NEWS

NEWS

పిల్లల పరీక్షల ఒత్తిడి తగ్గించడంలో తల్లిదండ్రుల పాత్ర కీలకం!

పిల్లలకు తగినంత సమయం కేటాయించాలి పక్కా ప్రణాళికతో పరీక్షలో విజయం తధ్యం ఓటమిని తట్టుకోవడం నేర్పాలి పరీక్షలు అనేవి ఎల్లప్పుడూ ఎప్పడికీ ఒత్తిడితో కూడుకున్నవే. పిల్లలకు మాత్రమే కాదు మొత్తం కుటుంబానికి ఒత్తిడితో కూడుకున్న సమయం. ఈ ఒత్తిడితో భావోద్వేగాలలో  సమతుల్యత ఏర్పడి, కుటుంబ పెద్దలు పిల్లలపై కోపాన్ని ప్రదర్శించడం జరుగుతూ ఉంటుంది. దీనితో పిల్లలలో…

రాజ్యాధికారం సాధించే దిశగా బహుజనులు ఉద్యమించాలి!

ఎన్నికలు  దగ్గర పడుతున్నాయి,  మళ్ళీ అధికారంలోకి  రావడానికి రెండు పార్టీలు సిద్ధమవుతున్నాయి.  2.8  శాతం ఉన్న  కమ్మ  సామాజిక వర్గానికి 34 శాతం  సీట్లు  ప్రకటించి  చంద్రబాబు నాయుడు ముందున్నారు.  ఇక  3.2  శాతం  ఉన్న  రెడ్డి  సామాజిక వర్గానికి  36 సీట్లు  కేటాయించి రెండవ స్థానంలో జగన్మోహన్‌ రెడ్డి  ఉన్నారు.  దేశంలోని అన్ని రాష్ట్రాలలో…

కొన్ని యాజమాన్యాలు వార్తలను వక్రీకరిస్తున్నాయి..

ఖండించిన ఐజేయూ పూర్వాధ్యక్షుడు, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర  ప్రభుత్వ మీడియా, అంతర్రాష్ట్ర వ్యవహారాల సలహాదారుడు దేవులపల్లి అమర్ భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ..మార్చ్ 23 న దేశవ్యాప్త కోర్కెలదినం ఐజేయూ జాతీయ కార్యవర్గం పిలుపు షిరిడీ (మహారాష్ట్ర), ప్రజాతంత్ర ఇంటెర్నెట్ డెస్క్ , మార్చి 2 : భగత్ సింగ్ అమరత్వాన్ని స్మరిస్తూ మార్చ్ 23 న …

చెప్పిందే చేస్తాం.. చేయగలిగేదే చెప్తాం

ఇచ్చిన హావిూలను అమలు చేసి చూపుతాం డిప్యూటి సిఎం మల్లు భట్టివిక్రమార్క ఖమ్మం, ప్రజాతంత్ర, మార్చి 1 : కాంగ్రెస్‌ ప్రభుత్వంలో చెప్పిందే చేస్తాం..చేయగలిగేదే చెప్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ముదిగొండ మండల సీతారాంపురం సభలో డిప్యూటీ సీఎం మాట్లాడుతూ…తనను ఈ స్థాయిలో ఉంచింది మధిర నియోజకవర్గ ప్రజలే అని..…

దమ్ముంటే రండి…మల్కాజిగిరిలో తేల్చుకుందాం..

