NEWS

NEWS

జనాభా దమాషా ప్రకారం అన్ని పార్టీలు సీట్లు కేటాయించాలి

హిమాయత్‌నగర్‌, ప్రజాతంత్ర, అక్టోబర్ 20 : జనాభా దామాషా ప్రకారం తమకు రావాల్సిన సీట్లను అన్ని రాజకీయ పార్టీలు రాష్ట్ర వ్యాప్తంగా 4 నుంచి 5 సీట్లు కేటాయించాలని తెలంగాణ బ్రాహ్మణ రాజకీయ వేదిక కన్వీనర్ జమలపురం శ్రీనివాస్ రావు డిమాండ్ చేశారు. ఎన్నో ఏళ్లుగా కాంగ్రెస్ పార్టీకి సేవలు అందించానని, మహేశ్వరం కాంగ్రెస్ టికెట్…

ఎన్నికల  ఎన్నికల కోడ్ అమలు  లో ఉన్న డబ్బు సరఫరా ఆగటం లేదు

 షాద్ నగర్ ప్రజాతంత్ర అక్టోబర్20: కొత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని తిమ్మాపూర్ అండర్ రైల్వే బ్రిడ్జి సమీపంలో శంకర్ రెడ్డి ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తుండగా గురువారం మధ్యాహ్నం హైదరాబాదు నుండి చెగూర్ వైపు వెళ్తున్న TS- 12-EN-7467 కారుని ఆపి తనిఖీ చెయ్యగా నవనీత్ అగర్వాల్ కి చెందిన రూ.5 లక్షల రూపాయలు నగదుకు సంబంధించి…

 శ్రీ మహాలక్షి దేవి అలంకరణలో అమ్మవారు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 20: మహేశ్వరం శ్రీ శివగంగ రాజారాజేశ్వరి రాజా రాజేశ్వరస్వామి దేవస్థానము శ్రీ రాజారాజేశ్వరిదేవి శరన్నవరాత్రోత్సవాలు అరవ రోజు శుక్రవారం రోజున అమ్మవారు శ్రీ మహాలక్షి దేవి అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చారు  ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం , సహస్రనామార్చన  శ్రీ మహాలక్షి దేవి హోమముమంత్రపుష్పము ,తీర్థ ప్రసాద వితరణ …

సంబరంగ సద్దుల బతుకమ్మ 

చిన్నకోడూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 20: తెలంగాణలో సంస్కృతి సాంప్రదాయలకు ప్రతీకైన తొమ్మిది రోజులు జరుపుకునే సద్దుల బతుకమ్మ పండుగ చిన్నకోడూరు మండల కేంద్రంతో పాటు మాచాపూర్, మెట్టుపల్లి, సలంద్రి, కమ్మర్లపల్లి, అల్లిపూర్ గ్రామాల్లో అందుకు భిన్నంగా ఏడు రోజులలో జరిగింది.మహిళలు, యువతులు ఉదయాన్నే తంగేడు, గునుగు వివిధ రకాల పువ్వులను తెచ్చి బతుకమ్మను పేర్చారు. ఆడపడుచులు చిన్నారులు నూతన…

అభివృద్ధిని ఆశీర్వదించండి

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 20:  ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన అనంతరం 10 సంవత్సరకాలంలో చేసిన అభివృద్ధిని చూసి ప్రజలు ఓటు వేసి, నిండు మనసుతో బి ఆర్ ఎస్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కోరారు.శుక్రవారం పటాన్ చెరు పట్టణంలోని కాలనీలో గల శ్రీ వెంకటేశ్వర స్వామి…

మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత 

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 20 :  కడ్తాల గ్రామపంచాయతీకి చెందిన లక్నమోని చిట్టి శుక్రవారం ఉదయం అనారోగ్యంతో మృతి చెందింది. విషయం తెలుసుకున్న స్థానిక సర్పంచ్ గూడూరు లక్ష్మీనరసింహారెడ్డి బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు. అదేవిధంగా రూ.5వేలు (ఐదువేల రూపాయలు) ఆర్థిక సాయం అందించారు.  కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని హామీ ఇచ్చారు.ఈ…

హోరాహోరీగా ఫోటోగ్రాఫర్ ఎన్నికలు

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 20: రుద్రారం నుంచి చందానగర్ వరకు గల ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ యూనియన్ అధ్యక్ష ఎన్నికలు రసవత్తరంగా జరిగాయి. రెండు వర్గాల మధ్య హోరా హోరీగా జరిగిన ఈ ఎన్నికలలో అనిల్ కుమార్  రెండు ఓట్ల తేడాతో కృష్ణ యాదవ్ పై విజయం సాధించారు.నూతనంగా ఎన్నికైన అనిల్ ప్యానల్ చిట్కుల్ లో …

ఎమ్మెల్యేగా  ఆశీర్వదించండి.. అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తా

తాండూరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 20: ఎమ్మెల్యేగా ఒక్కసారి ఆశీర్వదిస్తే అభివృద్ధి ఏంటో చేసి చూపిస్తానని కాంగ్రెస్ పార్టీ నాయకులు డిసిసిబి చైర్మన్ మనోహర్ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం తాండూరు నియోజకవర్గం లోని నారాయణపూర్ గ్రామములో రామస్వామి, హనుమాన్,ఎల్లమ్మ ఆలయంలలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఈ సందర్భంగా  డీసీసీబీ చైర్మన్ బుయ్యని…

ఒక అవకాశం ఇవ్వండి అభివృద్ధి చేసి చూపిస్తా

ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 20 : ఒకసారి అవకాశం ఇవ్వండి కల్వకుర్తి నియోజకవర్గం లో అభివృద్ధి చేసి చూపిస్తానని బిజెపి అభ్యర్థి జాతీయ బీసీ కమిషన్ మాజీ సభ్యులు ఆచారి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆమనగల్లు మండలంలోని గేటు తండా, పెద్దతండ, చిన్న తండా, గౌరారం, కోనాపూర్, శెట్టిపల్లి గ్రామంలో ఇంటింటి ప్రచారం…

కాంగ్రెస్ పార్టీలో భారీగా చేరికలు

 ఆమనగల్లు, ప్రజాతంత్ర అక్టోబర్ 20 :  తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైందని  ఈ విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించుకొని పార్టీకి అండగా నిలిచేందుకు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కల్వకుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి కసిరెడ్డి నారాయణ రెడ్డి అన్నారు. శుక్రవారం  వెల్దండ మండలంలోని రాచూర్,  మాడ్గుల…