ఫోన్ ట్యాపింగ్లో దోషులు బయటపడాలి
నయీం డైరీ దొంగలను పట్టుకోవాలి కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్ డిమాండ్ న్యూదిల్లీ,ఏప్రిల్02: రాష్ట్రంలో సంచలనం రేపుతున్న ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు స్పందిం చారు. మంగళవారం డియాతో మాట్లాడు తూ.. రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్లో ఎవరెవరు ఉన్నారో తెలియాలన్నారు. అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఎవరెవరు ఏం మాట్లాడుతున్నారో…



