర్థులను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉద్యోగాల్లో స్థిరపడిన తర్వాత స్వగ్రామానికి తల్లిదండ్రులను మర్చిపోకుండా నీతి నిజాయితీతో పని…

దుబ్బాక ఎమ్మెల్యే  రఘునందన్ రావును,బిజెపి గూండాలను  వెంటనే అరెస్ట్ చేయాలి

సిద్ధిపేట, ప్రజాతంత్రఅక్టోబర్ 5: సిద్దిపేటలోమొన్న(మంగళవారం) జరిగిన రైల్వే స్టేషన్ లో ఘటన పట్ల బి అర్ ఎస్ వి జిల్లా అధ్యక్షుడు మెరుగు మహేశ్, స్థానిక మున్సిపల్ కౌన్సిలర్లు నాయిని చంద్రం, సాకి ఆనంద్, జువన్న కనకరాజు ల  అధ్వర్యంలో బారాస బృందం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని పోలీస్ కమిషనరేట్ లో సిపికి ,సంఘటన పరిధిలోని టూ…

రాష్ట్ర ప్రభుత్వ దిష్టిబొమ్మ దగ్ధం

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 : ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుద్యోగులకు న్యాయం చేయడంలో పూర్తిగా విఫలమైపోయిందని ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గోరటి భరత్ అన్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ రెండోసారి రద్దు చేయడంతో లక్షలాదిమంది నిరుద్యోగులు రోడ్డున పడ్డారని దీనికి నిరసనగా ఆమనగల్లు పట్టణంలోని…

కొనసాగుతున్న మధ్యాహ్న భోజన పథకం కార్మికుల నిరవధిక సమ్మె

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 5 :  జీవో నెంబర్ 8 ప్రకారం పెంచిన జీతాలను వెంటనే ఇవ్వాలని మధ్యాహ్న భోజన పథక యూనియన్ మండల అధ్యక్షురాలు సత్యమ్మ కోరారు. ఆమనగల్లు మండలంలో స్థానిక ఎంపీపీ కార్యాలయం సమీపంలో చేస్తున్న నివేదిక సమ్మె 8వ రోజుకు చేరుకుంది ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మధ్యాహ్న భోజన పథకం…

హక్కుల సాధన కోసం ముదిరాజ్‌లంతా ఏకతాటిపైకి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 5: రాష్ట్రంలోని ముదిరాజులు అందరూఒకేతాటిపైకి వచ్చి తమ హక్కులకోసం పోరాటం  చేస్తున్నారని  ఎన్‌ఎంఆర్‌ యువసేన వ్యవస్థాపక అధ్యక్షుడు నీలం మధు ముదిరాజ్‌ అన్నారు.గురువారం చేవెళ్ల లో  పండగసాయన్న విగ్రహావిష్కరణకు స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, సంగారెడ్డి నియోజకవర్గ బిజెపి నాయకులు పులిమామిడి రాజు, కాసాని వీరేష్, బిత్తిరి సత్తి, దగడ్…