NEWS

NEWS

సాదా…సీదగా దాబాలో చాయ్‌…

  సిద్ధిపేటలో చాయ్‌ తాగిన రోజులు గుర్తొచ్చి ఆగి చాయ్‌ తాగిన సీఎం కెసిఆర్‌   సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: సిద్దిపేట సభ అనంతరం హైదరాబాద్‌ వెళుతున్న సీఎం కెసిఆర్‌ ఒక్క సారిగా సిద్దిపేట దాబా వద్ద ఆగి చాయ్‌ త్రాగారు.. సిద్దిపేట చాయ్‌ త్రాగిన రోజులు గుర్తు చేసుకున్నారు.. ఢల్లీి కి రాజు…

కల్వకుర్తి రాజకీయ ఐక్యవేదిక ముఖ్య నాయకుల సమావేశం

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 17 : ఎన్నికలు సమీపిస్తున్న వేళ కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన రాజకీయ ఐక్యవేదిక ముఖ్య నాయకుల సమావేశం హైదరాబాద్ లోని రాజీవ్ శెట్టి నగర్, కర్మన్ ఘాట్ లో నిర్వహించారు. కల్వకుర్తి నియోజకవర్గ బిసి ముఖ్య నాయకుల సమావేశం ఏర్పాటు చేసి పలు విషయాలపై చర్చించారు, ఈ సమావేశానికి కల్వకుర్తి రాజకీయ…

శేరిలింగంపల్లి నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీని ఆదరించండి. దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: శేరిలింగంపల్లి నియోజకవర్గం లో భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆదరించి గెలిపించాలని దుబ్బాక శాసనసభ్యులు రఘునందన్ రావు కోరారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రవికుమార్ యాదవ్ తలపెట్టిన గడపగడపకు  ప్రజాయాత్ర మంగళవారానికి వంద రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా పాపి రెడ్డి కాలనీ రాజీవ్ గృహకల్ప…

సేవారత్న  నేషనల్ అవార్డు అందుకున్న  తేరుపల్లి సునంద

ప్రజాతంత్ర చేవెళ్ల డివిజన్,అక్టోబర్ 17 : షాబాద్ మండల పరిధిలోని  సోలిపేట గ్రామానికి చెందిన తేరుపల్లి సునంద సేవా రత్న నేషనల్ అవార్డుకు బహుజన సాహిత్య అకాడమీ ఆధ్వర్యంలో అక్టోబర్ 15వ తేదీన న్యూఢిల్లీలో జరిగిన ఆల్ ఇండియా బహుజన రైటర్స్ నాలుగవ నేషనల్ కాన్ఫరెన్స్లో బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ,…

సెక్టోరియల్ అధికారులు ప్రముఖపాత్ర పోషించాలి కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో జిల్లా సెక్టోరియల్ అధికారుల పాత్ర ఎంతో కీలకమని, వారు బాధ్యతాయుతంగా ఉండి ప్రముఖ పాత్ర పోషించాల్సి ఉంటుందని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ అన్నారు. మంగళవారం  జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో సెక్టోరియల్ అధికారులు, ప్రత్యేక సమావేశం నిర్వహించారు.…

బీఆర్‌ఎస్‌ వెంటే ఉంటామంటూ ఏకగ్రీవ తీర్మానాలు

కుత్బుల్లాపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17 : ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ ల నేతృత్వంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని పలు కాలనీ బస్తీలవాసులలో ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టి, అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించి ప్రజల మన్ననలు చూరగొంటున్నారు. బీఆర్‌ఎస్‌ వెంటే మేము ఉంటామంటూ పలు కాలని, బస్తీ వాసులు…

ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తా

 ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 17:  ఆశీర్వదించండి అభివృద్ధి చేస్తానని ఉప్పల్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర  ముఖ్యమంత్రి  కల్వకుంట్ల చంద్రశేఖర రావు  ప్రవేశపెట్టే ప్రజా సంక్షేమ పథకాలను వివరిస్తూ మీర్పేట్ హెచ్ బీ కాలనీ లో గడపగడపకు తిరుగుతూ  కారు గుర్తుకే ఓటు వేసి గెలిపించాలని  బీఆర్ఎస్ పార్టీ…

కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండాలి 

 షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 17: కాంగ్రెస్ పార్టీలో చేరిన ప్రతీ కార్యకర్త పార్టీకి అండగా నిలవాలని రాబోయే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి దిశా నిర్దేశం చేశారు. మంగళవారం షాద్ నగర్ నియోజకవర్గం నుండి కీలక నాయకులతో కలిసి షాద్ నగర్ అసెంబ్లీ అభ్యర్థి వీర్లపల్లి…

వచ్చే రెండు నెలల్లో రాష్ట్రంలో వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 17: వచ్చే రెండు నెలలు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేది టిఆర్ఎస్ ప్రభుత్వమేనని ఈ ఎన్నికల్లో ప్రతిపక్షల డిపాజిట్లు గల్లంతు కావడం ఖాయమని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి పేర్కొన్నారు మంగళవారం తాండూరు నియోజకవర్గం లోని బషీరాబాద్ ఎన్నికల శంఖారావం సమావేశంలో మాట్లాడుతూ నా గడ్డ .. నేను పుట్టిన మండలం…