మార్చిలోనే ఠారెత్తిస్తున్న ఎండలు
ఉత్తరాది గాలులతో పెరిగిన ఉష్ణోగ్రతలు దేశ వ్య్తాంగా అత్యధికంగా నల్లగొండలో నమోదు న్యూ దిల్లీ, మార్చి 18 : ఏప్రిల్ నుంచి దంచికొట్టాల్సిన ఎండలు మార్చి మధ్యలోనే తీవ్ర ప్రభావంచూపుతున్నాయి. అప్పుడే ఠారెత్తిస్తున్నాయి. మార్చిలోనే భానుడు తన ప్రతాపాన్ని చూపుతున్నాడు. మండుటెండలకు జనాలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఉదయం 8 గంటల నుంచే ఎండలు మండిపోతున్నాయి. ఏప్రిల్…
యాదాద్రి సలహాదారుగా చినజీయర్ను తొలగించాలి: రేంవత్ రెడ్డి
ట్వీట్ ద్వారా పిసిసి చీఫ్ రేంవత్ రెడ్డి డిమాండ్ ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 18 : సమక్క సారలమ్మలపై త్రిదండి చినజీయర్ స్వామి చేసిన వ్యాఖ్యలపై పీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ట్వీట్టర్ వేదికగా స్పందిస్తూ….తెలంగాణ పౌరుషం, సంస్కృతికి ప్రతీకలైన సమ్మక్క సారలమ్మలను అవమానపరిచిన త్రిదండి చినజీయర్ని యాదగిరిగుట్ట ఆగమశాస్త్ర సలహాదారుడి…
ఎపిలో మహిళల ప్రాణాలకు రక్షణ లేదు
విఎవో నాగలక్ష్మి ఆత్మహత్య ఘటన దారుణం దీనికి అధికార పార్టీదే పూర్తి బాధ్యత ప్రభుత్వ తీరుపై మండిపడ్డ చంద్రబాబు, లోకేశ్ గుంటూరు, మార్చి 18 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ వర్గానికీ రక్షణ లేదన్న సంగతి నాగలక్ష్మి ఆత్మహత్య ఉదంతంతో మరోసారి రుజువైందని టిడిపి అధినేత చంద్రబాబు అన్నారు. మచిలీపట్నంలో విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్ (విఒఎ)గా…
రెండు గంటలకోసారి సెల్ఫీలు తప్పనిసరి
వాటిని నిర్దేవిత వెబ్లో అప్లోడ్ చేయాల్సిందే వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ తాజా ఆదేశాలతో ప్రభుత్వ వైద్యుల్లో ఆందోళన అమరావతి,మార్చి18 : ప్రభుత్వ ఆస్పత్రిలో పని చేసే డాక్టర్లకు సంబంధించి వైద్య ఆరోగ్యశాఖ కమిషనర్ కాటంనేని భాస్కర్ సంచలన ఆదేశాలు జారీ చేశారు. ప్రభుత్వ వైద్యులు ప్రతీ రెండు గంటలకు ఒకసారి సెల్ఫీలు తీసి…
సమ్మక్క సారలమ్మపై ఎలాంటి అల్ప వ్యాఖ్యలు చేయలేదు
20 ఏళ్ల క్రితం ప్రసంగంలో ఒక భాగాన్ని తీసుకుని దుష్ప్రచారం దీనివెనక అన్య ప్రయోజనాలు ఉన్నాయేమో మైక్ దొరికింది కదాని కొందరు ఇష్టం వొచ్చినట్లు వ్యాఖ్యలు ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం సరికాదు సమాజానికి మేలు చేయడమే మా కర్తవ్యం యాదాద్రికి పిలిస్తే వెళతాం..లేకుంటే చూసి ఆనందిస్తాం రాజకీయాలకు మేం దూరం..పూసుకుని తిరిగే అలవాటు లేదు మాంసాహారంపై…
ఆర్టీసీలో రౌండప్ ఛార్జీలు
చిల్లర సమస్యలకు చెక్ పెట్టిన సంస్థ ప్రజాతంత్ర, హైదరాబాద్, మార్చి 18 : తెలంగాణ ఆర్టీసీ పల్లె వెలుగు బస్సుల్లో చిల్లర సమస్యకు చెక్ పడింది. చిల్లర సమస్యను గుర్తించిన ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ రౌండప్ చార్జీలను ఖరారు చేశారు. దీంతో స్వల్పంగా ఛార్జీలు కూడా పెరిగాయి. శుక్రవారం నుంచి ఈ కొత్త రౌండప్…
పండగ రోజు కొత్తపల్లిలో తీవ్ర విషాదం
ఇద్దరు పిల్లలతో సహా చెరువులో దూకి తల్లి ఆత్మహత్య సిరిసిల్ల టౌన్, మార్చి 18(ప్రజాతంత్ర విలేఖరి) : రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలో ఓ వివాహిత తన ఇద్దరు కూతుళ్ళతో సహా చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ సంఘటన గ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది. చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటనలో…
ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కొరోనా టెన్షన్
చైనా, కొరియా సహా పలుదేశాల్లో కేసుల పెరుగుదలతో ఆందోళన అప్రమత్తంగా ఉండాలంటూ ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక న్యూ దిల్లీ, మార్చి 18 : ప్రపంచ వ్యాప్తంగా మళ్లీ కొరోనా విజృంభిస్తుంది. ముఖ్యంగా ఆసియాలోని వివిధ ప్రాంతాల్లో మహమ్మారి మళ్లీ ఊపిరిపోసుకుంటుంది. కొన్ని వారాల పాటు తగ్గినట్లు కనిపించినప్పటికీ.. కోవిడ్ ముగిసిపోలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ…
బిజెపి ఫేక్ ప్రచారాలను తిప్పికొట్టాలి…
ఉద్యోగాల నోటిఫికేషన్తో బిత్తర పోయిన ‘బత్తాయి’నేతలు నిరుద్యోగ యువకుల్లో అవగాహన కలిపించాలి టిఆర్ఎస్ యువనేతలకు మంత్రి హరీష్రావు పిలుపు సిద్ధిపేట, మార్చి 18(ప్రజాతంత్ర బ్యూరో) : కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి పార్టీపై రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్రావు మరోసారి తనదైనశైలిలో విరుచుకుపడ్డారు. కేంద్రం పరిధిలో ఉన్న ఉద్యోగాల భర్తీ ఎన్నడూ మాట్లాడని…
