NEWS

NEWS

మాట తప్పిన కాంగ్రెస్‌ను బొంద పెట్టాలి

కరెంటు నాటి లెక్క ఎందుకు రావడం లేదు.. కరెంటు లేక కాదు, నీళ్లు లేక కాదు..నిర్వహణ లోపమే.. మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌ రావు మెదక్‌, ప్రజాతంత్ర, మార్చి 31 : ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌ ను బొందపెట్టాలని  మాజీ మంత్రి , సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు…

గడీల పాలన స్థానంలో ఇందిరమ్మ రాజ్యం..

దాయాదులకు దోచిపెట్టేందుకే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టారు బిఆర్‌ఎస్‌ బోగస్‌ ప్రచారాన్ని ప్రజలు నమ్మొద్దు.. అధికారం పోయిందనే అక్కసుతో అసత్య ప్రచారం ప్రజలపై రూ. 7లక్షల కోట్ల అప్పుల భారం మోపింది మూడు నెలల్లో 25వేల ఉద్యోగాలిచ్చాం : మంత్రి పొంగులేటి కొత్తగూడెం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 29 : తెలంగా ణలో గత పదేళ్ల గడీల పాలన…

ఓ మనిషీ తిరిగి చూడు!

ఓ మనిషీ తిరిగి చూడు! నీ నిర్ధయను అడుగులెలా ముద్రించాయో ఆ ముందుకెళ్ళే దారిలోనే వసంతం వాడిపోయి శిశిరాలు మొల్చింది నువ్వు నాటిన అదృశ్య కంటకాలు పడగవిప్పి నాట్యమాడుతున్నాయి మొండిగా వెళితే కాలుష్య కాసారాల్ని కక్కుతాయిజి ఆగిపో! దారి మార్చు మానవత్వపు జాడలు కొసరుకైనా లేని గతాన్ని ఓ మారు తవ్విచూడు.. శిథిలాల్లో వృథా అయిన…

గుల్దస్తా

పాటల సేద్యం హిందుస్థానీ సురాగం శ్రవణానందం కవితా శిల్పి తేనెచిలికే కలం సాహిత్య ఖని సినీ జగత్తు పాటల తోటమాలి పూల సుగంధం గుల్జార్‌ కవిత్వం వసంత గులాబీలు ఓ జ్ఞాన పీఠం -రేడియమ్‌, 9291527757

ఏకాంతపు అంతర్నేత్రం

ఒంటరిగా దారి వెంట నడుస్తూ ఉంటే మనసు పరిపరి విధాల పోతోంది నేను ఒంటరి అయినా మనసు ఒంటరి కాదు కదా అంతరంగానికి తనకంటూ ఎవరో వెంటే ఉన్నారు కలిసి పంచుకున్న క్షణాలు ఎవరితోనో అది పంచుకుంటుంది ఎవరు వెంట రాకపోయినా అది ఎవర్నో వెంట తెచ్చుకుంటుంది కలద నిద్రలో సైతం తనకు తాను కెలుక్కున్న…

అలసట

అలసిపోయావా నేస్తం సోలిపోయావా నేస్తం ఆలోచనలు తక్కువైపోయి ఆవేశాలు ఎక్కువైపోయి ఊహలు మిగిలిపోయి వాస్తవాలు తేలిపోయి కలలు కరిగిపోయి కోరికలు పెరిగిపోయి కన్నీళ్లు ఇంకిపోయి భావాలు పెగలక నిర్లిప్తత చేరాక శూన్య మస్తిష్కంలో అనాశక్తి మేఘం అవరించిందా? నిరాశక్త తాపం దాపురించిందా? అయితే అది ప్రశాంతత కాదు అది స్వాంతత కాదు వచ్చే తుఫానుకు సంకేతం!…

వారంతా సదా స్ఫూర్తి మూర్తులు…

వరంగల్‌ శ్రీలేఖ సాహితి ప్రచురణగా ప్రముఖ సాహితీవేత్త డాక్టర్‌ టి శ్రీరంగస్వామి స్ఫూర్తిమూర్తుల జీవనరేఖలను మనకాంతి పుంజాలు పేరుతో పుస్తకంగా వెలువరించారు. చరిత్రలో స్థానాన్ని పొందిన కొందరు కీర్తిశేషులైన స్ఫూర్తిదాతలు, రచయితలు, కళాకారులు, స్వాతంత్య్ర సమరయోధుల పరిచయ మాలికగా ఈ పుస్తకం రూపొందింది.  కేవలం వరంగల్‌, హన్మకొండ ప్రాంతాలకు చెందినవారే కాకుండా పక్క జిల్లాల వారిని…

మోదీ తూటకి వరికంకులు నేలరాలేను ….!!

మట్టి మనుషుల్ని వాళ్ళ బతుకు తీపుల్నీ మార్కెట్‌ సరుకు చేశావ్‌ ఇప్పుడు నీలో పారేది అమెరికన్‌ రక్తం ! దిల్లీ హర్యానా సరిహద్దు ఒక రణస్థలి మరణం వున: వున: జన్మిస్తుందా ? లేదు. మరణం జన్మగా పరివర్తన చెందుతుంది అన్నదాత వీపుమీద పడుతున్న రబ్బరు లారీల వర్ష మోత.. లెక్క పెట్టడం కష్టం లాఠీలు…

మంత్రి పొంగులేటి సమక్షంలో కాంగ్రెస్ లోకి జడ్పి చైర్మన్ కంచర్ల

కొత్తగూడెం: భద్రాద్రికొత్త గూడెం జిల్లా ఇంచార్జ్ జడ్పి చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ తీరం పుచ్చుకొనున్నారు. తెలంగాణ ఉద్యకారునిగా పెరున్న కంచర్ల పొంగులేటి ప్రధాన అనుచరులలో ఒకరుగా ముద్రపడిన నేత. టిఆర్ఎస్ పార్టీ ఆవిర్భావించింది మొదలు కొత్తగూడెం నియోజకవర్గం నుండి గులాబీ పార్టీలోనే ఉన్నారు. కానీ సరైన…

శ్రీ సీతారాముల తిరు కల్యాణానికి ముహుర్తం ఖరారు

ఏప్రిల్‌ 17న శ్రీ సీతారాముల తిరుకల్యాణం… 18న మహా పట్టాభిషేకం 9 నుండి 23 వరకు భద్రాద్రి బ్రహ్మోత్సవాలు భద్రాచలం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : దక్షిణ భారతదేశంలో ప్రముఖ పుణ్యక్షేత్రమైన భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామి తిరుకల్యాణ మహోత్సవానికి ఆలయ ప్రధానార్చకులు ముహుర్తాన్ని ఖరారు చేసారు. ఏప్రిల్‌ 17వ తేదీన శ్రీ సీతారాముల తిరుకల్యాణ…