NEWS

NEWS

దసరా వేడుకల నిర్వాహనకు ఏర్పాట్లు పూర్తి చేయాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: దసరా వేడుకలు నిర్వహించుకునే ఆలంపల్లి బోనమ్మ గుడి పరిసరాల్లో పరిసరాలు పరిశుభ్రం చేసి వేడుకలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయాలని వికారాబాద్ మున్సిపల్ చైర్పర్సన్ మంజుల రమేష్ మున్సిపల్ సిబ్బందికి అధికారులకు సూచించారు. గురువారం వికారాబాద్ పట్టణంలోని ఆలంపల్లి బోనమ్మ గుడి పరిసరాలను దసరా పండుగ వేడుకలకు నిర్వహిస్తున్న…

ఆర్ధిక వృద్ధిరేటును ప్ర‌క‌ టించిన వెరానియం క్లౌడ్‌ లిమిటెడ్

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : టెక్నాల‌జీ సొల్యూష‌న్స్ కంపెనీ ఐన వెరానియం క్లౌడ్ లిమిటెడ్ త‌న వ్యాపార కార్య‌క‌లాపాల్లో అసాధార‌ణ ఆర్ధిక వృద్ధిని సాధించిందని ఆ సంస్థ ప్రతినిధులు గురువారం హైదరాబాద్ లో విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నారు. మొత్తం ఆదాయం, నిక‌ర లాభాల‌లోనూ గ‌ణ‌నీయ‌మైన వృద్ధి న‌మోదైనట్లు వారు పేర్కొన్నారు. సెప్టెంబర్ తో…

దళితుడిని సిఎం చేయడమే మా పార్టీ లక్ష్యం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 :  వచ్చే ఎన్నికల్లో దళితుడిని సిఎం చేయడమే తమ పార్టీ ప్రధాన లక్ష్యమని దళిత బహుజన పార్టీ(డిబిపి) జాతీయ అధ్యక్షుడు వడ్లమూరి కృష్ణ స్వరూప్ చెప్పారు. కెసిఆర్ తెలంగాణ ఉద్యమం సమయంలో దళితుడిని సిఎంగా చేసి తెలంగాణకు కాపలా కుక్కలాగా ఉంటానని ప్రగల్భాలు పలికి తానే సిఎం అయి దళితులకు…

ఘనంగా టిసిసి కార్యదర్శి జోజిరెడ్డి కుమారుని వివాహం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఇఎస్ఐసి మాజీ మేనేజర్ కాలుసాని జోజిరెడ్డి, పుష్పల కుమారుడు వినయ్ కుమార్ రెడ్డి దివ్యల వివాహం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ మేధావుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ సిటిజన్ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ రాజ్ నారాయణ…

రాజ్యాంగ వ్యవస్థల దుర్వినియోగం

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : టిడిపి అధినేత, ఎపి మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం చట్ట విరుద్ధంగా అరెస్టు చేసి రాజకీయ కక్ష సాధించడానికి రాజ్యాంగ వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నదని సమైక్యాంధ్ర పరిరక్షణ సమితి పార్టీ జాతీయ అధ్యక్షుడు గొంటి కుమార్ చౌదరి యాదవ్ అన్నారు. ఈ మేరకు…

పటాన్ చెరు దార్శనికుడు ఎమ్మెల్యే జిఎంఆర్

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 19: రాబోయే అసెంబ్లీ ఎన్నికలలో పటాన్ చెరు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, స్థానిక ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డికి పటాన్ చెరు నియోజకవర్గ సగర (ఉప్పర) సంఘం ఏకగ్రీవంగా మద్దతు ప్రకటించింది. ఈ మేరకు సంఘం సభ్యులు ఎమ్మెల్యే జిఎంఆర్ ను కలిసి తమ సంపూర్ణ మద్దతు తెలిపారు. ఎమ్మెల్యే జిఎంఆర్…

పటన్ చెరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురబోతోంది

పటాన్ చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 19: పటన్ చెరు గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురబోతోందని పటాన్ చెరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కాట శ్రీనివాస్ గౌడ్ ధీమా వ్యక్తం చేశారు. పటాన్ చెరు నియోజకవర్గం రామచంద్రాపురం పట్టణం సండే మార్కెట్ వద్ద 112 డివిజన్ ఈశ్వర్ సింగ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు కాట…

భీ ఫాం అందుకున్న ఎల్. బి నగర్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: ఎల్బీనగర్  ఎమ్మెల్యేగా దేవి రెడ్డి సుధీర్ రెడ్డి  భీ ఫాం పొందారు. ఈ మేరకు ప్రగతిభవన్లో  సీఎం కెసిఆర్ చేతుల మీదుగా  బీఫామ్ అందుకున్నారు.  ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఎగ్గే మల్లేశం తదితరులు పాల్గొన్నారు.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక – బతుకమ్మ

తెలంగాణలో బాద్ర పద బహుళ పంచమికి మెట్ట పంటలన్ని ఇళ్లకు చేరే వేళ, పెద్ద వాళ్లు తీరికగా ఉండరు కాబట్టి ఇంటిలోని ఆడ పిల్లలే ఒక చెక్క పీటపై పుట్టమన్ను లేదా ఎర్ర మన్నుతో చతురస్రా కారంలో ఐదు దొంతరలుగా చేసి, వాటిని ఒకదానిపై ఒకటి త్రిభుజాకారం మాదిరిగా పేర్చి,ఆపై బొడ్డెమ్మ  బొడ్డెమ్మ కోల్‌.. బిడ్డా…

ప్రవళికకు అర్పించాల్సింది నివాళి..  వికారపు వ్యాఖ్యలు కాదు!

  పదిహేను వందలకు పైగా విద్యార్థుల బలవన్మరణాల పునాదిగా కదిలిన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ఆ విషయాన్ని మరింత బలంగా నొక్కిచెప్పింది. అధికారంలో లేనప్పుడు చావుని సెంటిమెంట్‌ ‌చేసి మరింత మంది ఆ మార్గం పట్టేలా రెచ్చగొడుతూ మాట్లాడిన ప్రస్తుత అధికారపక్ష నాయకులు, ఇప్పుడు వ్యవస్థ వైఫల్యంతో భవిష్యత్తు అయోమయంగా కనిపిస్తున్నప్పుడు నిరాశకు గురయి…