NEWS

NEWS

దొరల తెలంగాణ..ప్రజల తెలంగాణకు మధ్యే ఎన్నికలు

దేశమే నా ఇల్లు..ప్రజల గుండెల్లోనే నాకు చోటు బీఆర్‌ఎస్‌, బిజెపి, ఎంఐఎం మూడు ఒకే కూటమి రాష్ట్రంలో అధికారంలోకి వొచ్చాక కులగణన రాష్ట్రం మొత్తం ఒకే కుటుంబం చేతుల్లోకి.. దొరల కోసం కాదు..ప్రజల కోసం తెలంగాణ ఇచ్చాం జగిత్యాల విజయభేరి సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్‌ గాంధీ జగిత్యాల, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : రాబోయే…

కేసీఆర్‌ రుణం తీర్చుకోవాలంటే…

 రాష్ట్రంలోనే భారీ మెజారిటీతో గెలిపించాలి : మంత్రి హరీష్‌రావు నియోజకవర్గ బీఆర్‌ఎస్‌ కార్యకర్తల ఉత్సాహం చూస్తుంటే కొత్త చరిత్ర సృష్టిస్తారనీ, వొచ్చే అసెంబ్లీ ఎన్నికలో గజ్వేల్‌లో సిఎం కేసీఆర్‌, రాష్ట్రంలో బిఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ సాధించడం పక్కా అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు అన్నారు. గజ్వేల్‌ నియోజకవర్గ బిఆర్‌ఎస్‌ శ్రేణుల విస్తృత స్థాయి…

ఎన్నికల తర్వాత గజ్వేల్‌లోనే ఉంటా…మీతోనే గడుపుతా..

కడుపులో పెట్టుకుని రెండుసార్లు గెలిపించారు చేయాల్సింది ఇంకా ఉంది…లీడర్లు ఇదే చాలని ఊరుకోవద్దు…కావాలని పట్టుపట్టాలి బీఆర్‌ఎస్‌ హ్యాట్రిక్‌ ఖాయం…95 నుండి 105 స్థానాలు గెలుస్తాం గజ్వేల్‌ నియోజకవర్గ స్థాయి బిఆర్‌ఎస్‌ శ్రేణుల విస్తృత స్థాయి సమావేశంలో సిఎం కేసీఆర్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : గజ్వేల్‌ నియోజకవర్గంలోని బిడ్డలు తనను కడుపులో పెట్టుకుని రెండుసార్లు…

అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల సంస్మరణ దినం 

  అది 1959, అక్టోబర్ 21, భారత్ చైనా సరిహద్దులోని  లడక్ – అక్సాయ్ చిన్ ప్రాంతం. గజగజ వణకించి, గడ్డగట్టే  విపరీతమైన చలి. సరిహద్దు రక్షణవిధుల్లో  కేంద్ర రిజర్వు పోలీసు దళం (సి ఆర్ పి ఎఫ్)పదిమంది జవానులు  సరిహద్దు రక్షణలో నిమగ్నమై ఉన్నారు. చైనాకు చెందిన సైనికులు భారీ సంఖ్యలో మన దేశ…

ఉప్పల్లో ఖాళీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ వైద్య, ఆరోగ్య మంత్రి హరీష్ రావు

ఉప్పల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20: తెలంగాణ రాష్ట్ర వైద్య మరియు ఆరోగ్య శాఖ మంత్రివ ర్యులు తన్నీరు హరీష్  నివాసంలో, బిఆర్ఎస్ పార్టీ ఉప్పల్ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్ధి బండారి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో, ఉప్పల్ నియోజకవర్గానికి చెందిన 30మంది కాంగ్రెస్ నాయకులు మరియు కార్యకర్తలు బిఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి హరీష్ రావు  వారికి బిఆర్ఎస్ పార్టీ…

నామినేషన్లు వేసే సమయంలో ఎన్నికల నిబంధనలు పాటించేలా చూడాలి కలెక్టర్ గౌతమ్

మేడ్చల్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 : జిల్లాలోని ఎన్నికల కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి అన్ని వసతులు కల్పించాలని, నామినేషన్లు వేసే సమయంలో ఎన్నికల నిబంధనలు పాటించేలా చూడాలని మేడ్చల్  మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ గౌతమ్ పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిషేక్ అగస్త్య, ఎన్నికల రిటర్నింగ్…

సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయి

శేరిలింగంపల్లి ప్రజాతంత్ర అక్టోబర్ 20:  సీఎం కేసీఆర్ చేసిన అభివృద్ధి సంక్షేమ పథకాలే బి ఆర్ ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాయని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే ఆరకపూడి గాంధీ సతీమణి శ్యామలదేవి అన్నారు ఈ మేరకు ఆమెచందానగర్ డివిజన్ పరిధిలోని విశ్వేశరయ్య కాలనీ, సాయి నగర్,కృష్ణ దేవరయ్య కాలనీ, ఫ్రెండ్స్ కాలనీలలో   కార్పొరేటర్ …

అమ్మవారి మండపాన్ని సందర్శించిన ఎమ్మెల్యే ముఠా గోపాల్

ముషీరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 : వివేక్ నగర్ యూత్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అమ్మవారి మండపాన్ని శుక్రవారం ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ సందర్శించారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ ముఠా పద్మ నరేష్, లక్ష్మీ గణపతి దేవాలయం చైర్మన్ ప్రభాకర్ దంపతులు, శంకర్ ముదిరాజ్, మాజీ చైర్మన్ మాచర్ల పద్మజ, తెరాస మహిళ…

షాద్‌నగర్ కు కాంగ్రెస్ కంచుకోట అని ఎప్పుడు నుంచో ప్రజలు అనుకుంటున్నా విషయమే

షాద్ నగర్ ప్రజా తంత్ర అక్టోబర్ 20: కాంగ్రెస్ పూర్వ వైభవ పట్టు కోసం సమించి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలి. మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ రెడ్డి రాకతో భారీ స్వాగతం తెలంగాణ రాష్ట్రం సిద్దించిన తర్వాత  ముందు షాద్ నగర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి ఒక కంచుకోట. శత్రు పార్టీలకు దుర్భేద్యమైన కాంగ్రెస్ కంచుకోటకు పూర్వ…

కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కల్వకుర్తి ప్రజలకు సేవ చేస్తా 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 20 : మరోసారి తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తన కంఠంలో ప్రాణం ఉన్నంతవరకు కల్వకుర్తి నియోజకవర్గ ప్రజల సేవకే తన జీవితాన్ని అంకితం చేస్తానని బి ఆర్ ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అన్నారు. శుక్రవారం ఆమనగల్ పట్టణంలో హైదరాబాద్ – శ్రీశైలం జాతీయ రహదారి గుండా పెద్ద ఎత్తున…