NEWS

NEWS

మృతురాలి కుటుంబానికి రాధాకృష్ణ ట్రస్ట్ ద్వారా ఆర్థిక సహాయం అందజేత

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 18 : కడ్తాల మండలంలోని మర్రిపల్లి  గ్రామపంచాయతీకి చెందిన నల్లవెల్లి నరసమ్మ గత వారం రోజుల క్రితం అనారోగ్య కారణాలతో మృతి చెందారు. స్థానికుల ద్వారా విషయం తెలుసుకున్న గ్రామీణాభివృద్ధి స్టాండింగ్ కమిటీ జిల్లా సభ్యులు, కడ్తాల జెడ్పిటిసి జర్పుల దశరథ్ నాయక్ మర్రిపల్లి గ్రామానికి చేరుకొని నరసమ్మ కుటుంబ సభ్యులను…

అబ్దుల్ కలాం ఎక్సలెన్స్ అవార్డు అందుకున్న రఘునందన్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 92వ జయంతి వేడుకల’లో భాగంగా గత రెండు దశాబ్దాలుగా ఖగోళ శాస్త్రం, స్పేస్ సైన్స్ టెక్నాలజీ రంగంలో సేవలు అందిస్తున్న ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక కార్యదర్శి, డైరెక్టర్ ఎన్.రఘునందన్ కుమార్‌ను గుర్తించిన తెలంగాణ మేధావుల ఫోరమ్ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్…

వృద్ధిరేటును ప్ర‌క‌టించిన వెరానియం క్లౌడ్‌ లిమిటెడ్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : ముంబైకి చెందిన టెక్నాల‌జీ సొల్యూష‌న్స్ కంపెనీ వెరానియం క్లౌడ్ లిమిటెడ్ త‌న వ్యాపార కార్య‌క‌లాపాల్లో అసాధార‌ణ వృద్ధిని బుధవారం సాధించింది. మొత్తం ఆదాయం, నిక‌ర లాభాల‌లోనూ గ‌ణ‌నీయ‌మైన వృద్ధి న‌మోదైంది. 2023 సెప్టెంబ‌రుతో ముగిసిన 2024 ఆర్థిక సంవ‌త్స‌రం తొలి అర్ధ సంవ‌త్స‌రంలో(హెచ్‌1) రూ.96.25 కోట్ల స్టాండ‌లోన్ నిక‌ర…

సేవాలాల్ మహారాజ్,మేరమయాడిలకు ఘనంగా పూజలు

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 18 : మండల పరిధిలోని మాన్యగూడ తండాలో శ్రీ సేవాలాల్  మహారాజ్,మేరమయాడిల ఫోటో,జెండాపెట్టి మొదటి పూజ ఘనంగా చేయడం జరిగింది.సేవాలాల్ మహారాజ్ యూత్ అసోసియేషన్ ఆద్వర్యంలో బంజార పద్ధతిలో పూజలు చేయడం జరిగింది.తండా ప్రజలందరూ పూర్తిగా సహకరించారని సభ్యులు తెలిపారు.నీళ్ల బిందెలు ఎత్తుకొని మెరమయాడి,సేవాలాల్ మహారాజ్ బంజారా ద్వారంలో నీళ్లతో శుభ్రం చేయడం జరిగిందన్నారు.ఈ…

క్రైస్తవ సమాజ సంపూర్ణ ప్రగతికి  రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉంది

 ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 18:  క్రైస్తవ సమాజ సంపూర్ణ ప్రగతికి,  సంక్షేమానికి తెలంగాణ ప్రభుత్వం ఎల్లవేళలా కట్టుబడి ఉందని ఉప్పల్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. క్రైస్తవుల మనోభాలాన్ని పెంచి  సగర్వంగా అభివృద్ధి పథలో నడిపించేందుకు సీఎం కేసీఆర్ అనేక ప్రోత్సాహాలు అందిస్తున్నారని బిఆర్ఎస్ పార్టీ మాజీ రాష్ట్ర  కార్యదర్శి , కంటోన్మెంట్ మాజీ…

