NEWS

NEWS

కనీవిని ఎరుగని రీతిలో జాతర నిర్వహణ

మేడారంలో భక్తులందరికీ వీఐపీ తరహా సౌకర్యం.. పారిశుధ్య నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ అనుభవమున్న అధికారులనే విధుల్లోకి.. రెవెన్యూ,  గృహ నిర్మాణ, సమాచార శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి మేడారం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 19 : రాష్ట్ర ముఖ్యమంత్రి నేతృత్వంలో మేడారం జాతరను కనివిని ఎరుగని రీతిలో నిర్వహిస్తామని రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార…

సమ్మక్క సారలమ్మలకు సబ్బినాటితో అనుబంధం

ఫిబ్రవరి 21నుండి 24 వరకు మేడారం జాతర నాలుగు రోజుల తెలంగాణ కుంభమే మేలా దేశ మాతృ గౌరవాన్ని కాపాడేందుకు ప్రాణాలను సైతం తృణ ప్రాయంగా విడిచి పెట్టిన అమర వీరులను ఆరాధించే సత్సంప్రదాయం హైందవ సంస్కృతిలో ఉంది. సమున్నత ఆశయ సాధనకోసం జీవితాలను త్యాగం చేసిన సమ్మక్క, సారలమ్మలను దైవాంశ సంభూతులుగా ఉత్తర తెలంగాణ…

బీఆర్‌ఎస్‌ నుంచి ఒకే ఒక్కడు …

 సవాళ్ళను ఒంటరిగా స్వీకరించిన మాజీ మంత్రి హరీష్‌ రావు…  సవాల్‌కు ప్రతిసవాల్‌  ( మండువ రవీందర్‌రావు )      రానున్న లోకసభ ఎన్నికల నేపథ్యంలో  ప్రస్తుత శాసనసభ సమావేశాలను తమకు అనుకూలంగా మల్చుకోవాలని అధికార, ప్రధాన ప్రతిపక్షాలు పోటాపోటీగా చర్చల్లో పాల్గొన్నాయి. ప్రధానంగా కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలు ఎవరికివారు తీసిపోని విధంగా చర్చలను రక్తికట్టించారు.…

కాగ్‌ రిపోర్ట్‌ ఆధారంగా కఠిన చర్యలు

కాళేశ్వరం సహా ప్రాజెక్టుల నిర్మాణం తర్వాత తనిఖీలే లేవు కోట్లు ఖర్చు చేసినా ఒక్క ఎకరాకు నీళ్లివ్వలేదు అసెంబ్లీలో ప్రాజెక్టులపై ఇర్రిగేషన్‌ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి శ్వేతపత్రం పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : రాష్ట్ర అసెంబ్లీలో శనివారం కాళేశ్వరం, అన్నారం, మేడిగడ్డ సహా ఇతర ప్రాజెక్టులపై ఇరిగేషన్‌…

మేడారం జాతరకు విస్తృత ఏర్పాట్లు

అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా భారీ బందోబస్తు…చెక్‌పోస్టులు 4800 సిసి కెమెరాలతో నిఘా 8 జోన్లుగా పారిశుద్ధ్య కార్యమ్రాల నిర్వహణ 55 ఎకరాల్లో తాత్కాలిక బస్‌ స్టేషన్‌…9000 మంది బస్‌ డ్రైవర్ల నియామకం ప్రత్యేక కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ జాతరకు ఏర్పాట్లపై ఉన్నతాధికారులతో సిఎస్‌ సమీక్ష భక్తులకు ఇబ్బందులు కలుగకుండా చర్యలకు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి…

శ్వేతపత్రం సత్యదూరం…తప్పుల తడక

మంత్రి ఉత్తమ్‌ చెప్పినవన్నీ అబద్ధాలే కేఆర్‌ఎంబీ గెజిట్‌ను వ్యతిరేకించాం సాగు నీటి ప్రాజెక్టులపై శ్వేతపత్రంపై చర్చలో బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన శ్వేతపత్రమంతా తప్పుల తడకగా ఉందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌ రావు విమర్శించారు. మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి.. కాళేశ్వరం, రాష్ట్రంలో…

ఇన్సాట్‌-3 డీఎస్‌ ఉపగ్రహం ప్రయోగం సక్సెస్‌

అంతరిక్ష రంగంలో ఇస్రో మరోచరిత్ర శ్రీహరి కోట, ఫిబ్రవరి 17 : శనివారం భారతీయ అంతరిక్ష పరిశోధన సంస్థ(ఇస్రో) శ్రీకారం చుట్టిన వాతావరణ ఉపగ్రహమైన ఇన్‌ శాట్‌-3డీఎస్‌ను మోసుకెళ్లే జీఎస్‌ఎల్వీ-ఎఫ్‌ 14 ఉపగ్రహ వాహక నౌక విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లింది. తిరుపతి జిల్లాలోని శ్రీహరికోట సతీష్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి శనివారం సాయంత్ర ఈ…

బీసీ సూర్యోదయం రేవంత్‌..!

స్వాతంత్య్రం వచ్చి 75సంవత్సరాలు దాటిన మెజార్టీ ప్రజలు అభివృద్ధి చెందలేదు.మేము సగం..మాకు సగం అనే నినాదం హృదయాలను తాకడం లేదు.జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు అన్ని రంగాల్లో సింహభాగం న్యాయం దక్కాలనే దృక్పథంతో ఏడూ దశాబ్దాలుగా పోరాడినా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ లో జనాభాలో సగభాగం ఉన్న బీసీలకు  విద్య, ఉద్యోగ, ఆర్థిక, సామాజిక రాజకీయ రంగాల్లో…

టీఎస్‌పీఎస్‌సీ 547 పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదల

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : తెలంగాణ రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ విభాగాల్లో 547 పోస్టుల భర్తీకి 6 ఉద్యోగ ప్రకటనల కింద నిర్వహించిన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. ఈ మేరకు జనరల్‌ ర్యాంకు మెరిట్‌ జాబితాలను విడుదల చేసింది టీఎస్‌పీఎస్‌సీ. టౌన్‌ప్లానింగ్‌ బిల్డింగ్‌ ఓవర్‌సీర్‌, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్‌, హార్టికల్చర్‌ అధికారి, లైబ్రేరియన్లు, ఏఎంవీఐ, వ్యవసాయ…

తెలంగాణలో 12 మంది అడిషనల్‌ ఎస్పీల బదిలీ

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 17 : తెలంగాణ పోలీసు శాఖలో బదిలీలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే భారీగా డీఎస్పీలు, ఏఎస్పీలను బదిలీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మరో 12 మంది అడిషనల్‌ ఎస్పీలకు స్థానచలనం కలిగించింది. ఈ మేరకు డీజీపీ రవిగుప్తా శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వుల ప్రకారం.. నిజామాబాద్‌ అడిషనల్‌ డీసీపీగా…