NEWS

NEWS

నేడు కాంగ్రెస్‌ ‘జన జాతర’

తుక్కుగూడలో భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు పూర్తి దేశవ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు శంఖారావం హాజరు కానున్న ఖర్గే, రాహుల్‌, ప్రియాంకా సహా పలువురు అగ్రనేతలు అసెంబ్లీ తరహాలో చరిత్ర సృష్టించే లక్ష్యంతో సిఎం రేవంత్‌ ప్రణాళిక పది లక్షల మంది జన సమీకరణ లక్ష్యంగా చర్యలు   హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 5 : అసెంబ్లీ…

పాంచ్‌ న్యాయ్‌..పచ్చీస్‌ గ్యారెంటీ..

 పంటలకు కనీస మద్దతు ధర..వ్యవసాయ పరికరాలపై జిఎస్టీ రద్దు  మహిళలకు ఉద్యోగాల్లో 50 శాతం రిజర్వేషన్లు … దేశవ్యాప్తంగా కులగణన  విద్యారుణాల రద్దుకు నిర్ణయం….పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపు  ప్రతి పేద కుటుంబానికి ఏటా లక్ష నగదు బదిలీ యువతకు 30 లక్షల ఉద్యోగాల కల్పన  రిజర్వేషన్లపై 50 శాతం పరిమితి తొలగింపు  రైల్వేల ప్రైవేటీకరణ…

నేత కార్మికులపై కాంగ్రెస్‌ కక్ష

వారి ఉపాధిపై దెబ్బకొట్టిన సర్కార్‌ కాంగ్రెస్‌ రాకతో అలముకున్న చీకట్లు వెంటనే ఆదుకునే ఏర్పాట్లు చేయాలి సిఎం రేవంత్‌ రెడ్డికి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ బహిరంగ లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4 : నేతన్నలపై కాంగ్రెస్‌ సర్కారు కక్ష కట్టిందని, వారిపై ఎందుకింత కక్ష అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రశ్నించారు.…

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం మరో కీలక మలుపు

లోతైన దర్యాప్తుతో వెలుగులోకి సంచలన విషయాలు ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంలోనూ ట్యాపింగ్‌ రాధాకిషన్‌ రావు కనుసన్నల్లో మొత్తం వ్యవహారం ఫలితాల తరవాత హార్డ్‌ డిస్క్‌ల ధ్వంసం హైదరాబాద్‌వెస్ట్‌ జోన్‌ డీసీపీ విజయ్‌కుమార్‌ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌4 : పెను సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారం…

మద్యం కేసులో కవితే అసలు సూత్రధారి

అవినీతి కేసుల్లో ఆడవారికి బెయిల్‌ ఇవ్వరాదుఅప్రూవర్‌కు బెదరింపులు..ఆధారాలు ధ్వంసంకవితపై కోర్టులో ఈడీ వాదనలుతీర్పును సోమవారానికి వాయిదా వేసిన  దిల్లీ రౌజ్‌ అవెన్యూ కోర్టు న్యూదిల్లీ,ఏప్రిల్‌4:దిల్లీ మద్యం కేసులో అరెస్ట్‌ అయి ప్రస్తుతం తిహార్‌  జైల్లో ఉన్న ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై రౌజ్‌ అవెన్యూ కోర్టులో వాదనలు ముగిశాయి. ఈడీ దాఖలు చేసిన కౌంటరుపై కవిత తరఫు…

 జగ్జీవన్‌ రామ్‌ జీవితం స్ఫూర్తిదాయకం

 జయంతి సందర్భంగా స్మరించుకున్న సిఎం రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఎప్రిల్‌ 4 : స్వాతంత్య్ర సమరయో ధుడు, మాజీ ఉప ప్రధాన మంత్రి బాబూ జగ్జీవన్‌ రామ్‌ జీవితం స్ఫూర్తిదాయకమని సీఎం రేవంత్‌ రెడ్డి అన్నారు. నేడు బాబూ జగ్జీవన్‌ రామ్‌ 117వ జయంతిని పురస్కరించుకొని ఆయన జాతికి చేసిన సేవలను సీఎం రేవంత్‌…

రేపు తక్కుగూడ వేదికగా కాంగ్రెస్‌ ‘జన జాతర’

బహిరంగ సభకు భారీ ఎత్తున ఏర్పాట్లు జాతీయ ఎన్నికల మ్యానిఫెస్టో విడుదల.. ఎన్నికల సమరశంఖం..  సభపై మంత్రులతో సిఎం సమీక్ష.. క్షేత్ర స్థాయిలో ఏర్పాట్ల పరిశీలన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4 : లోక్‌ సభ ఎన్నికలకు కాంగ్రెస్‌ సమర శంఖం పూరించేందుకు కాంగ్రెస్‌ సిద్ధమైంది. రేపు తుక్కుగూడ వేదికగా ‘జన జాతర’ పేరుతో బహిరంగ…

ఫోన్‌ ట్యాపింగ్‌లో కేసీఆర్‌ కుటుంబాన్ని విచారించాలి

బిఆర్‌ఎస్‌ గుర్తింపును ఈసీ వెంటనే రద్దు చేయాలి పౌరుల హక్కులకు భంగం కలిగించిన వారిని కఠినంగా శిక్షించాలి…ఉన్నతస్థాయి దర్యాప్తు సాగాలి గవర్నర్‌ను కలిసి దర్యాప్తు కోసం విన్నవిస్తాం కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌ రెడ్డి వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4 : ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం తీవ్రమైన అంశమని, ఇది రాజకీయ…

ఊసరవెల్లి కంటే తొందరగా రంగులు మారుస్తున్న సిఎం

అధికారంలోకి రాక ముందు ఒక మాట…వొచ్చాక మరోమాట రేవంత్‌ రెడ్డిపై మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ ఫైర్‌ మల్కాజ్‌గిరి, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 4 : ఊసరవెల్లి కంటే తొందరగా రేవంత్‌ రెడ్డి రంగులు మారుస్తున్నారని, అధికారంలోకి రాకముందు ఒకమాట వొచ్చాక మరోమాట మాట్లాడుతున్నారని మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌ అన్నారు. గురువారం తాడ్‌బండ్‌,…

అంతరంగ జ్వలన శిఖ…

నా సాహితీ వృక్షానికి తల్లివేరు మావూరే (మునగాల పరగణా నారాయణగూడెం)  అని సగర్వంగా చెప్పుకుని అక్కడి  జనజీవనాన్ని కవిత్వం చేసిన కవి డాక్టర్‌ బాణాల శ్రీనివాసరావు. ఉస్మానియాలో విద్యార్థిగా చదివింది, ఇప్పుడు అధ్యాపకునిగా బోధించేది ఆంగ్లమే అయినా సిగ్నేచర్‌ పోయెంగా పేరొందిన కుంపటి వంటి అత్యద్భుతమైన దీర్ఘకవితను  ఇదివరకే  తెలుగు పాఠకులకు అందించిన ఆయన తన…