NEWS

NEWS

మా సంపూర్ణ మద్దతు ఎమ్మెల్యే జిఎంఆర్ కే  

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 17:  రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి తమ సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నామని పటాన్చెరువు పట్టణ నాయి బ్రాహ్మణ సంఘం ఏకగ్రీవ తీర్మానం చేసింది.ఈ మేరకు మంగళవారం  పటాన్ చెరు పట్టణంలోని జిఎంఆర్ కన్వెన్షన్ సెంటర్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో…

రసాయన పరిశ్రమలో అపార అవకాశాలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: తగిన నైపుణ్యాలతో విద్యారత సాధించిన వారికి రసాయన పరిశ్రమలలో అపార అవకాశాలు ఉన్నాయనిచెన్నైకి చెందిన జెజియాంగ్ శరణ్ కెమికల్ టెక్నాలజీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ మరియు ప్రెసిడెంట్ డాక్టర్ శరణ్‌బస్సప్ప మాట్లాడుతూ తగిన నైపుణ్యంతో విద్యను పూర్తి చేసిన వారికి రసాయన పరిశ్రమలో అపారమైన అవకాశాలు ఉన్నాయని అన్నారు. …

న్యాయం చేయకపోతే బరిలో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : తమ ఇళ్ల స్థలాల విషయంలో ప్రభుత్వం న్యాయం చేయకపోతే త్వరలో జరుగనున్న అసెంబ్లీ ఎన్నికల్లో రాజేంద్రనగర్ నియోజకవర్గంలో వెయ్యి మంది సభ్యులు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో దిగుతామని శంకర్ హిల్స్ ప్లాట్స్ పర్చేసర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షురాలు సువర్ణ రెడ్డి, కార్యదర్శి కృష్ణారెడ్డిలు హెచ్చరించారు. ఈ మేరకు మంగళవారం…

మొదటి ఉద్యోగం ఆమెకే..: రేవంత్ హామీ

నాంపల్లి కి చెందిన దివ్యాంగురాలు (మరుగుజ్జు ) రజినీ కి అమ్మాయికి రేవంత్ హామీ  కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నాంపల్లి కి చెందిన దివ్యాంగురాలు (మరుగుజ్జు ) రజినీ కి అమ్మాయికి తొలి ఉద్యోగం ఇస్తామని పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు.పీజీ పూర్తి చేసిన ఉద్యోగం రాలేదు.. ప్రైవేట్ సంస్థల్లో ఉద్యోగం…

అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తికి ఆర్థిక సహాయం అందజేసిన

గజ్వెల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: ములుగు మండలo  చిన్న తిమ్మాపూర్ కు  చెందిన నూనె నవీన్ కు చిన్న పేగు వాపుతో ఇంప్రెషన్  ప్రకెట్ సమస్యతో  నాలుగు సంవత్సరాల నుంచి బాధపడుతుండగా ఉమ్మడి మెదక్ జిల్లా డిసిసిబి డైరెక్టర్ బట్టు అంజిరెడ్డి సహుహృదయం తో నూనె నవీన్ కి 10 వేల రూపాయల ఆర్థిక సహాయం చేసి…

తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే

 ప్రజాతంత్ర కోడంగల్ అక్టోబర్ 17: తెలంగాణలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని కొడంగల్ గడ్డపై కాంగ్రెస్ జెండాను  రేప రేప లాడిస్తామని వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు బోడి వెంకట్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు  దౌల్తాబాద్ మండల కేంద్రంలో ఆరు గ్యారెంటీల ప్రచారాన్ని ముమ్మరం చేసిన సందర్భంగా 6 గ్యారంటీల హామీ పత్రాలను స్థానిక…

ఆరు గ్యారెంటీ లతో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం…! ఎంపిటిసి మంజుల దస్తప్ప

ప్రజాతంత్ర కోడంగల అక్టోబర్ 17: ఆరు గ్యారంటీ లతో రాబోయే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని  దౌల్తాబాద్ ఎంపీటీసీ మంజుల దస్తప్ప జంగం వీరన్న రొయ్యలి  బీములు సూరారం సాయిలు జగన్ గౌడ్   గోపాల్ గౌడ్  శేఖర్ భాస్కర్  తిరుపతి రెడ్డి  మాలేకాడి అంజి అన్నారు  టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి…

కాంగ్రెస్‌తో మళ్లీ దలారుల రాజ్యమే

  ప్రజలు ఏమాత్రం ఏమరపాటు పడొద్దు మళ్లీ అధికారంలోకి వొస్తే పాత పథకాలు కొనసాగుతాయి కొత్త పథకాలు అమలు చేస్తామని హామీ ఇస్తున్నా భువనగిరిలో కాంగ్రెస్‌ అరాచక శక్తులను పెంచి పోషించింది రైతుల భూమి మీద రైతులకే హక్కు ఉండాలనే ధరణి పోర్టల్‌ ‌భువనగిరి జిల్లా ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్‌   ‌యాదాద్రి…

కేసీఆర్ కుటుంబం అవినీతి దిల్లీ వరకు పాకింది

  –యువత పోరాటం ద్వారానే రాష్ట్రం -రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపణ మహేశ్వరం, ప్రజాతంత్ర, అక్టోబర్ 16: కేసీఆర్ కుటుంబం అవినీతి తెలంగాణకు మాత్రమే పరిమితం కాకుండా దిల్లీ వరకు పాకిందని రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఆరోపించారు. సోమవారం మహేశ్వరం నియోజకవర్గం బడంగ్ పేట్ కేంద్రంలో బీజేపీ…

కాంగ్రెస్ ప్రభంజనం కొనసాగుతోంది..

ఎన్నికల ప్రచార సభ వికారాబాద్ జిల్లా నుండి నేను నిర్వహించాను.. సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచి నీవు ప్రారంభించావు ఇక చూసుకో.. డిసెంబర్ 9న ఎల్బీ స్టేడియంలో ప్రమాణ స్వీకారానికి ప్రతి ఒక్కరూ తరలిరావాలి..  -ఎన్నికల శంఖారావం పూరించిన టిపిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి.   వికారాబాద్ జిల్లా ప్రజాతంత్ర అక్టోబర్ 16: వికారాబాద్ జిల్లాకు…