NEWS

NEWS

ఐదేళ్లు కష్టపడి పని చేసి పరీక్ష రాశాను…

సిద్ధిపేట ప్రజలు ఆత్మసాక్షిగా నాకు మార్కులు వేయాలి పక్క రాష్ట్రం వారికి వోట్లు అడిగే హక్కు లేదు సెన్సేషన్‌ అవడం కోసం కేసీఆర్‌పై నోరు జారుతున్నారు.. సిద్ధిపేటలో నామినేషన్‌ ‌వేసిన మంత్రి హరీష్‌ ‌రావు గజ్వేల్‌లో నామినేషన్‌ ‌వేసిన సిఎం కేసీఆర్‌ అం‌బులెన్స్‌లో వొచ్చి నామినేషన్‌ ‌వేసిన దుబ్బాక అభ్యర్థి కేపీఆర్‌ ‌సిద్ధిపేట, ప్రజాతంత్ర, నవంబర్‌ 9…

సిరిసిల్ల ప్రజలు తలెత్తుకునేలా పనిచేశా..

కరెంటు కావాల్నా..కాంగ్రెస్‌ ‌కావాల్నా, నీళ్లు కావాల్నా..కన్నీళ్లు కావాల్నా ఆలోచించాలి కెసిఆర్‌ ఎన్నడూ కులం, మతం కుంపట్లు పెట్టి వోట్లు అడుగలేదు సిరిసిల్లలో నామినేషన్‌ ‌పత్రాలను దాఖలు చేసిన మంత్రి కేటీఆర్‌ ‌రాజన్న సిరిసిల్ల, ప్రజాతంత్ర, నవంబర్‌ 9 : ‌సిరిసిల్ల జిల్లా ప్రజలు తల ఎత్తుకునే విధంగా తాను పనిచేసానని, ఎట్లున్న సిరిసిల్ల ఇప్పుడు ఎలా…

తెలంగాణలో జరుగుతున్న పోటీ నమ్మకానికి…అమ్మకానికి మధ్య

కాంగ్రెస్‌ ‌గెలిస్తే ప్రజల పాలన వొస్తది ఉచిత కరెంటుపై కాంగ్రెస్‌దే పేటేంటు దొరల గడీలను బద్ధలు కొట్టే సమయం అసన్నమైంది నేను జైలుకు పోవడానికి ఎర్రబెల్లే కారణం సర్పంచులు అత్మహత్యలు చేసుకున్నా ఆయన పట్టించుకున్న పాపాన పోలే దలారులతో ఝాన్సీ పౌరసత్వాన్ని అడ్డుకున్నాడు పాలకుర్తి జనగర్జన సభలో పీసీసీ అధ్యక్షడు రేవంత్‌రెడ్డి పాలకుర్తి, ప్రజాతంత్ర, నవంబర్‌…

మా అమ్మ పుట్టిన గడ్డ ఇదే..పుట్టుక నుంచే నాకు బంధం

తెలంగాణ పోరాటంలో ఇక్కడే జలసాధన ఉద్యమం గులాబీ సైనికుడిగా ఇక్కడి నుంచే పోరాటం చేసా గంప గోవర్ధన్‌కు రాజకీయ భవిష్యత్‌ ‌కల్పిస్తా ప్రజాశీర్వాద సభలో కామారెడ్డితో అనుబంధాన్ని గుర్తు చేసుకున్న సిఎం కామారెడ్డి, ప్రజాతంత్ర, నవంబర్‌ 9 : ‌కామారెడ్డితో తనకు పుట్టుక నుంచే అనుబంధం ఉందని సిఎం కెసిఆర్‌ ‌చెప్పారు. తన తల్లి పుట్టింది…

కెసిఆర్‌ ‌వొస్తే ఒక్కడే రాడు..అనేకం వొస్తాయ్‌

‌కామారెడ్డితో నాది గట్టి అనుబంధం…అందుకే ఇక్కడి నుంచి పోటీ బంగారు తునక చేస్తా..రేపు వి•రే చూస్తారు 50 లక్షలతో పట్టుబడ్డోడు..నాపై పోటీ చేస్తాడట ధరణిని వద్దనెటోళ్లను..కరెంట్‌ ‌తీసేటోళ్లను ఓడించాలి అలాంటోడు కావాల్నా..నేను కావాల్నా ప్రజలు తేల్చుకోవాలి ఆగం చేసేందుకు వొచ్చే వాళ్లతో జాగ్రత్త ప్రజాశీర్వాద సభలో కాంగ్రెస్‌, ‌బిజెపిలను ఏకిపారేసిన కెసిఆర్‌ ‌కామారెడ్డిలో నామినేషన్‌ ‌వేసిన…

