NEWS

NEWS

ఎన్నికల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలి

వికారాబాద్ జిల్లా, ప్రజాతంత్ర, అక్టోబర్ 20: అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సి.నారాయణరెడ్డి సంబంధిత అధికారులను ఆదేశించారు.గురువారం ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లలో భాగంగా వికారాబాద్ నియోజక వర్గం రిటర్నింగ్ అధికారి కార్యాలయం, మేరీనాట్ స్కూల్ ఆవరణలో ఏర్పాటు చేసే స్ట్రాంగ్ రూమ్,  ఎన్నికల సామాగ్రి పంపిణీ  కేంద్రంను…

విజయీభవ కేసీఆర్ పాట విడుదల చేసిన కేటీర్ …

నంది అవార్డు గ్రహిత, న్యాయవాది లక్ష్మణ్ గంగ రాసి, నిర్వహణ చేసిన విజయీభవ కేసీఆర్ పాటని శుక్రవారం ప్రగతి భవన్ లో కేటీర్ విడుదల చేసారు, కేటీర్  మాట్లాడుతూ బేఆర్ఎస్ లీగల్ సెల్ న్యాయవాది,నంది అవార్డు గ్రహిత లక్ష్మణ్ గంగ రాసిన పాట చాలా బాగుందని, ఇలాంటి పాటలు ఇంకా రాయాలని చెబుతూ ఈ పాటకి…

‘గూడెం’ లో ఎంపీ కు వినేదేలేదు..!

గూడెంలో అదుపు తప్పుతున్న కారు కౌన్సిలర్లతో కుదరని బేరసారాలు బుజ్జగింపులు వినకుంటే బెదిరింపులు ?  కొత్తగూడెం : ఎన్నికల వేళ కొత్తగూడెం నియోజకవర్గంలో సిఎం కెసిఆర్‌ జన ఆశిర్వాద సభకు ముందే కారు పార్టీలో కుదుపులు మొదలయ్యాయి. వనామా నమ్మిన బంటుగా పేరున్న సీనియర్‌ నాయకుడు కాసుల వెంకట్‌ కారు పార్టీలో తిరుగు బావుటా ఎగురవేసి…

దోసలేసిన రాహుల్ 

దోసలేసిన రాహుల్ కాంగ్రెస్ జాతీయ నాయకుడు, ఎన్నికల ప్రచార పర్యటన లో భాగంగా శుక్రవారం రాహుల్ గాంధీ కరీంనగర్ తెలంగాణాలోని కొండగట్టు పట్టణంలోని టిఫిన్ కార్ట్‌లో మసాలా దోసెలు తయారు చేశారు.

తెలంగాణతో మాది కుటుంబ బంధం

నానమ్మ ఇందిరాగాంధీ నుంచి కొనసాగుతుంది అందుకే చెల్లిని కూడా తీసుకుని వొచ్చా దేశంలో కాంగ్రెస్‌ ‌పవనాలు వీస్తున్నాయి తెలంగాణలో కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి వొస్తుంది సిఎం కేసీఆర్‌ ‌తెలంగాణను దోచుకు తిన్నాడు నరేంద్ర మోదీ ఆయనకు మద్దతిస్తున్నాడు అన్యాయంగా నాపైన 24 కేసులు పెట్టారు దేశవ్యాప్తంగా ఎంఐఎం కూడా కాంగ్రెస్‌కు వ్యతిరేకి అధికారంలోకి రాగానే మహిళలకు…

సింగరేణి కార్మికుల జీవన స్థితిగతులు తెలుసుకున్న రాహుల్‌ ‌గాంధీ

అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సింగరేణి కార్మికులను కలిసి వారి జీవన స్థితిగతులు అడిగి తెలుసుకున్న కాంగ్రెస్‌ ‌పార్టీ నాయకుడు రాహుల్‌ ‌గాంధీ…కాంగ్రెస్‌ ‌పార్టీ అధికారంలోకి రాగానే సింగరేణి సిబ్బందికి అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు.

కాంగ్రెస్‌ ‌సునామీ రాబోతున్నది….

– తెలంగాణ ప్రజలు, సోనియాగాంధి కల నెరవేరనున్నది  -కాళేశ్వరం ప్రాజెక్టులో కేసీఆర్‌ ‌లక్ష కోట్ల అవినీతికి పాల్పడ్డాడు. – ఈ ప్రాజెక్టుతో రైతులకు ప్రయోజనం కలగలేదు. – బీజేపీ, ఎంఐఎం, బీజేపీలు మూడు ఒక్కటే – పెద్దపల్లి బహిరంగసభలో కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్ర నేత రాహుల్‌ ‌గాంధీ. మీ కలను ఈ పదేళ్లలో సీఎం కేసీఆర్‌…

కేసీఆర్‌ ‌హయాంలో దివాలా దిశగా సింగరేణి

కార్మికుల సమస్యలు పరిష్కారంలో తాత్సారం ఎందుకు కేంద్రం తెచ్చిన గనుల ప్రైవేటీకరణ బిల్లుకు ఎంపీగా కవిత మద్దతు డిసెంబర్‌ 9‌న కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం ఏర్పడుతుంది కార్మికుల ప్రతి సమస్యను పరిష్కరిస్తుంది భూపాల్‌ ‌పల్లి ప్రచారంలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి రేవంత్‌ ‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరిన పలువురు బిఆర్‌ఎస్‌ ‌నేతలు  ‌తెలంగాణ ప్రజలంతా ఒక్కటై…

రాహుల్‌ ‌గాంధీ కాలి గోటికి కూడా సరిపోవు కేటీఆర్‌

ఇం‌త బలుపు ఎందుకు తెలంగాణ ఇవ్వకపోతే మీ పరిస్థితి ఏమిటి..? పెద్దపల్లి విజయభేరి బహిరంగ సభలో టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి పెద్దపల్లి, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 19 : ‌రాహుల్‌ ‌గాంధీ ఎవరూ అని అడుగుతున్న సన్నాసి కేటీఆర్‌ ఆ ‌కుటుంబ త్యాగం ఏమిటో తెలుసుకోవాలని పిసిసి  అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి అన్నారు. గాంధీ కుటుంబానికి…

నిస్సిగ్గు మాటలు..ఎదురుదాడులకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌డ్రామారావు

కేటీఆర్‌ ‌ట్వీట్‌కు రేవంత్‌ ‌రెడ్డి స్ట్రాంగ్‌ ‌కౌంటర్‌ ‌ ‌కాంగ్రెస్‌ ‌బస్సుయాత్రను మంత్రి కేటీఆర్‌ ‌ట్విట్టర్‌ ‌వేదికగా విమర్శించారు. దీనిపై స్పందించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ ‌రెడ్డి ట్వీటర్‌ ‌వేదికగా కేటీఆర్‌కు స్ట్రాంగ్‌ ‌కౌంటర్‌ ‌ట్వీట్‌ ఇస్తూ…నిస్సిగ్గు మాటలు..ఎదురుదాడులకు కేరాఫ్‌ అ‌డ్రస్‌ ‌డ్రామారావు అని, పదేళ్లు అధికారంలో ఉండి అంట కాగింది మోదీ-కేడీ అని, కాంగ్రెస్‌…