NEWS

NEWS

అభివృద్ధి, దేశ ప్రజల సంక్షేమం బిజెపితోనే సాధ్యం

అభివృద్ధి, దేశ ప్రజల సంక్షేమం కేవలం బిజెపి ప్రభుత్వం ద్వారానే సాధ్యం అవుతుందని 2014 నుండి 2024 మధ్య నరేంద్రమోదీ పాలనలో స్పష్టమైంది. గత 10 సంవత్సరాల కాలంలో నరేంద్రమోదీ ప్రభుత్వం దేశంలో ఎన్నో విప్లవాత్మకమైన మార్పులను తీసుకరావడం జరిగింది. నరేంద్రమోదీ పాలనలో 25 కోట్ల మందిని పేదరికం నుండి బయటకు తీసుకోని వచ్చారు. అదేవిధంగా…

రాష్ట్రంలో దొంగలు పోయి.. గజదొంగలు వొచ్చారు

కాంగ్రెస్‌ ది 70 ఏళ్ల  దోపిడీ  చరిత్ర బిఆర్‌ఎస్‌ బాటలోనే  హస్తం పార్టీ అవినీతి అక్రమాలు.. ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలం ప్రధాని మోదీ పాలనను ప్రజలు  మరోసారి  కోరుకుంటున్నారు.. దేశంలో 400 స్థానాలు, రాష్ట్రంలో  బిజెపి రెండంకెల స్కోరు బిజెపి రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్‌ రెడ్డి మహబూబ్‌ నగర్‌,  ప్రజాతంత్ర మార్చి 29  …

నాయకులను కొంటారేమో….కార్యకర్తలను, ప్రజలను కొనలేరు

 పార్టీని వీడినోళ్లను ఎట్టి పరిస్థితుల్లో పార్టీలోకి తీసుకోం యాసంగికి వరికి రూ.500బోనస్‌ ఇవ్వాలని నిలదీయాలి  అక్రమ కేసులతో వేధిస్తున్న కాంగ్రెస్‌, బిజెపి సర్కార్‌  సిద్ధిపేట బిఆర్‌ఎస్‌ పార్టీ ఎంపి ఎన్నికల సన్నాహాక సమావేశంలో మాజీమంత్రి హరీష్‌రావు  రూ.100కోట్లతో పివిఆర్‌ ట్రస్ట్‌ : ఎంపి అభ్యర్థి వెంకట్రామరెడ్డి సిద్ధిపేట, ప్రజాతంత్ర, మార్చి 29: కొంతమంది నాయకులను కొంటారేమో…

సిఎం రేవంత్‌ రెడ్డితో కెకె భేటీ

కాంగ్రెస్‌లో చేరికపై ఇరు నేతల చర్చలు తన పుట్టిల్లు కాంగ్రెస్‌ అంటూ కేశవరావు వ్యాఖ్య హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి29: ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డితో రాజ్యసభ సభ్యుడు కే.కేశవరావు  భేటీ అయ్యారు. డీసీసీ అధ్యక్షుడు రోహిన్‌ రెడ్డితో కలిసి సీఎం నివాసానికి వెళ్లిన కేకే.. ముఖ్య మంత్రితో పార్టీ చేరికకు సంబంధిం చిన అంశాలపై చర్చించినట్లు తెలుస్తున్నది. తాను బీఆర్‌ఎస్‌…

సుస్థిర పాలన కావాలంటే మోదీకే వోటు వేయాలి

తెలంగాణ ఉద్యమకారులారా.. నాతో పాటు టీఆర్‌ఎస్‌లో పనిచేసిన నాయకులారా..  తెలంగాణ అభివృద్ధి కోసం, దేశాభివృద్ధికి బీజేపీకి వోటు వేసి అత్యధిక మెజార్టీతో  గెలిపించండి  మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ మేడ్చల్‌ మల్కాజిగిరి, ప్రజాతంత్ర, మార్చి 29:  తెలంగాణ ఉద్యమకారులారా.. నాతో పాటు టీఆర్‌ఎస్‌ లో పనిచేసిన నాయకులారా.. తెలంగాణ అభివృద్ధి కోసం, దేశాభివృద్ధికి బీజేపీకి…

అస్తిత్వ ఆరాటం..!

