NEWS

NEWS

 శేరిలింగంపల్లి లో భారీ మెజారిటీతో గెలిచి గులాబీ జెండా ఎగురవేస్తాం

శేరిలింగంపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: శేరిలింగంపల్లి నియోజక వర్గంలో భారీ మెజార్టీతో గెలిచి గులాబీ జెండా ఎగరవేస్తామని ప్రభుత్వ విప్ శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరెకపూడి గాంధీ సతీమణి శ్యామలాదేవి అన్నారు. ఈ మేరకు బుధవారం ఆమె మియాపూర్ డివిజన్ పరిధిలోని న్యూ ప్రశాంత్ నగర్,రాఘవేంద్ర పాంచజన్య అపార్ట్మెంట్స్ ,కృషి నగర్ ,లక్ష్మీ నగర్, మందాడి అపార్ట్మెంట్స్…

మల్లొక్కసారి ఆశీర్వదించండి మరింత అభివృద్ధి చేసుకుందాం

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: బడుగు బలహీన వర్గాల అభివృద్ధి లక్ష్యంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి కేసీఆర్ పేదల అభివృద్ధికి బాటలు వేశారని మరోసారి కారు గుర్తుకు ఓటు వేసి టిఆర్ఎస్ పార్టీని గెలిపించుకొని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో మరింత అభివృద్ధి ప్రగతి పథంలో ప్రయాణిద్దామని వికారాబాద్ ఎమ్మెల్యే…

కాంగ్రెస్ జెండా ముస్లింలకు అండ

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: ఏఐఎంఎం అధినేత అసద్ దిన్ ఓవైసి బిఆర్ఎస్ మేనిఫెస్టోను పొగడిన విధానాన్ని తప్పు పట్టిన  టిపిసిసి మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి వహీద్ మియా. ఈ సందర్భంగా వహీద్ మియా మాట్లాడుతూ అసద్ బాయ్ హంకో బిక్ నహి హక్ చాహియే అసద్  మా కాంగ్రెస్ పార్టీ యొక్క…

చెక్ పోస్ట్ ల వద్ద గట్టి నిఘా ఉంచాలి

ప్రజాతంత్ర  కొడంగల్, అక్టోబర్ 18:  చెక్ పోస్ట్ ల వద్ద గట్టి నిఘా పెట్టాలనీ వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు  బుధవారం జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ లతో కలిసి రాష్ట్ర సరిహద్దు, కొడంగల్ నియోజకవర్గం లోని చంద్రకల్ గ్రామ పరిధిలోని హైవేపై ఏర్పాటుచేసిన చెక్ పోస్ట్…

మృతుని కుటుంబానికి కాంగ్రెస్ నాయకులు మనోహర్ రెడ్డ ఆర్థిక సాయం

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: కాంగ్రెస్ పార్టీ నాయకులు బుయ్యని మనోహర్ రెడ్డి మృతుని కుటుంబానికి ఆర్థిక సాయం అందజేశారు.తాండూరు మండలం కరణ్ కోట్ గ్రామానికి చెందిన కుమ్మరి నర్సింలు బుధవారం అనారో గ్యంతో మృతి చెందారు. విషయాన్ని పార్టీ నాయకుల ద్వారా  తెలుసుకున్న డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి అంత్యక్రియల నిమిత్తం మృతుని కుటుంబానికి…

సీఆర్పీఎఫ్ మహిళా మోటార్సెక్టిల్ యాత్రకు గీతం ఆతిథ్యం

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 18: యశస్విని ఆల్ ఉమెన్ సూటార్క్లిట్ ఎక్స్ పెడిషన్-2033 పేరిట సీఆర్పీఎఫ్ మహిళా అధికారులు నిర్వహిస్తున్న మోటార్సెక్టిల్ ర్యాలీని బుధవారం గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాద్ సాదరంగా స్వాగతించి ఆతిథ్యం ఇచ్చారు. సంగారెడ్డి అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) బి. చంద్రశేఖర్- ఐఏఎస్, సీఆర్ పీ.ఎఫ్. డింజ్ అనిల్ మింగ్, కమాండెంట్ ఎర్నల్…

నాడు నీటి గోస..నేడు జలకళ

అభివృద్ధికి ప్రతీక అమీన్ పూర్ -ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కె ఎస్ ఆర్ కాలనీలో ఇంటింటి ప్రచారం.. ఘన స్వాగతం పలికిన కాలనీ ప్రజలు.. పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 18: అమీన్ పూర్ ప్రజల అభివృద్ధి, సంక్షేమం కోసం మున్సిపాలిటీగా ఏర్పాటు చేయడంతో పాటు సుమారు 200 కోట్ల రూపాయలతో అభివృద్ధికి తార్కానంగా తీర్చిదిద్దుతున్నామని…

కొనసాగుతున్న కన్యకా పరమేశ్వరి దసరా శరన్నవరాత్రోత్సవాలు

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 18 : ఆమనగల్లు పట్టణంలో ని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం లో ఈనెల 15 నుంచి 25వ తేదీ వరకు 11 రోజులపాటు నిర్వహించే దసరా శరన్నవరాత్రోత్స వాలు వైభవంగా భక్తిశ్రద్ధలతో కొనసాగుతున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆలయ అధ్యక్షుడు వీరబొమ్మ రామ్మోహన్, ప్రధాన కార్యదర్శి బికుమండ్ల నరసింహ, కోశాధికారి…

ప్రతిపక్షాలు తట్టా బుట్టా సర్దుకోవాల్సిందే

ఎమ్మెల్యే జిఎంఆర్ కు జై కొట్టిన సెంట్రింగ్ యూనియన్ నాయకులు ఆత్మీయ స్వాగతం పలికిన ఎమ్మెల్యే జిఎంఆర్ అన్ని వర్గాల మద్దతు బిఆర్ఎస్ కే ప్రజల ఆశీర్వాదంతో మరిన్ని అభివృద్ధి పనులు పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 18: బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి ఏకగ్రీవాల మద్దతు పరంపర కొనసాగుతూనే ఉంది.అమీన్…

జిల్లాలో శాసనసభ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు

 వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 18: చెక్ పోస్ట్ ల వద్ద గట్టి నిఘా పెట్టాలనీ వికారాబాద్ జిల్లా కలెక్టర్ సి. నారాయణరెడ్డి అధికారులను ఆదేశించారు.  బుధవారం జిల్లా ఎస్పీ ఎన్.కోటిరెడ్డి, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్ లతో కలిసి రాష్ట్ర సరిహద్దు,  కొడంగల్ నియోజకవర్గం లోని చంద్రకల్ గ్రామ పరిధిలోని హైవేపై ఏర్పాటుచేసిన చెక్…