NEWS

NEWS

ఏపార్టీకి వోటు వేయాలన్నది మీ ఇష్టం

 వోటు మాత్రం ఖచ్చితంగా వేయండి  ప్రజాస్వామ్య బలోపేతానికి పార్టీలు కృషి చేయాలి  ఉచితాలకు నేను వ్యతిరేకం  మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు  మళ్లీ రాజకీయాల్లోకి వెళ్లేదిలేదని స్పష్టం న్యూదిల్లీ, ఏప్రిల్‌ 23 : ఏ పార్టీకి వోటు వేయాలనుకుంటే ఆ పార్టీకి వోటు వేయండి…కానీ ప్రజలంతా వోటింగ్‌లో తప్పకుండా…

పాలమూరు ప్రగతే నా ధ్యేయం..

దేశానికి గొప్ప నాయకులను ఇచ్చిందీ ప్రాంతం కుర్చీ వేసుకొని తుమ్మిల కట్టిస్తానన్న కేసీఆర్‌ ఆ తర్వాత  పట్టించుకోలే.. జిల్లా ప్రాజెక్ట్‌లు పూర్తి చేసి పాలమూరు ప్రజల గుండెల్లో నిలిచిపోతా.. దొరల గడీకి కాపాలాగా ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ ఆయన పదవిలో ఉంటే మా ప్రభుత్వం డీజీపీని చేసేది.. నాగర్‌కర్నూల్‌ బిజినేపల్లి బహిరంగసభలో సీఎం రేవంత్‌ రెడ్డి  …

నేడు ఇంటర్‌ ఫలితాలు విడుదల

30న విడుదల కానున్న  టెన్త్‌ ఫలితాలు తెలంగాణ విద్యా శాఖ వెల్లడి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 23 : ఇంటర్‌ ఫలితాలు మొదటి, రెండవ సంవత్సరం పరీక్షా ఫలితాలు నేడు ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయి. ఇంటర్‌ విద్యా మండలి కార్యాలయంలో విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం విడుదల చేయనున్నట్లు ఇంటర్‌ విద్యా…

ప్రగతి కరువైన ఓరుగల్లుకు అందరూ పెత్తందార్లే!

చెప్పుకోవడానికే పోరాటాల గడ్డ … సాధించింది శూన్యం  హేమాహేమీల ప్రాతినిధ్యం…. అయినా ఎదుగూ బొదుగూలేని వైనం  ఎన్నికల నినాదాలకే పరిమితం…కోచ్‌ఫ్యాక్టరీ, ఆజంజాహి, బయ్యారం ఉక్కుఫ్యాక్టరీ  జిల్లాలో నలుగురేసి మంత్రులున్నా ఒరిగిందేమీ లేదు…కఎక్కువ కాలం మంత్రిగా కడియం శ్రీహరి          ఈ నియోజకవర్గ పరిధిలో ఏడు శాసనసభ నియోజకవర్గాలున్నాయి. వరంగల్‌ పశ్చిమ, వరంగల్‌…

రాములమ్మ అసంతృప్తి?

‘ప్రభుత్వం వైపు కన్నా…ప్రజల వైపు ఉండటమే నా ధోరణి’ సోషల్‌ ‌మీడియాలో ఆసక్తికరమైన ట్వీట్‌…‌హాట్‌ ‌హాట్‌ ‌టాపిక్‌ సిద్ధిపేట, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 23: ‌మెదక్‌ ‌మాజీ ఎంపి, ప్రముఖ సినీ నటి, రాష్ట్ర కాంగ్రెస్‌ ‌సీనియర్‌ ‌నాయకురాలు ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాము లమ్మ అసంతృప్తితో ఉన్నారా? రాష్ట్ర కాంగ్రెస్‌ ‌నాయ కత్వం తీరుపై గుర్రుగా ఉందా?…

నేడు హనుమాన్‌ జయంతి శోభాయాత్రకు భారీగా ఏర్పాట్లు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22 : మంగళవారం హనుమాన్‌ జయంతి సందర్భంగా హైదరాబాద్‌ నగరంలో శోభా యాత్ర నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ క్రమంలోనే ట్రాఫిక్‌ ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లను పూర్తి చేశారు. వివిధ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. రేపు ఉదయం 11:20 గంటలకు ఆంజనేయుని శోభా యాత్ర ఊరేగింపు గౌలిగూడ రామ…

కేసీఆర్‌ ప్రాబల్యం కొనసాగేనా ..?

మెతుకు సీమ మొనగాడు ఎవరో…? మెదక్‌ ఎంపి సీటుపై మూడు పార్టీల గురి సిట్టింగ్‌ సీటును కాపాడుకునే పనిలో కారు హస్తగతానికి కాంగ్రెస్‌ పక్కా ప్లాన్‌ యూత్‌, మోదీ ఛరీష్మా, అయోధ్యపై కమలం ఆశలు ఈలోక్‌సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా మెదక్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్‌రావు ఉన్నారు. మిగతా అసెంబ్లీ…

అకాల వర్షాలతో 3,120 ఎకరాల్లో పంట నష్టం

నష్టపోయిన రైతులకు త్వరలో పరిహారంవ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల వెల్లడిసర్వే చేసి వెంటనే నివేదిక ఇవ్వాలని అధికారులకు ఆదేశం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22 : రాష్ట్ర వ్యాప్తంగా గడిచిన రెండు రోజుల్లో కురిసిన అకాల వర్షాలతో 3,120 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. ఈమేరకు ప్రభుత్వానికి నివేదిక సమర్పించింది.…

మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో పటిష్ట బందోబస్తు

సజావుగా ఎన్నికలు నిర్వహణకు సమన్వయంతో పనిచేయాలి భదాద్రి కొత్తగూడెం, ములుగు, భూపాలపల్లి జిల్లాల పోలీస్‌ అధికారులతో డిజిపి రవి గుప్తా సమీక్ష మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో తెలంగాణ పర్యటన భద్రాచలం, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 22 : రాబోయే పార్లమెంట్‌ ఎన్నికల దృష్ట్యా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పొరుగు రాష్ట్రాల సరిహద్దు అధికారులతో సమన్వయం పాటిస్తూ…

మతాల మధ్య చిచ్చుపెట్టేలా మోదీ వ్యాఖ్యలు

మోదీతో కేసీఆర్‌ చీకటి ఒప్పందం బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను బీజేపీకి తాకట్టుఅ మల్కాజ్‌గిరి బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా డమ్మీ త్వరలో అర్హులందరికీ తెల్ల రేషన్‌ కార్డులు ఆగస్టు 15 లోపు రైతు రుణ మాఫీ సంక్షేమ పథకాలను రద్దు చేయించేందుకు బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్ర వారిని తొక్కుకుంటూ వెళ్లి మరీ పథకాల అమలు మేడ్చల్‌ జన జాతర బహిరంగ…