NEWS

NEWS

వాస్తవాలను వక్రీకరించి మాట్లాడారు

రాహుల్‌కు జ్ఞాపక శక్తి తగ్గి మతిమరుపు పెరిగింది రామప్ప అభివృద్ధి చేసింది మేమే రాహుల్‌, ‌ప్రియాంకలు మోదీకి థ్యాంక్స్ ‌చెప్పాలి బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి  ‌రామప్ప అభివృద్ధి చేసింది మోదీనేని బీజేపీ అధ్యక్షులు కిషన్‌ ‌రెడ్డి అన్నారు. రాష్ట్రంలో రాహుల్‌, ‌ప్రియాంక గాంధీల పర్యటనలో రామప్ప దేవాలయాన్ని దర్శించుకున్న సందర్భంగా…

మణుగూరు మహిళలకు హాట్స్ ఆఫ్…!

మితిమీరిన ఇసుక లారీల వేగం . అడ్డుకున్న స్థానిక మహిళలు, రాస్తారోకో   మణుగూరు,ప్రజాతంత్ర,అక్టోబర్19:మణుగూరు మండలంలోని రావిగూడెం గోదావరి నది నుండి ఇసుక లోడుతో వెల్తున్న లారీలను గురువారం సాయంత్రం మండలంలోని మణికంఠనగర్ గ్రామంలో మహిళలు ఇసుక లారీలను నిలిపివేసి, పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామానికి చెందిన మహిళలు మాట్లాడుతూ నిత్యం…

ఎన్నికలు సజావుగా జరిగేలా సహకరించండి

పరిగి,ప్రజాతంత్ర, అక్టోబర్ 19: అసెంబ్లీ ఎన్నికలను సజావుగా జరిగేలా సహకరించాలని పరిగి డిఎస్పీ కరుణా సాగర్ రెడ్డి కోరారు.గురువారం పరిగి నియోజక వర్గంలోని పరిగి,దోమ మండల పోలీస్ స్టేషన్ల పరిధిలో ప్రజా ప్రతినిధులు,వివిధ పార్టీల నాయకులతో ఎన్నికల ప్రవర్తనా నియమావళి పట్ల అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా డిఎస్పీ మాట్లాడుతూ…. ఎన్నికల కోడ్…

మర్రి ప్రవల్లిక కు ప్రగతిభవన్ లో హామీ ఇచ్చిన కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలి

ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19 : ఇటీవల హైదరాబాద్ లోని అశోక్ నగర్ లో తన హాస్టల్ గదిలో ఆత్మహత్య చేసుకున్న మర్రి ప్రవల్లిక కుటుంబ సభ్యులకు ప్రభుత్వ భవనమైన ప్రగతి భవన్ కు పిలిపించుకొని హామీలు ఇచ్చి అధికార దుర్వినియోగానికి పాల్పడిన మంత్రి కేటీఆర్ పై చర్యలు తీసుకోవాలని ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి…

శ్రీ లలిత త్రిపురసుందరి దేవి అలంకరణలో అమ్మవారు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: మహేశ్వరం శ్రీ శివగంగ రాజారాజేశ్వరి రాజా రాజేశ్వరస్వామి దేవస్థానము శ్రీ రాజారాజేశ్వరిదేవి శరన్నవరాత్రోత్సవాలు ఐదవ రోజు గురువారం రోజున అమ్మవారు శ్రీ లలిత త్రిపురసుందరి దేవి అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చారు  ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం , సహస్రనామార్చన  శ్రీ సూక్త హోమం ( ధన ప్రాప్తికి…

అనుమతులు లేవంటూ కాంగ్రెస్ ప్రచారాన్ని నిలిపివేయించిన పోలీసులు

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో అనుమతులు లేవంటూ కాంగ్రెస్ పార్టీ ప్రచారాన్ని నిలిపివేయించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం తాండూరు పట్టణంలోని శాంతి మహల్ థియేటర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ తరఫున కళాకారుల బృందం ప్రచారాన్ని నిర్వహిస్తుండగా సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు అనుమతులు లేవంటూ ప్రచారాన్ని నిలిపివేయించి  వాహనంతో…

దుర్గామాత ఉత్సవాల్లో పాల్గొన్న శ్రీనివాస్ యాదవ్

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 19 :  తలకొండపల్లి మండలం మాధాయపల్లి గ్రామంలో దుర్గామాత నవరాత్రి ఉత్సవాలో భాగంగా బిఆర్ఎస్ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీపీ సిఎల్ శ్రీనివాస్ యాదవ్ ఉత్సవ కమిటీ సభ్యులు నిర్వహించిన యజ్ఞ కార్యక్రమాలో పాల్గొని  అమ్మవారికి పూజలు నిర్వహించారు. అనంతరం కమిటీ సభ్యులు  శ్రీనివాస్ యాదవ్ ను సన్మానించారు. ఈ కార్యక్రమంలో…

దుర్గామాతకు పూజలు చేసిన ఆచారి

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 19 : దేవి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా గురువారం కడ్తాల మండలం చల్లంపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన దుర్గమాత అమ్మవారిని జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు టీ. ఆచారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో  రాష్ట్ర నాయకులు కండే హరిప్రసాద్, బిజెపి ముఖ్యనాయకులు, గ్రామ ప్రజలు తదితరులు…

కాంగ్రెస్ బిజెపి పార్టీల ప్రలోభాలకు మోసపోవద్దు

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: కాంగ్రెస్ బిజెపి పార్టీల ప్రలోభాలకు మోసపోవద్దని తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ప్రజలకు సూచించారు ఎన్నికల శంఖారావం లో భాగంగా గురువారం పెద్దముల్ మండలం గుట్లపల్లి లో నిర్వహించిన ఎన్నికల శంకరావ సభలో ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ బిజెపి పార్టీలో ప్రలోభాలకు మోసపోవద్దని అభివృద్ధిని చూసి…

దుర్గామాతను దర్శించుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కేశిరెడ్డి రవీందర్ రెడ్డి

జగదేవపూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 19: జగదేవపూర్ మండల పరిధిలోని లింగారెడ్డి పల్లి గ్రామంలో దుర్గ యుత్, గ్రామ పెద్దల ఆశీస్సుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమనికి ముఖ్యతిధి గా కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు కేశి రెడ్డి రవీందర్ రెడ్డి, రాష్ట్ర బిసి రత్న అవార్డు గ్రహీత రాగుల రాజు హాజరైనారు.…