NEWS

NEWS

కలిసికట్టుగా కరువును ఎదుర్కుందాం

రైతులకు అండగాప్రభుత్వం ఆన్‌లైన్‌లో ‘రైతునేస్తం’ ప్రారంభించిన సీఎం రేవంత్‌ రెడ్డి 2601 రైతు వేదికలను వీడియో కాన్ఫరెన్సింగ్‌తో అనుసంధానం ఎప్పటికప్పుడు రైతుల సమస్యల పరిష్కారానికి నిపుణుల సలహాలు, సూచనలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 06 : కరువు వొచ్చినా..ఎంత కష్టం వొచ్చినా రైతులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి ఏ.రేవంత్‌ రెడ్డి భరోసా ఇచ్చారు.…

మహా శివరాత్రిన 24 రకాల అభిషేకాలు

మన పండుగలన్నీ తిధులతోను, నక్షత్రాలతోను ముడిపడి ఉంటాయి. కొన్ని పండగలకు తిధులు, మరికొన్ని పండగలకు నక్షత్రాలు ప్రధానమవుతాయి. శివరాత్రి మాఘ బహుళ చతుర్దశి నాడు వస్తుంది. దీనిని మహా శివరాత్రి అంటారు. అలాగే ప్రతి నెల వచ్చేదానిని మాసశివరాత్రి అని అంటారు. ప్రతి నెల అమావాస్య ముందు రోజు త్రయోదశి, చతుర్దశి కలిసి ఉన్న రోజును…

కలలు మనసు కల్లోలం…

కలల ప్రపంచం చాలా అద్భుతమైనది. కలలు జీవితానికి చాలా అవసరం. ఎందుకంటే మనకు తీరని కోరికలు ఏవైతే ఉంటాయో అవి కలల ద్వారా తీరుతుంటాయి.మనకు భవిష్యత్తులో జరగబోయే దానికి సంబంధించి కూడా కలలు వస్తాయి. కలలు ఎవరికైతే వస్తాయో వాళ్ళు ఆరోగ్యంగా ఉన్నట్టు. మనము నిద్రలో ఉండే సమయంలో బ్రెయిన్‌ మనకు కలలను ప్రాసెస్‌ చేస్తుంది.…

మర్యాదను కాపాడుకోని ప్రధాని

 తెలంగాణపై సర్జికల్‌ స్ట్రైక్‌ చేస్తామంటున్న ‘పెద్దన్న’ తెలంగాణలోని ఆదిలాబాద్‌, సంగారెడ్డి సభల్లో ఆయన చేసిన ప్రసంగమంతా కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలపై విమర్శగానే సాగింది. ఈ రెండు చోట్ల కోట్లాది రూపాయల ఆభివృద్ధి, ప్రారంభోత్సవాలను చేసిన ప్రధాని తాను ఎన్నికల ప్రసంగం చేయడంలేదంటూనే విపక్షాలపైన విరుచుకుపడ్డారు. కాంగ్రెస్‌, బిఆర్‌ఎస్‌ పార్టీలు ఒకరినొకరు కాపాడుకుంటున్నాయని, వీటి అవినీతిని అంతమొందించేందుకు…

అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రాముఖ్యత..!!

మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరపాలని ప్రతిపాదించిన వ్యక్తి ఎక్కడ ఎప్పుడు అనేది పరిశీలిస్తే 1910లో కోపెన్‌ హెగెన్‌లో సోషలిస్టు మహిళ రెండువ అంతర్జాతీయ మహాసభలు జరిగాయి ఇందులో జర్మన్‌ విప్లవకారిణి క్లారిజె జెట్కిన్‌ బూర్జువా పెత్తనానికి వ్యతిరేకంగా జరిగే పోరాటానికి విస్తృతంగా స్త్రీల ను కూడగట్టే  ఉద్దేశంతో మార్చి8ని అంతర్జాతీయ మహిళా…

విద్యుత్‌ ‌పథకం అమలులో అర్హులకు అన్యాయం

‌రాబోయే పార్లమెంటు ఎన్నికల్లో బీఎస్పీ తో పొత్తు ఉంటుందని ఈ మేరకు మంగళవారం నాడు  తనతో కలిసి  ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్‌ ఎస్‌ ‌ప్రవీణ్‌ ‌కుమార్‌ ‌చేసిన చర్చలను, ఈ సందర్భంగా తీసుకున్న నిర్ణయాలను కేసీఆర్‌ ‌సమావేశంలో వివరించారు. ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వంటి అణగారిన వర్గాల అభ్యున్నతికోసమే నాటి ఉద్యమక్‌…

కాంగ్రెస్‌ ‌పార్టీ పై పెరుగుతున్న వ్యతిరేకత..

ఇచ్చిన హామీలను నెరవేర్చలేని పరిస్థితి మహాబూబ్‌ ‌నగర్‌, ‌నాగర్‌ ‌కర్నూల్‌ ‌పార్లమెంట్‌ ‌నియోజక వర్గాల సమీక్ష సమావేశం లో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ‌బీఎస్పీ తో పొత్తు ఖరారు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,మార్చి05: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పాలన రోజు రోజుకూ దిగజారి పోతోందని, ప్రభుత్వం ఏర్పాటయ్యి వంద రోజులన్నా కాకముందే ప్రజా వ్యతిరేకతను  మూట…

సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షమే

పత్రికలు, టీవీలకు ఫ్రీడమ్‌ ఇస్తూ ముందుకు •జాతీయ స్థాయిలో తెలుగువారి పాత్ర పెరగాలి •పొత్తూరి స్మారక ఉత్తమ పాత్రికేయ పురస్కారం వెంకట్‌ ‌నారాయణకి అందజేసిన సీఎం రేవంత్‌ రవీంద్రభారతి, ప్రజాతంత్ర, మార్చి 05 : రాజకీయ నాయకులు మోర్‌ ‌పవర్‌ అం‌టే జర్నలిస్టులు మోర్‌ ‌ఫ్రీడమ్‌ అం‌టారని, సమాజంలో జర్నలిస్టుల పాత్ర ఎప్పుడూ ప్రతిపక్షమేనని ముఖ్యమంత్రి…

యువతను ఎదగనివ్వని కుటుంబ పార్టీలు

వారికి విదేశీ బ్యాంకు ఖాతాలు…మా పాలనలో పేదలకు జన్‌ధన్‌ ‌ఖాతాలు వారికి కోటల వంటి భవంతులు…మా పాలనలో పేదలకు ఇండ్లు వారికి కుటుంబం ఫస్ట్..‌నాకు దేశమే ఫస్ట్ 140 ‌కోట్ల ప్రజలే నా కుటుంబం…అదే నా ఎన్నికల నినాదం బీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌ల మధ్య అవినీతి బంధం భారత్‌ను ప్రపంచంలో సరికొత్త శిఖరాలకు చేరుస్తాం పటాన్‌ ‌చెరు…

రాష్ట్ర అభివృద్ధికి సహకరించండి

ఎన్‌టిపిసి పూర్తి స్థాయి సామర్థ్యానికి.. మెట్రో విస్తరణ, మూసీ ప్రక్షాళన రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధికి.. తుమ్మిడి హట్టి వద్ద ప్రాజెక్టు నిర్మాణానికి మహరాష్ట్రను ఒప్పించేందుకు.. పలు అభివృద్ధి పనులకు సహకరించాలని కోరుతూ ప్రధాని మోదీకి సిఎం రేవంత్‌ రెడ్డి వినతి పత్రం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మార్చి 5 : ఎన్‌టిపిసిలో ప్రస్తుతమున్న 1600 మెగావాట్ల ఉత్పత్తి…