పదవులకు రాజీనామా చేసి బరిలోకి దిగుదాం కాళేశ్వరంపై నిజాలు చెప్పి గుట్టు విప్పుతాం నీళ్లు ఇవ్వలేని దుస్థితితో సర్కార్‌ అడబ్బుల కోసమే బిల్డర్లకు వేధింపులు రేపు వారు రోడ్డెక్కడం ఖాయం మీడియాతో బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఫిబ్రవరి29: దమ్ముంటే రండి..మల్కాజిగిరిలో తేల్చుకుందాం.. అంటూ సిఎం రేవంత్‌కు కెటిఆర్‌ సవాల్‌ విసిరారు. తెలంగాణలో ఒక్క…

దేశంలోనే అతిపెద్ద కుంభకోణం ‘కాళేశ్వరం’

విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా క్రిమినల్‌ చర్యలు సబ్‌ కాంట్రాక్ట్‌ కాదు…మేడిగడ్డను ఎల్‌అండ్‌టినే నిర్మించింది బీఆర్‌ఎస్‌ అక్రమాల్లో బీజేపీ కూడా భాగస్వామి లేకుంటే లక్ష కోట్ల రుణాలు ఎలా వొచ్చాయి ఎన్‌డిఎస్‌ఎ విచారణకు పూర్తి సహకారం మేడిగడ్డ పరిస్థితిపై నిపుణులు, అధికారులతో చర్చించేందుకు నేడు దిల్లీకి మీడియాతో ఇష్టాగోష్టిలో నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌,…

బిఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌

బిజెపిలో చేరిన నాగర్‌కర్నూల్‌ ఎంపి రాములు కండువా కప్పి ఆహ్వానించిన బిజెపి నేతలు తెలంగాణలో బిఆర్‌ఎస్‌ పని అయిపోయిందన్న డా.లక్ష్మణ్‌ న్యూదిల్లీ,ఫిబ్రవరి29: తెలంగాణలో ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఆ పార్టీని వీడిన నాగర్‌కర్నూలు ఎంపీ రాములు బీజేపీలో చేరారు. గురువారం దిల్లీ పెద్దల సమక్షంలో కాషాయం కండువా కప్పుకున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర…

దమ్ముంటే సిరిసిల్లలో రాజీనామా చేయ్‌

నేను నల్లగొండలో రాజీనామా చేసొస్తా బిఆర్‌ఎస్‌ నేత కెటిఆర్‌కు మంత్రి కోమటిరెడ్డి సవాల్‌ అవినీతి డబ్బుతో గెలిచిన అహంకారంలో కెటిఆర్‌ విూడియా సమావేశంలో మంత్రుల విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంరత, మార్చి 1 : మల్కాజిగిరిలో పోటీ చేసి గెలవాలని బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ సిఎం రేవంత్‌ రెడ్డికి చేసిన సవాల్‌పై రాష్ట్ర మంత్రులు ఘాటు స్పందించారు.…

బిఆర్‌ఎస్‌కు మరో ఎంపి షాక్‌

బిజెపిలో చేరిన జహీరాబాద్‌ ఎంపి పాటిల్‌ రానునన రోజులోల మరిన్ని చేరికలన్న బీజేపీ ఎంపి లక్ష్మణ్‌ న్యూ దిల్లీ, మార్చి 1 : పార్లమెంట్‌ ఎన్నికల ముంగిట బీఆర్‌ఎస్‌కు మరో బిగ్‌ షాక్‌ తగిలింది. గులాబీ పార్టీకు జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్‌ రాజీనామా చేశారు. ఇప్పటికే నాగర్‌ కర్నూలు ఎంపి రాములు బిజెపిలో చేరారు.…

త్వరలోనే రైతు కమిషన్‌, విద్యా కమిషన్‌

కౌలు రైతుల రక్షణపై అఖిల పక్ష సమావేశం పకడ్బందీగా పంటల బీమా పథకం అమలు నియోజకవర్గాల్లో సంక్షేమ గురుకుల ప్రాంగణాలు పౌర సమాజం ప్రతినిధులతో సమావేశంలో ముఖ్యమంత్రి ఏ రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 02 : త్వరలోనే రాష్ట్రంలో రైతు కమిషన్‌, ఎడ్యుకేషన్‌ కమిషన్‌ ఏర్పాటు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి ప్రకటించారు.…