NEWS

NEWS

కమలం మూడవసారి వికసించేనా ..

మూడవసారి తమ ప్రభుత్వమే తప్పకుండా అధికారంలోకి వొస్తుందని ఘంటాపథంగా చెబుతున్నాడు ప్రధాని నరేంద్రమోదీ. త్వరలో జరుగబోయే పార్లమెంటు ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో తామే గెలుస్తామని.. తమ ప్రభుత్వమే ఏర్పడుతుందని  నమ్మకంగా చెబుతున్నాడు. అంతేకాదు తానే  మూడవసారి ప్రధానిగా ప్రమాణస్వీకారం చేస్తానని కూడా మోదీ స్పష్టంచేస్తున్నారు. పార్లమెంటుకున్న 543 స్థానాలకుగాను తమ పార్టీ సొంతంగా  370 స్థానాలను…

సోనియ‌మ్మ మాట శిలాశాస‌నం…

 హామీలు అమ‌లు చేస్తున్నాం… ఇందిర‌మ్మ క‌మిటీల‌తో ప్ర‌జ‌ల చెంత‌కు సంక్షేమ ప‌థ‌కాలు చీక‌ట్లో క‌లిసి.. పొద్దునే కొట్లాడుకున్న‌ట్లు మోదీ, కేడీ నాట‌కాలు… జ‌న‌జాత‌ర స‌భ‌లో ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి పార్ల‌మెంట్ ఎన్నిక‌ల్లో ఒక సీటైనా గెల‌వాల‌ని కేటీఆర్‌కు స‌వాల్‌ చేవెళ్ల‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27:  ప్ర‌తి గ్రామంలో వివిధ సామాజిక‌వ‌ర్గాల‌కు చెందిన అయిదుగురితో క‌లిపి ఇందిర‌మ్మ…

తిరుపతి లో ‘మూడు దారులు’ పుస్తక పరిచయం

తిరుపతి: సీనియర్ పాత్రికేయులు దేవులపల్లి అమర్ రచించిన “మూడు దారులు” పుస్తక పరిచయ కార్యక్రమంలో వక్తలు ఈ పుస్తకం భావితరాలకు ఉపయోగకరంగా ఉంటుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. ఓకే సారి రాజకీయాలలోనూ, శాసనసభ లోనూ అడుగు పెట్టిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి, ఎన్.చంద్రబాబు నాయుడు, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్…

జూబ్లీహిల్స్ టీటీడీ లో మార్చ్ 7 నుంచి 17 వరకు బ్ర‌హ్మోత్స‌వాలు

•ఆలయ ఉప కార్యనిర్వహణ అధికారి ఎం.రమేష్ బాబు వెల్లడి •తిరుమల తిరుపతి మాదిరిగానే హైదరాబాద్ లో బ్ర‌హ్మోత్స‌వాలు •భక్తులు అధికసంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపు జూబ్లీహిల్స్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 27 : జూబ్లీహిల్స్ శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయంలో 4వ వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు 2024 మార్చ్ 7 వ తేదీ నుండి 17వ తేదీ వరకు…

పచ్చదనంతోనే మానవ జీవితానికి పరిపూర్ణత

పచ్చని అడవులు, పర్యావరణంతోనే మనుగడ మాది ఉద్యోగుల స్నేహపూర్వక ప్రభుత్వం…సమస్యలుంటే స్వేచ్ఛగా చెప్పండి అటవీ రక్షణ ప్రధాన విధి…అడవులను ఆక్రమిస్తే కఠిన చర్యలు అటవీ శాఖపై మంత్రి కొండా సురేఖ ఉన్నత స్థాయి సమీక్ష ములుగు ఫారెస్ట్‌ కాలేజ్‌ తేనెటీగల కేంద్రం ‘‘వైల్డ్‌ ఫ్లేవర్స్‌’’ను ఆవిష్కరించిన మంత్రి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : ప్రకృతే…

రేపటి నుంచి ఇంటర్‌ పరీక్షలు

ఉదయం 9 నుంచి 12 గంటల వరకు నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి బోర్డు కార్యదర్శి శృతి ఓజా వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : రేపు 28 నుంచి మార్చి 19 వరకు ఇంటర్‌ ఎగ్జామ్స్‌ జరుగనున్నాయి. ప్రశాంతంగా పరీక్షల నిర్వహణకు అన్ని చర్యలు తీసుకున్నామని ఇంటర్‌ బోర్డ్‌ సెక్రటరీ శృతి ఓజా తెలిపారు.…

పదేళ్లలో వందేళ్ల విధ్వంసం

అభివృద్ధి పేరుతో రాష్ట్రం అప్పుల ఊబిలోకి కుంగిపోయిన మేడిగడ్డను ఎలా బాగుచేయాలో చెప్పరు.. బిజెపి, బిఆర్‌ఎస్‌ నేతల ఎజెండా కాంగ్రెస్‌ను తిట్టడమే మోదీనే మరోమారు ఎందుకు ఎన్నుకోవాలో వారు చెప్పాలి సింగరేణి కార్మికులకు కోట బీమా పథకం ప్రారంభించిన సిఎం రేవంత్‌ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : గత బిఆర్‌ఎస్‌ సర్కార్‌..తన పదేండ్లలో ఎన్నడూ…

మార్చి 31లోగా ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులు క్లియర్‌

లే అవుట్ల క్రమబద్ధీకరణకు అనుమతి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం దేవాదాయ, వక్ఫ్‌, ప్రభుత్వ భూములు, కోర్టుల్లో ఉన్నవాటికి నో హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. లే అవుట్ల క్రమబద్ధీకరణకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. గత 2020లో స్వీకరించిన లేవుట్ల క్రమబద్ధీకరణకు అప్పటి ప్రభుత్వం…

సింగరేణి ఉద్యోగులకు ప్రభుత్వం శుభవార్త..

ఇక ఒక్కొక్కరికి రూ.కోటి ప్రమాద బీమా ద పథకాన్ని ప్రారంభించిన  సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : సింగరేణి ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు వినిపించింది. సంస్థ ఉద్యోగులకు కోటి రూపాయల ప్రమాద బీమా పథకాన్ని సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం ప్రారంభించారు. ఇప్పటివరకు సింగరేణి ఉద్యోగుల ప్రమాద బీమా…

రూ. 500లకే గ్యాస్‌ సిలిండర్‌…200 యూనిట్ల ఉచిత విద్యుత్‌

నేడు మరో రెండు పథకాలను ప్రారంభించనున్న సిఎం రేవంత్‌ రెడ్డి దిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొననున్న పార్టీ అగ్రనేత ప్రియాంకా  గాంధీ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 26 : ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరు గ్యారంటీలలో భాగంగా రూ. 500 లకే గ్యాస్‌ సిలిండర్‌, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ పథకాలను నేడు…