NEWS

NEWS

గీతమ్ లో దాండియా జోష్

పటాన్‌చెరు,ప్రజాతంత్ర, అక్టోబర్ 21: నవరాత్రుల పవిత్రమైన రోజులను జరుపుకోవడానికి మంత్రముగ్ధులను చేసే దాండియా జోష్ కార్యక్రమాన్ని శనివారం హెదరాబాద్ లోని గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఘనంగా నిర్వహించారు. దసరా ఉత్సవాలలో భాగంగా జరిగిన ఈ ఉత్సాహభరితమైన వేడుక నిజమైన స్ఫూర్తిని ప్రదర్శించడమే గాక అన్నివర్గాల విద్యార్థులను ఒకచోట చేర్చింది. ప్రాంగణమంతా ఉత్సాహభరితమైన వాతావరణంతో నిండిపోవడంతో…

మమ అనిపించిన కందుకూరు మండల సమావేశం

కందుకూరు,ప్రజాతంత్ర,అక్టోబర్ 21 : కందుకూరు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం శనివారం వాడి వేడిగా కాకుండా మమ అనిపించారు.మండల పరిషత్ అధ్యక్షురాలు మంద జ్యోతి పాండు అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది.ఈ సమావేశానికి కేవలం 7 మంది ఎంపీటీసీలు, ముగ్గురు సర్పంచ్ లు,పలు శాఖల అధికారులు కొందరు మాత్రమే హాజరై సమావేశాన్ని మమ అనిపించారు. మొదటగా…

జగదేవపూర్ మాడల్ స్కూల్ లో వృత్తి విద్యా కోర్సుల శిక్షణ

జగదేవ్ పూర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: జగదేవపూర్ మండల కేంద్రంలోని మెడల్ స్కూల్ లో తొమ్మిది వ తరగతి నుండి ఇంటర్మీడియట్ విద్యార్థులకు రెగ్యులర్ కోర్సు లతో పాటు ఒకేషనల్ కోర్సులో ఫ్యాషన్ డిజైనింగ్, మీడియా ఎంటైన్మెంట్ కోర్సులతో శిక్షణ ఇస్తున్నారని ప్రిన్సిపాల్ కే. స్లివరాజు, ఒకేషనల్ టైనర్ సోమ లక్ష్మి వృత్తి విద్యా కోర్సు…

సంగారెడ్డి జిల్లాలో విషాదం -వాగులోకి దూసుకెళ్లిన ట్రాక్టర్

సంగారెడ్డి, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: సంగారెడ్డి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు మృతిచెందారు. శనివారం  సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం కోల్కూరు గ్రామ శివారులో ని వాగులోకి  ట్రాక్టర్ దూసుకెల్లింది. ట్రాక్టర్  బోల్తా పడడంతో రామన్న (56), మంగలి గోపాల్ (40), మల్లేశం (32) మృతిచెందారు. మధ్యాహ్నం సమయంలో కొల్కూరు నుండి నిజాంపూర్…

రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయం

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: రాబోయే ఎన్నికల్లో తెలంగాణలో కాషాయ జెండా ఎగరడం ఖాయమని బీజేపీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు.శనివారం నారాయణరావుపేట్ మండలంలోని బుగ్గ రామేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం మాటిండ్ల గ్రామంలో శ్రీకాంత్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహించారు.మాటిండ్ల గ్రామానికి చెందిన 50 మంది…

ప్రకృతి పరిమళం సద్దుల బతుకమ్మ ఆవిష్కరించిన సుప్రసిద్ధ చిత్రకారుడు రుస్తుం

సిద్ధిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: తెలంగాణ అస్తిత్వం.. సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని శనివారం సిద్దిపేటలోని రుస్తుం ఆర్ట్ గ్యాలరీలో తెలంగాణ అస్తిత్వం బతుకమ్మ చిత్రాలను అంతర్జాతీయ చిత్రకారులు రుస్తుం లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ.. అందరికి సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ… ప్రపంచంలోనే ప్లవర్ ఫెస్టివల్ బతుకమ్మ పండుగ తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక…

పోలీసుల త్యాగాలు వెలకట్టలేనివి

సిద్దిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం (ఫ్లాగ్ డే)  సందర్భంగా పోలీస్ కమిషనరేట్ పెరేడ్ గ్రౌండ్లో పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా జిల్లా ప్రశాంత్ జె పాటిల్,  ముఖ్యఅతిథిగా పాల్గొని పోలీస్ గౌరవవందనం స్వీకరించి, తదనంతరం పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్,…

మైనార్టీల ఆత్మబంధువు సీఎం కేసీఆర్

పటాన్ చెరు, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: 76 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలో మైనార్టీల సంక్షేమం, అభివృద్ధికి పెద్ద పీట వేసి, వారి జీవితాల్లో నవ శకానికి నాంది పలికిన మహోన్నత నాయకుడు సీఎం కేసీఆర్ అని పటాన్ చెరు ఎమ్మెల్యే  గూడెం మహిపాల్ రెడ్డి తెలిపారు.అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం రాత్రి రామచంద్రపురం డివిజన్…

రాబోయేది ప్రజా ప్రభుత్వం, కాంగ్రెస్‌ ‌ప్రభుత్వం..

దొరలకు, ప్రజలకు మధ్య పోటీ బీజేపీ, బీఆరెస్‌, ఎంఐఎం ఒక్కటే..   అబద్ధపు హామీలు ఇవ్వడానికి ఇక్కడికి రాలేదు ఆరు గ్యారంటీలు తప్పకుండా నెరవేరుస్తాం ఆర్మూర్‌ ‌పర్యటనలో కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీ ఆర్ముర్‌, ‌ప్రజాతంత్ర. అక్టోబర్‌ 20 : ‌రాష్ట్ర అసెంబ్లీకి జరుగనున్న ఎన్నికలు దొరల తెలంగాణకు, ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయని కాంగ్రెస్‌…

కాంగ్రెస్‌ ‌నేత రాహుల్‌ ‌గాంధీతో టీజేఎస్‌ అధ్యక్షులు ప్రొఫెసర్‌ ‌కోదండరామ్‌ ‌భేటీ

బీఆర్‌ఎస్‌ను ఎదుర్కునేందుకు ఉమ్మడి వ్యూహంపై చర్చ కరీంనగర్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 20 : ‌కాంగ్రెస్‌ అ‌గ్రనేత రాహుల్‌ ‌గాంధీతో టీజేఎస్‌ అధ్యక్షులు కోదండరామ్‌ ‌భేటీ అయ్యారు. శుక్రవారం ఉదయం కరీంనగర్‌ ‌వీపార్క్ ‌హోటల్‌కు చేరుకున్న కోదండరామ్‌ ‌రాహుల్‌తో సమావేశమయ్యారు. కాంగ్రెస్‌తో కలిసి పనిచేయాలని ప్రొఫెసర్‌ను రాహుల్‌ ‌కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలని కోదండరామ్‌ను రాహుల్‌…