NEWS

NEWS

మనం మరచిన తెలంగాణ ‘‘వైతాళికులు’’

తెలుగు నాట బహుముఖ ప్రజ్ఞ కళ స్ఫూర్తి పొందే మహానుభవులు చాల మందే  వున్నారు వారంతా నచ్చిన రంగాలలో మాత్రమే నిష్ణాతులు.అయితే విభిన్న రంగాలలో తమ సత్తా చాటి తెలుగు నాట తొలి తెలుగు పత్రికను స్థాపించిన మహనీయులుగా మాజీ ప్రధాని పీవీ చెప్పేవరకు ఎవరు పెద్దగా వారి గురించి తెలుసుకోలేక పోయారు. కీర్తిశేషులు  భారతరత్న…

కెసిఆర్‌ ప్రజల్లోకి రాగానే కాళేశ్వరం నీరు వొదిలారు

ఇన్నాళ్లూ విమర్శలు చేస్తూ కాలయాపన చేశారు   ముందే మేల్కోని వుంటే పంటలు కాపాడుకునే వారు నల్లగొండలో కెసిఆర్‌ పర్యటనల తరువాత ప్రజల్లో పునరాలోచన  రేవంత్‌కు నల్లగొండ, ఖమ్మం నేతలతోనే ముప్పు పార్లమెంటరీ స్థాయి సమీక్షలో  బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శలు నల్లగొండ,ప్రజాతంత్ర,ఏప్రిల్‌1: కాళేశ్వరంపై అవాకు లు చవాకులు పేలిన వారే.. కెసిఆర్‌ రైతల…

బహుజనులు ఎటువైపో తేల్చుకోవాలి

ఆచారం చెప్పిన హరిదాసు అదే కూటికి ఎగబడినట్లు, సాధారణ  ఎన్నికలు నోటిఫికేషన్‌ జారీ అయింది, ఇప్పటికే అన్ని పార్టీల  టికెట్‌  ఖరారైంది.   వైఎస్‌ఆర్‌ పార్టీ  రెడ్డి సామాజిక వర్గానికి ఎక్కువ సీట్లు కేటాయిస్తే ,   కేవలం రెండు శాతం ఉన్న కమ్మ సామాజిక వర్గానికి తెలుగుదేశం ముప్పై శాతం పైగా సీట్లు కేటాయించారు.…

ఇరిగేషన్‌ రంగాన్ని సర్వనాశనం చేసిన కెసిఆర్‌

పంటల బీమా అమలు చేయని ఏకైక రాష్ట్రం తెలంగాణ అబద్ధాలతో  మళ్లీ ప్రజల్లోకి వెళ్లిన కెసిఆర్‌ కరువు వొచ్చిందే బిఆర్‌ఎస్‌ పాలనలోనే అన్న మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌1: కెసిఆర్‌ హయాంలో ఇరిగేషన్‌ రంగం సర్వనాశనం అయ్యిందని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి మండిపడ్డారు. ఇరిగేషన్‌ రంగంలో కేసీఆర్‌ చేసిన దోపిడీ…

కాంగ్రెస్‌ పాలనతో మోదీ పాలనను పోల్చుకోండి

దేశం ఎంతగా పురోగమించిందో గమనించండి మోదీ వొచ్చాకనే ప్రపంచంలో గుర్తింపు వొచ్చింది దేశ అభివృద్ధ్ది కోసం బిజెపికి వోటేయాలి :  కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఏప్రిల్‌1: గత కాంగ్రెస్‌ పాలనతో 10 ఏళ్ల మోదీ పాలనను పోల్చుకుని బిజెపికి వోటేయాలని తెలంగాణ బిజెపి అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జి. కిషన్‌ రెడ్డి వోటర్లను కోరారు. మోదీ…

మోదీ ఫోటో పెట్టుకుంటే గెలవలేరు

అందుకే రామజపం చేస్తున్న బిజెపి కరీంనగర్‌ అభివృద్దికి బండి చేసిందే లేదు మంత్రి పొన్నం ప్రభాకర్‌ విమర్శలు సిద్దిపేట,ప్రజాతంత్ర,ఏప్రిల్‌1: పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ నేతలు ప్రధాని మోదీ ఫొటోతో గెలిచే పరిస్థితిలో లేరని..అందుకనే అయోధ్య రాముడి ఫొటోతో ప్రచారం చేసుకుంటున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్‌  అన్నారు. రామజపం చేస్తున్న తీరే ఇందుకు నిదర్శనమని అన్నారు. రాముడు…

తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం

ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల మధ్య అప్రమత్తంగా ఉండాలి జిల్లా కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి  వీడియో కాన్ఫరెన్స్‌ హైదరాబాద్‌,ప్రజాతంత్ర, ఏప్రిల్‌1: ప్రస్తుత ఏప్రిల్‌, మే మాసాల్లో అధిక ఉష్ణోగ్రతతో  కూడిన ఎండలు ఉన్నందున వడదెబ్బ, డీ-హైడ్రేషన్‌ తదితర వ్యాధులకు గురికాకుండా ప్రజలను చైతన్యవంతులను చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన…

ఖరారు కానున్న 4 కాంగ్రెస్‌ ఎంపి సీట్లు

దిల్లీ చేరుకున్న సీఎం రేవంత్‌, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్క ఖమ్మంపై పలువురి నేతల పట్టు న్యూదిల్లీ, ఏప్రిల్‌1: తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించాల్సిన నాలుగు ఎంపి స్థానాలు కాకరేపుతున్న వేళ సిఎం రేవంత్‌, డిప్యూటి సిఎం భట్టి విక్రమార్కలు దిల్లీ చేరుకున్నారు. సీట్లపై కాంగ్రెస్‌ అధిష్టనం కసరత్తు చేయనుంది. ఇకపోతే ఖమ్మం సీటులో పోటీ…

పార్టీ ఫిరాయింపులే ప్రజాస్వామ్యానికి పెనుముప్పు!

అధికారం ఎల్లప్పుడూ ఒకరి సొత్తు కాదనేది జగమెరిగిన సత్యం. సహజంగా పార్టీల ఎజెండాను చూసి, అందులో ఉన్న నాయకుల నిబద్ధతను చూసి ప్రజలు ఆయా పార్టీలకు అధికారం కట్టబెడతారు.  నవంబర్‌ 2023 లో జరిగిన శాసనసభ ఎన్నికలలో ప్రజలు పార్టీల ఎజెండా కంటే కూడా బలంగా తెలంగాణలో మార్పు కావాలని కోరుకున్నారు. గతంలో రెండు పర్యాయాలు…

పోలీసు వాహనాల్లో ఎన్నికల డబ్బుల పంపిణీ ప్రకంపనలు!

 మొత్తంగా టాస్క్‌ఫోర్స్‌ మాజీ డీసీపీ(ఓఎస్డీ) రాధాకిషన్‌రావు దర్యాప్తులో చెబుతున్న విషయాలు విస్తు గొలిపేవిగా ఉన్నాయి. తెలంగాణలో ఎన్నికల సందర్భంగా వారు ఏం చేశారో కూడా విచారణ సందర్భంగా నిందితులైన అధికారులు చెప్పుకొచ్చారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీలు నగదు తరలించకుండా కట్టడి చేయడంతోపాటు అధికార పార్టీకి చెందిన నగదును పోలీసు వాహనాల్లో తరలించామని చెప్పారు. ఫోన్‌ ట్యాపింగ్‌…