 పార్టీ వీడుతున్న పార్టీ శ్రేణులు వలస నాయకులకు పెద్ద పీఠ వేయడమే కారణమంటున్న విశ్లేషకులు అసలైన ఉద్యమ కారుల పట్ల నిర్లక్ష్యం (మండువ రవీందర్‌రావు,ప్రజాతంత్ర ప్రతినిధి) బిఆర్‌ఎస్‌ మరోసారి అస్తిత్వ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఏర్పడిరది.డా. వైఎస్‌ఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మూకుమ్మడిగా తెరాస ఎమ్మెల్యేలను  తీసుకుపోయినప్పుడు ఎదురైన సమస్యకన్నా పెద్ద సమస్యను ఇప్పుడు ఎదుర్కోవాల్సి వొస్తుంది.…

తీవ్రవాద కోరల్లో విశ్వమానవాళి..!

తీవ్రవాదం విచక్షణారహిత విధ్వంస రచన మాత్రమే. ఉగ్రవాద కోరలు అమాయకులను కబలించడానికే. ప్రపంచ దేశాలన్నీ తీవ్రవాద వేడికి మాడుతున్నాయి. సైనిక బలగాలతో పాటు అమాయక సామాన్య ప్రజలు కూడా తీవ్రవాద వేటుకు బలి అవుతున్నాయి. 2017 తర్వాత అత్యధికంగా తీవ్రవాదుల విష విధ్వంసానికి 2023లో 22 శాతం అధికంగా 8,352 మంది ప్రాణాలు కోల్పోవడం జరిగింది.…

మల్కాజిగిరి గెలుచుకునే దమ్ము ఎవరికుంది..

31 లక్షలకు పైగా వోటర్లు ..మినీ ఇండియా గా ప్రసిద్ధి ఏడు శాసనసభ నియోజకవర్గాలన్నిటలో  గత ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌ విజయం ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి ఎంపీ గా రాజీనామా చేసిన లోక్‌ సభ నియోజక వర్గం (మండువ రవీందర్రావు,ప్రజాతంత్ర ప్రత్యేక ప్రతినిధి) మల్కాజిగిరి…ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్‌ టాపిక్గా మారింది. తెలంగాణలోని పదిహేడు పార్లమెంటు నియోజకవర్గాల్లో అత్యంత ప్రధానమైన…

నా ప్రతీ కష్టంలో అండగా కొడంగల్‌ ప్రజలు

నేను ఎక్కడున్నా ఓ కన్ను ఈ ప్రాంతంపైనే ఉంటుంది.. తుక్కుగూడ బహిరంగ సభకు భారీగా తరలిరావాలి ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి కొడంగల్‌, ప్రజాతంత్ర, మార్చి 28: తన ప్రతీ కష్టంలో కొడంగల్‌ ప్రజలు అండగా నిలిచారని,  ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడ మే తన లక్ష్యమని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి  అన్నారు. గురువారం ఆయన మీడియాతో…

సిజెఐతో సిఎం రేవంత్‌ భేటీ

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,మార్చి 28:భారత ప్రధాన న్యాయమూర్తి  జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌ ని తెలంగాణ ముఖ్యమంత్రి  రేవంత్‌ రెడ్డి  మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్లోని తాజ్ఫలక్నుమాలో సీజేఐతో భేటీ అయ్యారు. రాజేంద్రనగర్లో బుధవారం జరిగిన నూతన హైకోర్టు నిర్మాణానికి సీజేఐ డీవై చంద్రచూడ్‌ శంకుస్థాపన చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే సీజేఐని సీఎం రేవంత్‌ మర్యాదపూర్వకంగా కలిసినట్లు తెలిసింది.…