NEWS

NEWS

ప్రగతి భవన్ లో దసరా వేడుకలు

  ప్రగతి భవన్ లో దసరా వేడుకలు • కుటుంబంతో కలిసి నల్ల పోచమ్మ అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన ముఖ్యమంత్రి  • శమీ పూజ, వాహన పూజ, ఆయుధ పూజ,ఆశీర్వచనం కార్యక్రమాల్లో పాల్గొన్న సిఎం కేసీఆర్ • రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో జీవించేలా ఆశీర్వదించాలని, విజయాలు సిద్ధించాలని అమ్మవారిని ప్రార్థించిన సిఎం…

గోదావరి నదిలో యువకుడు గల్లంతు

పినపాక, ప్రజాతంత్ర, అక్టోబర్ 23: పినపాక మండలంలోని ఏడూళ్ళ బయ్యారం గ్రామ పంచాయతీ పరిధిలోని రావిగూడెం గ్రామానికి చెందిన చిట్టిమల్ల సురేష్ అనే యువకుడు రావిగూడెం గ్రామ సమీపంలోని గోదావరి నదిలో సోమవారం ఉదయం గల్లంతయ్యాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం రావిగూడెం గ్రామానికి చెందిన స్థానికులు బతుకమ్మలను గోదావరిలో నిమజ్జనం చేసేందుకు సమీపంలోని గోదావరి…

తెలంగాణ కు నిత్య విజయాలు…: సీఎం కేసీఆర్ దసరా శుభాకాంక్షలు

దసరా పండుగను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ సాంస్కృతిక జీవన విధానంలో దసరా కు ప్రత్యేక స్థానం వున్నదని సిఎం అన్నారు. విజయానికి చిహ్నంగా దసరా పండుగను విజయ దశమి పేరు తో దేశ వ్యాప్తంగా జరుపు కుంటారని సిఎం తెలిపారు.దసరానాడు కుటుంబంలోని సభ్యులందరూ ఒకే చోట గుమికూడి…

అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనుకుంటున్నా..

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21 : ‌కాంగ్రెస్‌ ‌నుంచి తాను టికెట్‌ ఆశిస్తున్నట్లు గద్దర్‌ ‌కుమార్తె వెన్నెల తెలిపారు. టిక్కెట్‌ ఇస్తే పోటీ చేస్తా..లేకున్నా ప్రచారం చేస్తానని అన్నారు. సోమాజిగూడ ప్రెస్‌ ‌క్లబ్‌లో తన తల్లితో కలిసి వెన్నెల వి•డియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్‌ ‌నుంచి టికెట్‌ ఆశిస్తున్నాను. కానీ టికెట్‌…

జీవనానికి పెనుముప్పుగా పరిణమిస్తున్నాయి

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, అక్టోబర్‌ 21 : ‌పర్యావరణానికి ప్రమాదంగా మారిన సింగిల్‌ ‌యూస్‌ ‌ప్లాస్టిక్‌ ‌వాడకాన్ని స్వచ్ఛందంగా నిషేదించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పిలుపునిచ్చారు. సింగిల్‌ ‌యూస్‌ ‌ప్లాస్టిక్‌ ‌వినియోగం నిషేధంపై శనివారం డా.బీ.ఆర్‌.అం‌బేద్కర్‌ ‌సచివాలయంలో ఒకరోజు వర్క్ ‌షాప్‌ ‌జరిగింది. రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు, పోల్ల్యూషన్‌ ‌కంట్రోల్‌ ‌బోర్డు చైర్మన్‌…

సబ్బండ వర్గాల సమిష్టి పండుగ..: సీఎం కేసీఆర్ శుభాకాంక్షలు

    సీ ఎం కేసీఆర్ ” సద్దుల బతుకమ్మ ” శుభాకాంక్షలు తెలంగాణ పూల పండుగ బతుకమ్మ ముగింపు ఆఖరి రోజు “సద్దుల బతుకమ్మ”ను పురస్కరించుకొని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ప్రజల జీవన విధానం లోనుంచి పుట్టిన ప్రకృతి పండుగే బతుకమ్మ పండుగ అని సీఎం అన్నారు.…

వైద్య విద్య ప్రతిష్టను దిగజార్చుతున్న పాలక విధానాలు…

జాతీయ వైద్య కమిషన్‌ ‌కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వైద్య విద్యను సరళీకరిస్తూ ప్రైవేటైజేషన్‌ ‌కార్పొరేటీకరణ గావించేందుకు పలు అసంబద్ధ అసమంజస నిర్ణయాలు తీసుకోవడం, కొన్నింటిని సవరించుకోవడం ,కొన్నింటిని అమలు చేయాలనుకోవడం సామాన్యులను వైద్య విద్యకు దూరం చేసే  ప్రయత్నం. కోట్లున్నవారే తెల్లకోటు వేసుకునే చందంగా ధనికులకు మాత్రమే అనుకూలంగా ఉండేలా నిబంధనలు తయారు చేయడం…

శివ శక్తి స్వరూపమే దుర్గామాత

దుర్గాష్టమి సందర్భంగా సృష్టియందు గల చరాచర వస్తువులన్నిటి యందు మానవాతీత మైన, అనిర్వచనీయ మైన, అవ్యక్త మైన, చైతన్య వంతమైన, ఏదో తెలియని ఒక మహా అద్భుత శక్తి ఒకటి దాగి ఉంది. ఈ సృష్టి యందుగల జ్యోతిర్మండల, గాలి, నిప్పు , నీరు, భూమి ఇవన్ని మానవ నిర్మితాలు మాత్రము కావు అన్నది అందరూ…

అమ్మవారికి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ప్రత్యేక పూజలు

ఎల్. బి నగర్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: శ్రీ దేవి నవరాత్రి మహోత్సవంలో భాగంగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి  గడ్డిఅన్నారం డివిజన్ పరిధిలోని సాయిబాబా కాలనీ, రెడ్డి బ్రదర్స్ గల్లీ నందు ఏ ర్పాటు చేసిన పలు అమ్మవార్ల మండపల్లో జరిగిన పూజల కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అమ్మవారి…

శ్రీ సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారు

మహేశ్వరం అర్బన్, ప్రజాతంత్ర, అక్టోబర్ 21: మహేశ్వరం శ్రీ శివగంగ రాజారాజేశ్వరి రాజా రాజేశ్వరస్వామి దేవస్థానము శ్రీ రాజారాజేశ్వరిదేవి శరన్నవరాత్రోత్సవాలు ఏడవరోజు శనివారం రోజున అమ్మవారు శ్రీ సరస్వతి దేవి అలంకరణలో భక్తులకి దర్శనం ఇచ్చారు  ఉదయం సుప్రభాత సేవ, పంచామృతాభిషేకం , సహస్రనామార్చన శ్రీ సరస్వతి దేవి హోమము.మంత్రపుష్పము ,తీర్థ ప్రసాద వితరణ  సాయంత్రంశ్రీ…