NEWS

NEWS

పర్యావరణ విధ్వంసంతో ఉష్ణోగ్రతల్లో మార్పు

ఎప్పుడూ లేనంతగా రికార్డుస్థాయి ఎండలు న్యూదిల్లీ,ఏప్రిల్‌3: పర్యావరణ సమతుల్యత దెబ్బతినడం, ప్యారిస్‌ ఒప్పందానికి అనుగుణంగా నడచుకోక పోవడం వంటి కారణాలతో దేశంలో ఏటేలా ఉష్ణోగ్రతలు పెరుగు తున్నాయి. హిమానీ నదాలు కరిగిపోతున్నాయి. దీంతో ప్రతికూల వాతావరణ పరిస్థితులు సాధాం ణం అయ్యాయి. దేశంలో గత 122 ఏండ్లలో ఎన్నడూ లేనంతగా మార్చి నెలలో రికార్డు స్థాయి…

చేతులు కడుగడం ద్వారా పలు వ్యాధుల నివారణ

తినే ముందు చేతులు కడుక్కోమని చెప్తే చాలా మంది, తిన్నాక ఎలాగు కడుక్కుంటాం కదా అంటారు. మరికొంత మంది అయితే, ‘నిత్యావసర  కార్యక్రమాలు నిర్వహించి కూడా చేతులు కడుక్కోకుండా అలాగే వస్తారు ‘అవసరమేముంది అంటారు. వారి చేతుల్తో మీకు షేక్ హాండ్ ఇచ్చి, ఆ తర్వాత మీరు అదే చేతుల్తో భోజనం చేస్తే ఒక్కసారి మీ…

వయనాడ్‌లో రాహుల్‌ నామినేషన్‌

కాంగ్రెస్‌ సీనియర్‌ నేత రాహుల్‌ గాంధీ కేరళలోని వయనాడ్‌  నియోజకవర్గం నుంచి బుధవారంనాడు నామినేషన్‌ వేశారు. అలాగే తిరువనంత పురం నుంచి కాంగ్రెస్‌ ప్రస్తుత ఎంపి శశిథరూర్‌ కూడా నామినేషన్‌ వేశారు. ప్రస్తుతం వయనాడ్‌ ఎంపీగా ఉన్న రాహుల్‌ తిరిగి ఇదే నియోజవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దిగారు. నామినేషన్‌ సందర్భంగా ఆయన సోదరి, పార్టీ…

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలి మంటలు మేనేజర్‌ రవి సహా మరో ఆరుగురు మృత్యువాత సహాయక చర్యలు ముమ్మరం…రంగంలోకి దిగిన ఫైరింజన్లు   సంగారెడ్డి,ప్రజాతంత్ర,ఏప్రిల్‌3: జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్‌ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో బుధవారం రియాక్టర్‌ పేలి మంటలు భారీగా వ్యాపించాయి. ఈ అగ్ని…

ఫోన్‌ ట్యాపింగ్‌లో కాంగ్రెస్‌ నేతలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ నోటీసులు

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌3: ఫోన్‌ ట్యాపింగ్‌ విషయంలో తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మంత్రి కొండా సురేఖతోపాటు మరో ఇద్దరు కాంగ్రెస్‌ నేతలపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పరువునష్టం దావా వేశారు. తన ప్రతిష్ఠకు భంగం కలిగించే విధంగా ప్రకటనలు చేసినందుకు క్షమాపణలు చెప్పాలని, లేకుంటే న్యాయపరమైన చర్యలకు సిద్ధంగా ఉండాలని కాంగ్రెస్‌ నాయకులను హెచ్చరించిన విషయం…

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు రాధాకిషన్‌ రావుకు ఏడు రోజుల పోలీస్‌ కస్టడీ

హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌3: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ టాస్క్‌ ఫోర్స్‌ డీసీపీ రాధాకిషన్‌రావును ఏడు రోజుల పోలీసు కస్టడీకి ఇస్తూ నాంపల్లి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. గురువారం 4వ తేదీ నుంచి ఈనెల 10వ తేదీ వరకు పంజాగుట్ట పోలీసులు కస్టడీకి తీసుకొని విచారించనున్నారు. ఈ మేం కు హైదరాబాద్‌ టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ రాధాకిషన్‌రావును…

చట్టవిరుద్దంగా ప్రైవేట్‌ వ్యక్తుల ప్రొఫైల్స్‌

నిఘా పెట్టేందుకు కుట్రపన్నిన నిందితులు అరిమాండ్‌ రిపోర్టులో పోలీసుల వెల్లడి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌3: ప్రైవేటు వ్యక్తుల ఫోన్లపై నిఘా పెట్టేందుకే నిందితులంతా కూడబలుక్కొని కుట్ర పన్నారని పంజాగుట్ట పోలీసులు న్యాయస్థానానికి నివేదించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ప్రధాన నిందితుడైన ప్రణీత్‌ రావుతో కలిసి భుజంగరావు, తిరుపతన్నలు చట్టవిరుద్ధంగా ప్రైవేటు వ్యక్తుల ప్రొఫైల్స్‌ రూపొందించారని, ఇది అధికార దుర్వినియోగం…

రాజకీయాల్లో నేరచరితులకు అంతమెప్పుడు?

ప్రజాస్వామ్యన్ని పరిరక్షించి ప్రజలకు సేవ చేసేందుకు రాజకీయ నాయకులను ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోవడం పరిపాటి. .అటువంటి పాలకులు ప్రజలకు ఆదర్శంగా ఉండాలి. కానీ నేటి ప్రజాప్రతినిధుల్లో చాలా మంది క్రిమినల్ నేరాలను ఎదుర్కొంటూ పరిపాలనలో భాగస్వాములు కావడాన్ని మనం చూస్తూ ఉన్నాం. .ఇటువంటి నేరమయ రాజకీయాలు ప్రజాస్వామ్యానికి నేడు గొడ్డలి పెట్టుగా పరిణమించాయి. నాలుగు దశాబ్దాల పూర్వం…

ఫోన్ ట్యాపింగ్ .. ఎప్పుడు ఎలా ?

పూట  భోజనం లేకపోయినా బతుకచ్చమే కానీ  సెల్ ఫోన్ చేతిలో లేకపోతే క్షణం గడవదు అయితే ఆ ఫోన్ మనిషి మనుగడకే ప్రమాదకరంగా మారింది …. ట్యాపింగ్  ట్యాపింగ్… కొద్దిరోజులుగా తెలంగాణ రాజకీయాల్లో ఇదే అంశంపై చర్చ నడుస్తోంది. మోదీ సర్కార్ పై టీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపణలు చేస్తుంటే… టీఆర్ఎస్ ప్రభుత్వంపై ఇక్కడ ఉన్న ప్రతిపక్షాలు…

ఎన్నికల్లో అవినీతిని వెలికితీసేందుకు కృషి చేయాలి

మీడియా అకాడమీ చైర్మన్‌ కే.శ్రీనివాస్‌ రెడ్డి ఈవీఎమ్‌లపై వోటరుకు, అభ్యర్థికి నమ్మకం కలగాలి విలేఖరులపై, జర్నలిస్టులపై దాడులేమిటని ఆగ్రహం వ్యక్తం ఉప్పల్‌, ప్రజాతంత్ర,  ఏప్రిల్‌ 02 : జర్నలిస్టులు ప్రజాస్వామ్య విలువలు కాపాడుతూ ఎన్నికల్లో జరుగుతున్న అవినీతిని వెలికితీసేందుకు కృషి చేయాలని మీడియా అకాడమీ చ్కెర్మన్‌ కే.శ్రీనివాస్‌ రెడ్డి పిలుపునిచ్చారు.తెలంగాణ స్టేట్‌ యూనియన్‌ ఆఫ్‌ వర్కింగ్‌…