పర్యావరణ విధ్వంసంతో ఉష్ణోగ్రతల్లో మార్పు

ఎప్పుడూ లేనంతగా రికార్డుస్థాయి ఎండలు న్యూదిల్లీ,ఏప్రిల్3: పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, ప్యారిస్ ఒప్పందానికి అనుగుణంగా నడచుకోక పోవడం వంటి కారణాలతో దేశంలో ఏటేలా ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయి. హిమానీ నదాలు కరిగిపోతున్నాయి. దీంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు సాధాం ణం అయ్యాయి. దేశంలో గత 122 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా మార్చి నెలలో రికార్డు స్థాయి…






