NEWS

NEWS

ఇప్పుడు కాంగ్రెస్‌, బిజెపిల టార్గెట్‌ బిఆర్‌ఎస్‌

నీవు నేర్పిన విద్యయే నీరజాక్షిగా పార్టీ పరిస్థితి  పార్టీ మారుతున్న బిఆర్‌ఎస్‌ నాయకులు  కలిసి రాని పేరు మార్పు…అసలుకే ఎసరు (మండువ రవీందర్‌రావు, ప్రజాతంత్ర ప్రత్యేకప్రతినిధి) హైదరాబాద్‌, ఫిబ్రవరి 28 : లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న కొద్ది రాష్ట్రంలో రాజకీయ పార్టీల మధ్య తీవ్ర ఘర్షణ కొనసాగుతున్నది. అధికార కాంగ్రెస్‌, బిజెపి పార్టీలు బిఆర్‌ఎస్‌ వెంటపడుతున్నాయి.…

భావ ప్రకటనా స్వేచ్ఛ మీద పాలకుల దాడి

దాడులను ఖండిస్తూ సీఎం దృష్టికి తీసుకెళ్తా శాంతి భద్రతల్లోకి కేంద్రం చొరబాటు అనుచితం విశ్వసనీయత పోగొట్టాలని చూస్తున్న పాలకులు ఎన్‌ఐఎ వేధింపును తీవ్రంగా ఖండిస్తున్నాం ‘జర్నలిస్టులపై ఎన్‌ఐఎ దాడులను ఖండించండి’ రౌండ్‌ టేబుల్‌ సమావేశంలో పలువురు వక్తలు ఖైరతాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : దేశంలోని, రాష్ట్రంలోని అన్ని ప్రజా సంస్థలను, వ్యవస్థలను ధ్వంసం చేసిన…

ఉన్నతంగా ఆలోచించండి.. లక్ష్యాలను సాధించండి.

విద్యార్థులు ఆత్మస్థయిర్యంతో స్ఫూర్తిగా నిలవాలి విద్యార్థులు ఏటా పరీక్షలు ఎదుర్కోవడం సహజం. ఈ క్రమంలో కొందరు ఒత్తిడికి గురవుతుంటారు. మంచి మార్కులు సాధించగలనా? ఎలాంటి ప్రశ్నలు వస్తాయో? సరైన సమాధానాలు రాయగలనా? ఆశించిన మార్కులు రాకపోయినట్లయితే పరిస్థితి ఏమిటీ? ఇలాంటి ప్రశ్నలు మెదళ్లలో కదలాడుతుంటాయి.  ప్రణాళిక ప్రకారం చదవడంతో పాటుగా చిన్నచిన్న చిట్కాలను పాటిస్తే ఆత్మవిశ్వాసంతో…

పలు ప్రత్యేకతల సమాహారం మొరార్జీ దేశాయ్‌ జీవితం!

పాశ్చాత్య సాంప్రదాయం ప్రకారం పుట్టిన తేదీన జన్మదిన వేడుకలు జరుపుకోవడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. ప్రతి ఏడూ అలా పాశ్చాత్య సంస్కృతి ప్రభావాన  పుట్టిన తేదీన భారత దేశంలోనూ జన్మదినం సందర్భంగా వేడుకలు జరుపుకోవడం సర్వసాధారణం. అయితే భారత దేశ చరిత్రలో సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగి, వివిధ పదవులను అలంకరించి, దాదాపు శత సంవత్సరాలు…

సైన్స్‌ జగతికి మూలం.. సైన్స్‌ లేక సాగదు కాలం

ఆదిమ సమాజం నుండి ఆధునిక సమాజం వరకు మానవ పరిణామ క్రమంలో వృద్ధికి అభివృద్ధికి సాంకేతిక పరిజ్ఞానానికి కారణము సైన్స్‌ విజ్ఞాన శాస్త్రంలో జరిగిన అనేక పరిశోధనలు కారణంగా నేడు శాస్త్ర సాంకేతిక రంగాలలో భారతదేశం ప్రపంచంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది.సైన్స్‌ అనేది ప్రకృతిని అర్థం చేసుకోవడానికి మన ఉపయోగించే ఒక పద్ధతి. ఈ పద్ధతి…

ఔటర్‌ రింగ్‌ రోడ్డు టోల్‌ టెండర్లపై సమగ్ర విచారణ

 తక్కువ రేటుకు కట్టబెట్టిన తీరుపై ముఖ్యమంత్రి ఆగ్రహం  హుస్సేన్‌ సాగర్‌ చుట్టూ దుబాయ్‌ మోడల్‌ టూరిజం స్పాట్‌ రీజనల్‌ రింగ్‌ రోడ్డు వరకు హెచ్‌ఎండీఏ పరిధి విస్తరణకు నిర్ణయం హెచ్‌ఎండీఏ స్థలాల పరిరక్షణకు ప్రత్యేక అధికారులు, కట్టుదిట్టమైన చర్యలు లే అవుట్లలోని ప్రభుత్వ స్థలాల్లో ఆదర్శ పాఠశాలలు హెచ్‌ఎండీఏ అధికారులతో సమీక్షలో సీఎం రేవంత్‌ రెడ్డి…

త్వరలోనే అర్హులందరికి కొత్త రేషన్‌ కార్డులు

ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలనూ నెరవేరుస్తాం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడి ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : త్వరలోనే అర్హులందరికి కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తామని రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడిరచారు. ధరణిలో సవరణలు చేసి ఎలాంటి సమస్యలు…

త్వరలోనే అర్హులందరికి కొత్త రేషన్‌ కార్డులు

ఆరు గ్యారంటీలతో పాటు ఇతర హామీలనూ నెరవేరుస్తాం రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడి ఖమ్మం, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : త్వరలోనే అర్హులందరికి కొత్త రేషన్‌ కార్డులు పంపిణీ చేస్తామని రెవెన్యూ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి వెల్లడిరచారు. ధరణిలో సవరణలు చేసి ఎలాంటి సమస్యలు…

కాంగ్రెస్‌ పథకాలతో ప్రజలకు లాభం లేదు

ఊరడింపు పథకాలతో కడుపు నిండదు బిజెపి రాజ్య సభ ఎంపి లక్ష్మణ్‌ విమర్శ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 28 : కాంగ్రెస్‌ ప్రవేశ పెట్టిన ఏ పథకం ప్రజల కడుపు నింపదని రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్‌ అన్నారు. మూడోసారి మోదీని ప్రధాని చేయడానికి దేశ వ్యాప్తంగా ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. తొమ్మిది రోజులుగా విజయ సంకల్ప…

సుప్రీమ్‌ కోర్టులో కవిత లిక్కర్‌ కేసు విచారణ 13కు వాయిదా

న్యూ దిల్లీ, ఫిబ్రవరి 28 : మహిళలను దర్యాప్తు సంస్థలు ఇంట్లోనే విచారించాలనే అంశంపై భారాస ఎమ్మెల్సీ కవిత దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణను సుప్రీమ్‌ కోర్టు మార్చి 13కు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై బుధవారం విచారణ జరగాల్సి ఉండగా కోర్టు సమయం ముగియడంతో తదుపరి విచారణను త్వరగా జరపాలని కవిత తరఫు న్యాయవాది…