బిసి జనగణనపై బిఆర్ఎస్ స్పందించకపోతే కార్యచరణ

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : బిఆర్ఎస్ పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టోలో బీసీలకు సంబంధించిన ఏ అంశాన్ని చేర్చకపోవడం చాలా బాధాకరం అని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆవేదన వ్యక్తం చేశారు. బీసీలకు చట్టసభలు, రిజర్వేషన్లు, బీసీల సమగ్ర కుటుంబ సర్వే, బీసీ రిజర్వేషన్ల పెంపు అనే…

ఏఎంపీఎల్ అత్యాధునిక స‌ర్వీస్ కేంద్రం ప్రారంభం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 18 : ఆటోమోటివ్ మాన్యుఫాక్చ‌ర‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్(ఏఎంపీఎల్‌) త‌న అత్యాధునిక స‌ర్వీసు కేంద్రాన్ని మంచిర్యాల‌లో బుధ‌వారం ప్రారంభించినట్లు ఆటోమోటివ్ మాన్యుఫ్యాక్చరర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాజీవ్ సంఘ్వి హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. ఆయన మాట్లాడుతూ అశోక్ లేలాండ్ వాహ‌నాల‌కు ఉన్న అతిపెద్ద డీల‌ర్ల‌లో ఒక‌టైన ఆటోమోటివ్‌ వంద‌కు పైగా…

కేసీఆర్‌ ‌డబ్బు, మద్యాన్ని నమ్ముకున్నారు

  •బీజేపీ, బీఆరెస్‌ ‌పోటీపడి ఉప ఎన్నికల్లో కోట్లు ఖర్చు చేశాయి •డబ్బు, మద్యంతో ఉప ఎన్నికలు గెలిచిన చరిత్ర బీఆర్‌ఎస్‌ది •ప్రవళికది ముమ్మాటికి ప్రభుత్వ హత్యే• నిరుద్యోగులు తలుచుకుంటే ఇందిరమ్మ రాజ్యం వొస్తుంది •మీడియా సమావేశంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి హై దరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17 : ‌కేసీఆర్‌ ఎన్నికల్లో గెలవడానికి…

యావత్‌ ‌దేశానికి తెలంగాణ తలమానికం

  యావత్‌ ‌తెలంగాణకు సిద్ధిపేట తలమానికం హరీష్‌రావుకు గత మెజారిటీ రికార్డును తిరగ రాయాలి సిద్ధిపేట ప్రగతి ప్రజా ఆశీర్వాద సభలో సిఎం కేసీఆర్‌ ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 17: ‌జన్మభూమిని మించిన గడ్డ లేదు. సిద్ధిపేట పేరు విన్నా…ఆలోచన వొచ్చినా…నా మనసులోకి వొచ్చినా ఇదే అనిపిస్తుంది. నన్ను కన్నది..సాదింది. నేను పసిగుడ్డుగా ఉన్నప్పుడు నా…

అన్ని రంగాల్లో నంబర్‌వన్‌గా తెలంగాణ

   మరోసారి అవకాశం ఇవ్వండి శ్రీనాడు నేతన్నల బలవన్మరణాలు చూసి ఏడ్పు వొచ్చేది శ్రీఅందుకే అధికారంలోకి వొచ్చిన వెంటనే వారిపై ప్రత్యేక దృష్టిపెట్టి కొంతమేర ఉపాధి కల్పించాం శ్రీధరణిని బంగాళాఖాతంలో పడేస్తామంటున్న వారిపట్ల అప్రమత్తంగా ఉండండి సిరిసిల్ల సభలో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు సిరిసిల్ల మరింత అభివృద్ధికి మరొక అవకాశం ఇవ్వండి : మంత్రి కేటీఆర్…