NEWS

NEWS

పుల్లూరు స్వయంభూ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఛైర్మన్‌గా రంగాచారి

నూతన కమిటీని ప్రకటించిన మంత్రి హరీష్‌రావు మంత్రి హరీష్‌రావు నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేస్తా: రంగాచారి సిద్ధిపేట రూరల్‌ ‌మండల పరిధిలోని పుల్లూరులో స్వయంభూగా వెలసిన లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ ఛైర్మన్‌గా పుల్లూరు(సిద్ధిపేట)క• చెందిన కలకుంట్ల రంగాచారి నియమితులయ్యారు. ఈ మేరకు స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు…

సిఎం కేసీఆర్‌…‌ ప్రాణహిత పుష్కరాలపై ఎందుకింత నిర్లక్ష్యం..?

మీ కంటే వాళ్లే నయం: విజయశాంతి మండిపాటు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుపై బిజెపి జాతీయ నాయకురాలు, మాజీ ఎంపి ఎం.విజయశాంతి అలియాస్‌ ‌రాములమ్మ తనదైనశైలిలో మండిపడ్డారు. గురువారం ఆమె సోషల్‌ ‌మీడియాలో ఓ పోస్టు చేస్తూ..తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మొదటిసారి జరుగనున్న ప్రాణహిత పుష్కరాలపై సిఎం కేసీఆర్‌ ‌సర్కారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందనీ, ఎంతో ఘనంగా…

తెలంగాణలో కెసిఆర్‌ ‌దొరహంకార పాలన

బిజెపి ఆందోళనలో ఎంపి సోయం బాపూరావు బుల్‌డోజర్లు వస్తున్నాయన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌ ‌బండి సంజయ్‌, ఈటెలలు వ్యక్తులు కాదు ..శక్తులని వ్యాఖ్య ముగ్గురం…63 మందిమై వస్తాం..నిన్ను నిలదీస్తాం అన్న రఘునందన్‌ దొర అహంకారంతో సీఎం కేసీఆర్‌ ‌పాలన చేస్తున్నారని ఆదిలాబాద్‌ ‌బిజెపి ఎంపీ సోయం బాపూరావు అన్నారు. అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేల సస్పెన్షన్‌.. అం‌బేడ్కర్‌…

ఉద్యమకారులను అవమానించిన ఘనత కెసిఆర్‌దే

గవర్నర్‌ను , సభను అవమానించిన ఘనుడు తెలంగాణలో ఎగిరేది కాషాయ జెండాయే కెసిఆర్‌కు ఇక రోజులు దగ్గర పడ్డాయి నిరంకుశ విధానాలను ప్రజలు తిప్పి కొట్టడం ఖాయం తను అసెంబ్లీలో చూడడం ఇష్టం లేకే సస్సెనషన్‌ ఇం‌దిరాపార్క్ ‌వద్ద ధర్నాలో మాజీమంత్రి ఈటెల రాజేందర్‌ తనను సభలో లేకుండా చేయాలన్న సీఎం కేసీఆర్‌ ‌దుర్మార్గపు ఆలోచనే…

శివారు ప్రాంతాల మంచి నీటి వసతి కి రు. రూ.1200 కోట్లు -మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి జిల్లాలోని శివారు పట్టణాల తాగు నీటి అవసరాలు తీర్చటానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌రూ.1200 కోట్లు మంజూరు చేసినట్లు విద్యా శాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. గురువారం జల్‌ ‌పల్లి మున్సిపాలిటీ 27 వ వార్డులో రూ.7 కోట్ల 40 లక్షల రూపాయలతో నిర్మించే 60 లక్షల లీటర్ల కెపాసిటీ గల వాటర్‌ ‌రిజర్వాయర్‌,…

కరీంనగర్‌ అభివృద్దికి 600కోట్ల నిధులు

సిఎం కెసిఆర్‌ అడగ్గానే నిధులు ఇచ్చారు ప్రశంసించిన మంత్రి గంగుల కమలాకర్‌ కరీంనగరానికి 600 కోట్లు నిధులు ఇచ్చినందుకు కేసీఆర్‌, ‌కేటీఆర్‌లకు రుణపడి ఉంటామని మంత్రి గంగుల కమలాకర్‌ ‌తెలిపారు. ఒకప్పుడు వేరే ప్రభుత్వాల్లో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో ఒక్క కోటి రూపాయలు నిధులు ఇవ్వమంటే ఇవ్వలేదని, తెలంగాణ వచ్చాక కరీంనగర్‌లో అభివృద్ధి పనులు శరవేగంగా…

కరీంనగర్‌కు నయాపైసా పనిచేయని బండి

కనీసం ఓ గుడి కూడా తీసుకుని రాలేదు నన్ను అడిగేతి వేయిపనులు చెబుతా బండి ఒక్క పనైనా చేసాడేమో చెప్పాలి మూడేండ్లయినా మూడు కోట్ల పనులు లేవు కరీంనగర్‌లో వివిధ అభివృద్ది పనులకు కెటిఆర్‌ ‌శంకుస్థాపన బండి లక్ష్యంగా విమర్శలు గుప్పించిన మంత్రి రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌పై మంత్రి కేటీఆర్‌ ‌నిప్పులు చెరిగారు.…

హ్యాపీ హొలీ….

ప్రజలకు హొలీ పర్వదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రి హరీష్‌రావు రాష్ట్ర, సిద్ధిపేట జిల్లా ప్రజలకు స్థానిక శాసనసభ్యుడు, రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు శుక్రవారం హోలీ పండుగను పురస్కరించుకుని శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హరీష్‌రావు మాట్లాడుతూ..చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ కలిసి జరుపుకునే పండుగ హోలీ అని అన్నారు.…

త్వరగా వైశ్య సదన్‌ను వినియోగంలోకి తీసుకురావాలె…: మంత్రి హరీష్‌రావు సూచన

సిద్ధిపేట పురపాలక సంఘం పరిధిలో జి ప్లస్‌ ‌వన్‌ ‌విధానంలో నిర్మాణంలో ఉన్న వైశ్య సదన్‌ను వచ్చే నాలుగు నెలల్లో వినియోగం తీసుకుని రావాలని సంబంధితులకు మంత్రి హరీష్‌రావు సూచించారు. గురువారం సిద్ధిపేటలో నిర్మాణంలో ఉన్న వైశ్య సదన్‌ ‌పనులను మంత్రి హరీష్‌రావు పలిశీలించారు. ఇప్పటికే రూ.2.6 కోట్లతో ఈ సదన్‌ ‌నిర్మాణం చేపట్టగా, ఆ…

బహిరంగ ప్రదేశాల్లో హొలీ నిషేధం

ఆంక్షలు విధించిన నగర పోలీసులు హొలీ సందర్భంగా హైదరాబాద్‌ ‌నగరంలో పోలీసులు ఆంక్షలు విధించారు. రాజధానిలో బహిరంగ ప్రదేశాల్లో హొలీ వేడుకలు నిర్వహించడంపై నిషేధం విధించారు. పరిచయం లేనివారిపై రంగులు వేయ్యకూడదని, వాహనాలు, భవనాలపై కలర్లు పోయకూడదని హెచ్చరించారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠినంగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. ‌ రంగుల పండుగ నేపథ్యంలో రెండు రోజులు…