లిక్కర్ స్కామ్లో బోయినపల్లి అభిషేక్కు ఊరట
మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన కోర్టు న్యూదిల్లీ,మార్చి20: దిల్లీ లిక్కర్ స్కామ్లో నిందితుడిగా ఉన్న బోయినపల్లి అభిషేక్ రావుకు స్వల్ప ఊరట లభించింది. సుప్రీం కోర్టు బుధవారం అభిషేక్కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. అభిషేక్ భార్య అనారోగ్యంతో ఉందన్న కారణంగా ఐదు వారాల బెయిల్ను మంజూరు చేస్తూ ఆదేశాలిచ్చింది. అభిషేక్ను హైదరాబాద్కు వెళ్లేందుకు అనుమతించిన…