రాజేంద్రనగర్ లో.. 50 వేల మెజారిటీతో గెలుపు తత్యంనామినేషన్ లో బీజేపీ అభ్యర్థి తోకల శ్రీనివాస్ రెడ్డి

రాజేంద్రనగర్ , ప్రజాతంత్ర , నవంబర్ 9 :  రాజేంద్రనగర్ లో బీజేపీ 50 వేల మెజారిటీతో గెలుపు తత్యమని నియోజకవర్గం అభ్యర్థి తోకలా శ్రీనివాస్ రెడ్డి అన్నారు. గురువారం ఉదయం కుటుంబ సభ్యులతో కలిసి మైలార్ దేవ్ పల్లి హనుమాన్ దేవాలయంలో నామినేషన్ పత్రాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం ర్యాలీగా నామినేషన్ వేయడానికి…

మల్లారెడ్డికి మద్దతుగా రాహుల్ రెడ్డి ప్రచారం

కీసర, ప్రజాతంత్ర ,  నవంబర్  09:  మంత్రి మల్లారెడ్డి గెలుపు తధ్యమని  ఆ పార్టీ నాగారం మున్సిపల్ యువజన నాయకుడు  కౌకుంట్ల  రాహుల్ రెడ్డి అన్నారు. ఆయన గురువారం  మేడ్చల్ నియోజకవర్గ  ఎమ్మెల్యే అభ్యర్థి చామకూర మల్లారెడ్డిని  గెలిపించాలని  బిఆర్ఎస్ నాయకులతో కలిసి  మున్సిపల్ పరిధిలోని  పలు  కాలనీలలో  విస్తృతంగా   ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు…

నామినేషన్ దాఖలు చేసిన తోటకూర వజ్రేష్ యాదవ్

కీసర,  ప్రజాతంత్ర , నవంబర్  09 :  కీసర  చౌరస్తా నుంచి   మేడ్చల్ నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి తోటకూర వజ్రష్ యాదవ్  భారీ ర్యాలీగా బయలుదేరి  మాజీ ఎమ్మెల్యే మలిపెద్ది సుధీర్ రెడ్డి,  టీపీసీ సీనియర్ అధికార ప్రతినిధి  సింగిరెడ్డి హరివర్ధన్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్మన్  మలిపెద్ది శరత్ చంద్రారెడ్డి,  కాంగ్రెస్  పార్టీ రాష్ట్ర…

దివ్యాంగుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత

ఆమనగల్లు, ప్రజాతంత్ర నవంబర్ 9 : దివ్యాంగుల అభివృద్ధి సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత కల్పించిందని కల్వకుర్తి  బిజెపి అభ్యర్థి తల్లోజు ఆచారి అన్నారు. గురువారం ఆమనగల్లు పట్టణంలో నియోజకవర్గంలోని దివ్యాంగులతో కలిసి సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ కల్వకుర్తి నియోజకవర్గం లో దివ్యాంగుల సంక్షేమానికి మొట్టమొదటి ప్రాధాన్యత కల్పిస్తానని…

సమాజంలో మార్పు తీసుకురావడమే జనసేన లక్ష్యం

తాండూరు, ప్రజాతంత్ర, నవంబర్ 9: సమాజంలో మార్పు తీసుకురావడమే జనసేన పార్టీ లక్ష్యమని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ అన్నారు. గురువారం బిజెపి జన సేన పోతులో భాగంగా తాండూరులో పట్టణంలోని ఆర్వో కార్యాలయంలో పార్టీ నాయకులతో కలిసి నామినేషన్ వేశారు సందర్భంగా ఆయన మాట్లాడుతూ  బిజెపి సహకారంతో తాండూరులో జనసేన…