NEWS

NEWS

ఫోన్‌ ట్యాపింగ్‌లో దోషులు బయటపడాలి

నయీం డైరీ దొంగలను పట్టుకోవాలి కాంగ్రెస్‌ సీనియర్‌ నేత విహెచ్‌  డిమాండ్‌ న్యూదిల్లీ,ఏప్రిల్‌02:  రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు  స్పందిం చారు. మంగళవారం డియాతో మాట్లాడు తూ.. రాష్ట్రంలో ఫోన్‌ ట్యాపింగ్‌లో ఎవరెవరు ఉన్నారో తెలియాలన్నారు. అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం  ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో…

మల్కాజిగిరిలో బిజెపితోనే పోటీ

కాంగ్రెస్‌ ఇక్కడ పోటీలో లేనట్లే  చేవెళ్లలో రిజెక్ట్‌ చేసిన అభ్యర్థిని పెట్టారు  మల్లారెడ్డి  తలచుకుంటే ఇక్కడ ఘనవిజయం సాధ్యం  నియోజకవర్గ స్థాయి సమీక్షలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కెటిఆర్‌ మేడ్చల్‌ మల్కాజ్‌గిరి,ప్రజాతంత్ర,ఏప్రిల్‌02:  మల్కాజ్‌గిరి పార్లమెంట్‌లో మనకు పోటీ కాంగ్రెస్‌తో కాదు.. బీజేపీతోనే అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తేల్చిచెప్పారు. మనకు కాంగ్రెస్‌తో పోటీ లేదు. కేవలం…

పార్టీ గేట్లు కాదూ, ప్రాజెక్టుల గేట్లు తెరువు

పేగులు మెడలో వేసుకోవడం కాదు, పేదలకు హామీ ఇవ్వూ..  మనిషివి అయితే పంట నష్టపోయిన రైతులను, ఆటో డ్రైవర్లను ఓదార్చు సిఎం రేవంత్‌రెడ్డిపై బిఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్‌రావు ఘాటు వ్యాఖ్యలు గజ్వేల్‌పై ఈర్ష్య పెట్టుకున్న కాంగ్రెస్‌, బిజెపిలకు వోటెందుకు వేయాలి?  కేసీఆర్‌ను మూడుసార్లు గెలిపించిన గజ్వేల్‌ కార్యకర్తల రుణం తీర్చుకోలేనిది  మీ కాళ్లు కడిగి నెత్తిన…

ఛత్తీస్‌ఘఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్‌

నలుగురు మావోయిస్టులు మృతి  కొందరికి గాయలు భద్రాచలం,ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 02 : ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బీజా పూర్‌ జిల్లాలో భారీ ఎన్‌ కౌంటర్‌ చోటుచేసుకుంది. మంగళ వారం ఉదయం పొర్చెలి అటవీ ప్రాంతంలో పోలీసులు, మావోయిస్టు లకు మధ్య ఎదురుకాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతిచెందారు. సంఘటనా స్థలం నుంచి నాలుగు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యా…

తెలుగు రాష్ట్రాల్లో భయపెడుతున్న ఎండలు

రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌2: వారంరోజులుగా ఉష్ణోగ్రతలు భారీగా పెరుగుతూనే ఉన్నాయి. ఇప్పటికే అనేక చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 43 డిగ్రీలు దాటిపోగా, వాతావరణశాఖ హెచ్చరికలు మరింత భయపెడుతున్నాయి. ఏపీ, తెలంగాణలో సూర్యుడి విశ్వరూపంతో .. పలు ప్రాంతాలకు ఎల్లో అలెర్ట్‌ జారీ.. ఇళ్ల నుంచి బయటికి రావొద్దని…

ఆహారం పరబ్రహ్మ స్వరూపం….!

తినడానికి వీలుగా ఉండి కూడా తినకుండా విస్మరించబడిన లేదా విసిరేసిన ఏవైనా ఆహార పదార్థాలను ఆహార వ్యర్ధాలని అంటారు. 2022లో ప్రపంచ వ్యాప్తంగా 1.05 బిలియన్‌ టన్నుల ఆహార వ్యర్థాలు ( తినదగిన పదార్ధాలతో సహా ) ఉత్పత్తి చేయబడ్డాయి. ప్రపంచ వ్యాప్తంగా 783 మిలియన్ల మంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. జనాభాలో మూడవ వంతు…

కరువుపై ఎన్నికల రాజకీయం!

అధికార, విపక్ష నేతల విమర్శలెలా ఉన్నా ప్రస్తుతం తెలంగాణలో భూగర్భజల మట్టం రోజురోజుకీ దిగజారుతూ గతేడాది కంటే మరింత కనిష్ఠ స్థాయికి పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి విరుగుడు కనిపెట్టాలి. వాన నీటిని ఒడిసి పట్టే చర్యలకు పూనుకోవాలి. చెరువును పూడికతీసి పునరుద్దరించాలి. పార్లమెంటు ఎన్నికల ప్రచారం ఇప్పుడు కరువు, రైతుల చుట్టూ తిరుగుతుంది. తెలంగాణలోని…

నిత్యస్మరణీయుడు ఛత్రపతి శివాజీ

 నేడు ఛత్రపతి శివాజీ వర్ధంతి ధర్మ ప్రతిష్టాపనే లక్ష్యంగా, కర్తవ్య పరాయణత్వమే ధ్యేయంగా జీవించి ధన్యుడైన వారిలో నిత్యస్మరణీయుడు ఛత్రపతి శివాజీ. అందుకే శివాజీ ‘స్వరూపాన్నే ధ్యానించండి, ఆయన ప్రతాపాన్నే అనుష్ఠించండి’ అని సమర్థ రామదాసు వంటి మహనీ యులు మన జాతికి ప్రబోధించారు. హిందూ ధ్వజాన్ని మళ్ళీ ఉత్తుంగ శిఖరాలపై ఎగురవేసి, హిందూత్వంలో అమృతాన్ని…

కడియం పోయాక పార్టీలో జోష్‌ కనిపిస్తోంది..

పార్టీకి ద్రోహం చేసిన శ్రీహరికి గట్టిగా గుణపాఠం చెప్పాలి కాకతీయ తోరణాన్ని ముట్టుకుంటే వరంగల్‌ అగ్నిగుండమే.. వరంగల్‌ పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశంలో మాజీ మంత్రి హరీశ్‌ రావు బీఆర్‌ ఎస్‌ నుంచి  కడియం శ్రీహరి పోయాక పార్టీలో జోష్‌ కనిపిస్తోందని,  పదేళ్లుగా పదవులు పొంది..  కూతురికి టికెట్‌ను తీసుకుని పార్టీకి ద్రోహం చేసిన శ్రీహరికి…