కలిసికట్టుగా కరువును ఎదుర్కుందాం

రైతులకు అండగాప్రభుత్వం ఆన్లైన్లో ‘రైతునేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్ రెడ్డి 2601 రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్సింగ్తో అనుసంధానం ఎప్పటికప్పుడు రైతుల సమస్యల పరిష్కారానికి నిపుణుల సలహాలు, సూచనలు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 06 : కరువు వొచ్చినా..ఎంత కష్టం వొచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి భరోసా ఇచ్చారు.…








