NEWS

NEWS

తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6 : ‌రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రపంచ స్థాయి కంపెనీ కేయిన్స్ ‌తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వొచ్చింది. ఈ సందర్భంగా కేయిన్స్ ‌నిర్ణయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్వాగతించారు. ఈ మేరకు కేటీఆర్‌ ‌సమక్షంలో అవగాహన ఒప్పందం కుదిరింది. రాష్ట్రంలో సెవి…

తెలంగాణలో కుటుంబపాలన అంతం ఖాయం

ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే ప్రాంతీయ పార్టీ స్థాయికి కాంగ్రెస్‌ ‌బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ ‌సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6 : ‌దేశంలో ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలేనని..బీజేపీ ఒక్కటే జాతీయ పార్టీ అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా…

కంటికి కునుకు లేకుండా ప్రజల గురించి పరితపించే వ్యక్తి సీఎం

మూడోసారి కేసిఆరే ముఖ్యమంత్రి విపక్షాలకు కూడా ఆ విషయం తెలుసు కాంగ్రెస్‌, ‌బిజెపి నాయకులు సంక్రాంతి ముందు వొచ్చే గంగిరెద్దులోల్లు.. ఎన్నికలప్పుడే ప్రజలకు కనిపిస్తరు…వారి కల్ల బొల్లి మాటలకు మోసపోవద్దు మోసపూరిత వాగ్దానాలకు గోల్‌ ‌మాల్‌ ‌కావొద్దు ఇప్పటికే దేశంలో ఎక్కడ లేని విధంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాం తొందరలోనే మంచి శుభవార్త తెలంగాణ…

జాకీ పెట్టి లేపినా తెలంగాణలో బీజేపీ లేవదు

కాంగ్రెస్‌ అధికారంలోకి రాదు టికెట్ల పంపిణీ చేయలేక చతికిల పడిపోయింది దర్పల్లి 100 పడకల హాస్పిటల్‌తోపాటు పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్న మంత్రి హరీష్‌ ‌రావు నిజామాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6 : ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ అధికారంలోకి వొచ్చే పరిస్థితి లేదని హరీష్‌ ‌రావు పేర్కొన్నారు. తప్పుడు సర్వేలతో హస్తం పార్టీ ప్రజలను తప్పుదోవ పట్టించే…

తెలంగాణ సహా ఐదు రాష్ట్రాలకు రేపు లేదా 10న ఎన్నికల నోటిఫికేషన్‌?

‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 6 : ‌దేశంలోని పలు రాష్ట్రాల్లో త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల నోటిఫికేషన్‌కు సంబంధించిన వార్తలు జాతీయ విడియాలో తెరపైకి వొస్తున్నాయి. తాజాగా దీనికి సంబంధించిన కీలక అప్‌డేట్‌ ‌వొచ్చింది. తెలంగాణ సహా రాజస్థాన్‌, ‌మధ్యప్రదేశ్‌, ‌ఛత్తీస్‌గఢ్‌, ‌మిజోరామ్‌ ‌రాష్ట్రాల అసెంబ్లీ…

బాలగోపాల్‌ – ‌నిరంతర చైతన్య ప్రవాహం

బాలగోపాల్‌ ‌మరణించి 14 సంవత్సరాలు గడిచినా, స్వేచ్ఛను, సమానత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని ప్రేమించే, రాజ్యాంగ విలువలన్నింటిని గౌరవించే ఈ దేశపు సగటు ఆలోచనపరులందరి అంత చైతన్యంలో నిత్య చైతన్య దీప్తిగా వెలుగొందుతూనే ఉన్నాడు. విద్యార్థి దశలో తత్వచింతనాసక్తితో ప్రారంభమైన ఆయన ప్రయాణం తదనంతర కాలంలో ఒక వడగాడ్పులా సాగింది. యువనారంభంలో ప్రారంభమైన ఆసక్తి దినదిన ప్రవర్ధమానమై అనేక…

ముఖ్యమంత్రి అల్పాహార పథకం పేద పిల్లలకు వరం ఆరోగ్యశాఖ మంత్రి హరీష్‌రావు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 06: మానవీయ కోణంలోనే తెలంగాణ ప్రభుత్వం సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి హరీశ్రావు అన్నారు. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే పేదవిద్యార్ధుల కోసం తీసుకొచ్చిన ముఖ్యమంత్రి అల్పాహార పథకం వల్ల తల్లిదండ్రులపై భారం తగ్గుతుందని అన్నారు ఈ పథకాన్ని రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లా…

 ఈనెల 7న కడ్తాలకు హోం మంత్రి మహమ్మద్ అలీ రాక 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 6 :  నూతన మండలమైన కడ్తాలలో నూతనంగా ఏర్పాటుచేసిన పోలీస్ స్టేషన్ భవనాన్ని ప్రారంభించడానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర హోం శాఖ మంత్రి మహమూద్ ఆలీ, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, నాగర్ కర్నూల్ పార్లమెంట్ సభ్యులు పోతుగంటి రాములు, రంగారెడ్డి జిల్లా జడ్పీ చైర్ పర్సన్  తీగల అనిత రెడ్డి,…

విద్యార్థులకు ఉదయం పూట ఆకలి తీర్చే పథకం సీఎం బ్రేక్ పాస్ట్

 శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 6:  ప్రభుత్వ పాఠశాలలో చదివే పేద, మధ్య తరగతి విద్యార్థులకు ఉదయం పూట ఆకలి తీర్చే గొప్ప పథకం సీఎం బ్రేక్ పాస్ట్ అని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ అన్నారు. ఈ మేరకు ఆయన శుక్రవారంగచ్చిబౌలి డివిజన్ పరిధిలోని నల్లగండ్ల లోని మండల ప్రాథమిక పాఠశాల లో …

అల్పాహారంతో శక్తి, మానసిక చైతన్యం -విద్యపై ఏకాగ్రత మెరుగు

సంగారెడ్డి, ప్రజాతంత్ర,అక్టోబర్06:  జిల్లా కేంద్రంలో ముఖ్యమంత్రి అల్పాహార పథకాన్ని  ప్రారంభించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్, రాష్ట్ర చేనేత అభివృద్ధి సంస్థ చైర్మన్ చింతా ప్రభాకర్  సీఎం బ్రేక్ ఫాస్ట్ పథకం  బడి పిల్లల భవితకు వరమని, ఉదయం తినే అల్పాహారంతో శారీరక శక్తి, మానసిక చైతన్యం వస్తుందని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ అన్నారు.…