NEWS

NEWS

ఆపరేషన్‌ ‌సింధూర్‌ ‌విజయవంతం

ఉగ్రస్థావరాలు లక్ష్యంగా భారత్‌ ‌దాడి పాక్‌లో పౌరులకు నష్టం కలగుండా దాడులు ఆధునిక వ్యవస్థతో పాక్‌ను నిర్వీర్యం చేశాం అణుస్థావరంపై దాడి తమ లక్ష్యంలో లేదు ఎయిర్‌ ‌మార్షల్‌ ఎ.‌కె.భార్తీ వెల్లడి  పాక్‌ ఆ‌క్రమిత కాశ్మీర్‌లో భారత్‌ ‌చేపట్టిన ఆపరేషన్‌ ‌విజయవంతమైందని ఎయిర్‌ ‌మార్షల్‌ ఎ.‌కె. భార్తీ వెల్లడించారు. ఉగ్రవాద స్థావరాలే లక్ష్యంగా దాడులు చేశామన్నారు.…

ఖబర్దార్‌ ‌పాక్‌…‌చీల్చి చెండాడుతాం

ఉగ్రవాదులను ఉసిగొల్పితే చావుదెబ్బ కొడతాం ఉగ్రవాదుల మాటున అణు బెదిరింపులను సహించం ఆపరేషన్‌ ‌సిందూర్‌ ‌విజయవంతం పాక్‌లో ఉగ్రవాదులను చావుదెబ్బకొట్టాం ఉగ్రతండాలను తుదముట్టించాం ఉగ్రవాదులకు అండగా నిలిస్తే…ఇలాగే సమాధానం ఇస్తాం త్రివిధ దళాలు ఎప్పుడూ దాడులకు సిద్దమే మన సైనిక శక్తిని చాటిన దళాలకు సెల్యూట్‌ ‌మనసత్తా ఏమిటో ప్రపంచం కూడా చూసింది జాతిని ఉద్దేశించి…

తెలంగాణ -చత్తీస్ ఘడ్ సరిహద్దున కర్రెగుటల్లో భారీ ఎన్ కౌంటర్ .

 22 మంది మావోయిస్టులు  మృతి భద్రాచలం, ప్రజాతంత్ర,మే 07 : తెలంగాణ చత్తీస్ ఘడ్ సరిహద్దులోని బీజాపూర్ జిల్లా, ఊసూర్ బ్లాక్ పరిధిలోని కర్రెగుట్ట లో కేంద్ర బలగాలు గత రెండు వారాలుగా విస్తృతంగా ఆపరేషన్‌ను కొనసాగిస్తున్నాయి. ఆప రేషన్ కగార్’గా కొనసాగు తున్న ఈ ప్రత్యేక చర్యల్లో కేంద్ర బలగాలు, ముఖ్యంగా పిఆర్పీ ఎప్…

ఆపరేషన్ సిందూర్..భారత వైమానిక దాడులు 

ఫోటో : భారత వైమానిక దాడుల్లో ధ్వంసమైన పాకిస్థాన్ ఆధీనం లోఉన్న ముజాఫరాబాద్ లోని భవనం ..npr.org సౌజన్యంతో  పీఓకే లో ఉగ్రస్థావరాలు ధ్వంసం భారత సైన్యం పాకిస్థాన్ మరియు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్‌లోని తొమ్మిది ఉగ్రవాద కేంద్రాలపై బుధవారం తెల్లవారు జామున మిస్సైల్ దాడులు చేసింది. ఈ దాడులు ఏప్రిల్ 22, 2025న జమ్మూ కాశ్మీర్‌లోని…

నగరంలో బుధవారం  సివిల్ డిఫెన్స్ మాక్ డ్రిల్

ప్రజలు, వలంటీర్లకు సూచనలు : భారత్, పాకిస్థాన్‌ల మధ్య ఉద్రికత్తల నేపథ్యంలో హైదరాబాద్‌లోని నాలుగు ప్రాంతాల్లో మాక్ డ్రిల్‌ను రక్షణ శాఖ బృందాలు నిర్వహించనున్నాయి. బుధవారం సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్, గోల్కొండ, కంచన్ బాగ్, మల్లాపూర్‌లోని ఎన్ఎఫ్‌సీలలో ఈ మాక్ డ్రిల్ నిర్వహించనున్నారు. ఈ మేరకు రక్షణ శాఖ ఉన్నతాధికారులు మంగళవారం వెల్లడించారు.…

నవ్వు…

  A Divine Medicine to Relieve Stress (On the occasion of World Laughter Day, May 4, Sunday)   “A day without laughter is a day wasted.” – Charlie Chaplin There’s a popular song that says, “What do you lose by…

తెలంగాణ రైజింగ్ కాదు.. ఫాలింగ్..

రేవంత్  అనాలోచిత నిర్ణయాలు, అవగాహన లేని పాలన ఎక్స్ వేదికగా మాజీ మంత్రి హరీష్ రావు ఫైర్.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక వృద్ధి గణనీయంగా పాడిపోతుండటం ఆందోళనకరంగా ఉందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు విమర్శించారు. ఇటీవల విడుదలైన కాగ్ నెలవారీ   గణాంకాల  ప్రకారం, రాష్ట్ర సొంత పన్నుల…

ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు నం.1

రాష్ట్ర  ఎమ్మెల్యేల ప‌నితీరుపై… పీపుల్స్ ప‌ల్స్, సౌత్ ఫ‌స్ట్ స‌ర్వే తెలంగాణలో 15 నెలల ఎమ్మెల్యేల పనితీరు ఎలా ఉందని పీపుల్స్ పల్స్-సౌత్ ఫస్ట్ వెబ్సైట్ సంస్థలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో టీఆర్ఎస్ కు చెందిన సిద్దిపేట శాసనభ్యులు, మాజీ మంత్రి టి.హరీశ్ రావు మొదటి స్థానంలో ఉండగా, బీఆర్ఎస్ కు  చెందిన సంగారెడ్డి శాసనభ్యులు…

గొర్రెల షెడ్డులో అగ్ని ప్రమాదం..300 గొర్రెలు సజీవ దహనం

ఖిలా వరంగల్ లో ఘటన   ఖిలా వరంగల్లో విషాద ఘటన జరిగింది. అర్ధ రాత్రి గొర్రెల షెడ్డు లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో 300 గొర్రెలు సజీవ దహనమయ్యాయి.. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పివేశారు. అయితే అప్పటికే గొర్రెలు చనిపోయాయి.   షార్ట్ సర్క్యూటా?, ఎవరైనా కావాలని తగలబెట్టారా? అనే కోణంలో…

వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు ట్రాన్స్ కో  సిఎండి కృష్ణ భాస్కర్ ఎంపిక

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అభినందనలు భారత్ నుంచి ఎంపికైన ఏకైక అధికారిగా గుర్తింపు వరల్డ్ బ్యాంక్ ఫెలోషిప్ కు తెలంగాణ ట్రాన్స్ కో  సిఎండి కృష్ణ భాస్కర్ ఎంపికయ్యారు. స్టాటిస్టిక్స్, అనలిటిక్స్ సంబంధించిన అంశంపై గత సంవత్సరం నుంచి ప్రపంచ బ్యాంకు ఫెలోషిప్ కోర్సు నిర్వహిస్తుంది.  మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎంఐటి) కోర్సు…