NEWS

NEWS

ఆర్థిక సంక్షోభంలో కుదేలవుతున్న శ్రీలంక – భారత్‌ ఆపన్నహస్తం

“నిత్యావసరాల కోసం కూడా ప్రజలు క్యూలు కట్టే పరిస్థితి నెలకొంది. పాలపొడి నుంచి పెట్రోల్‌ ‌వరకు పెరిగిన రేట్లు జనాలకు చుక్కలు చూపిస్తున్నాయి. పెట్రోల్‌ ‌బంకుల వద్ద వాహనదారులు బారులు తీరుతున్నారు. అక్కడ లీటర్‌ ‌పెట్రోల్‌ ‌ధర 283 రూపాయలకు చేరుకోగా, డీజిల్‌ ‌ధర రూ.220కి చేరుకుంది. వంట గ్యాస్‌ ‌సిలిండర్‌ ‌ధర ఏకంగా రూ.1,359…

ప్రపంచంలోనే అత్యంత కలుషిత రాజధానిగా దిల్లీ

“అత్యంత కలుషిత 50 ప్రపంచ నగరాల జాబితాలో 35 నగరాలు ఇండియావే కావడం గమనించారు. అత్యంత గాలి కలుషిత 100 ప్రపంచ నగరాలలో 63 నగరాలు భారత దేశానికే చెందినవే అని తేల్చారు. ఉత్తర భారత నగరాలు, ముఖ్యంగా యూపి, హర్యానా రాష్ట్రాల నగరాల్లో గాలి కాలుష్యం విపరీతంగా ఉండడం, అందులో న్యూఢిల్లీ అతి కలుషిత…

పదిమంది హైకోర్టు కొత్త జడ్జీల ప్రమాణం చేయించిన చీఫ్‌ ‌జస్టిస్‌ ‌సతీశ్‌ ‌చంద్రశర్మ

ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 24 : హైకోర్టుకు నూతనంగా నియమితులైన పది మంది న్యాయమూర్తులు గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. హైకోర్టు మొదటి కోర్టు హాల్‌లో జరిగిన కార్యక్రమంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ‌సతీశ్‌ ‌చంద్రశర్మ నూతన జడ్జిలతో ప్రమాణం చేయించారు. ప్రమాణం స్వీకారం చేసిన వారిలో కాసోజు సురేందర్‌, ‌సూరేపల్లి నందా, ముమ్మినేని సుధీర్‌కుమార్‌,…

నిరుద్యోగంపై పార్లమెంట్‌లో చర్చకు టిఆర్‌ఎస్‌ ‌పట్టు

లోక్‌సభలో వాయిదా తీర్మానం ఇచ్చిన నామా చర్చకు తిరస్కరించిన స్పీకర్‌ ఓమ్‌ ‌బిర్లా నిరసనగా సభ నుంచి వాకౌట్‌ ‌చేసిన ఎంపిలు ఉపాధికి బడ్జెట్‌లో నిధుల కోత వేశారని కేంద్రంపై ఎంపిల మండిపాటు న్యూ దిల్లీ, మార్చి 24 : దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని టిఆర్‌ఎస్‌ ఎం‌పీ నామా నాగేశ్వర రావు అన్నారు. ఉద్యోగాల కల్పనలో…

యాదాద్రిలో కొనసాగుతున్న మహాకుంభ సంప్రోక్షణ

కన్నులపండువగా నాలుగో రోజు ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు ప్రజాతంత్ర, యాదాద్రి, మార్చి 24 : ప్రసిద్ధ పుణ్యక్షేత్రం యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో నాలుగో రోజు ఆలయ ఉద్ఘాటన కార్యక్రమాలు కన్నులపండువగా జరుగుతున్నాయి. మహాకుంభ సంప్రోక్షణ పర్వాల్లో భాగంగా పంచకుండాత్మక మహాయాగం నిర్వహిస్తున్నారు. పంచకుండాత్మక మహాయాగం ముగిశాక, మహాకుంభ సంప్రోక్షణ పర్వం నిర్వహించే సోమవారం నాడు…

సమిష్టిగా ఉంటేనే గ్రామానికి గౌరవం వొచ్చింది

ఆలస్యమైనా ఆదర్శ వంతమైనా గ్రామంగా తీర్చిదిద్దారు దత్తత గ్రామం ఇబ్రహీమ్‌పూర్‌లో పర్యటించిన మంత్రి హరీష్‌ ‌రావు సిద్ధిపేట, మార్చి 24(ప్రజాతంత్ర బ్యూరో) : ‘సమిష్టిగా ఉంటేనే మీ గ్రామానికి గౌరవం వొచ్చింది. ఐకమత్యంతో ఆదర్శంగా తీర్చిదిద్దిన ప్రజలకు శుభాకాంక్షలు. గొర్రెలు, పాడి పశువుల హాస్టల్స్ ఉపయోగించుకుంటే.. రైతులకు మేలు జరుగుతుంది. అలాగే గ్రామ పారిశుద్ధ్యం మెరుగుపడుతుంది.…

టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి పోయే కాలం దాపురించింది

కరెంటు చార్టీల పెంపుతో రాష్ట్ర ప్రజలపై  వేల కోట్ల భారం నిరసనగా నేడు రాష్ట్ర వ్యాప్త ఆందోళనలకు రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌పిలుపు న్యూ దిల్లీ, ప్రజాతంత్ర, మార్చి 24 : టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వానికి పోయే కాలం దాపురించిందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్‌ అన్నారు. కొరోనాతో కుదేలై ఇప్పుడిప్పుడే…

28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె

కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానలకు నిరసనగా… కేంద్ర కార్మిక సంఘాల పిలుపు శని, ఆదివారాలతో పాటు రెండ్రోజలు సమ్మె…బ్యాంకులకు నాలుగు రోజుల వరుస సెలవులు న్యూ దిల్లీ, మార్చి 24 : కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఈ నెల 28, 29 తేదీల్లో దేశవ్యాప్త సమ్మె చేపట్టనున్నట్టు కేంద్ర…

పెట్రో ధరల పెంపుపై టిఆర్‌ఎస్‌ ‌రాష్ట్ర వ్యాప్త ఆందోళన

పలుచోట్ల మోడీ దిష్టిబొమ్మల దహనం ఖీలీ గ్యాస్‌ ‌సిలిండర్లతో రోడ్లపై మహిళల నిరసన బిజెపి, మోడీకి వ్యతిరేకంగా నినాదాలు కేంద్రం తీరుపై ఘాటు విమర్శలు తెలంగాణ ఉద్యమం తరవాత రోడ్డెక్కామన్న కవిత హైదరాబాద్‌ ‌ధర్నాల్లో పాల్గొన్న మంత్రులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు రోడ్లపైనే వంటా వార్పుతో ఆందోళనలు… నిజామాబాద్‌, ‌సూర్యాపేట, పాలమూరుల్లో భారీ ప్రదర్శనలు ప్రజాతంత్ర, హైదరాబాద్‌,…

దేశం సుభిక్షంగా ఉండాలని కోరుకున్నా

కొల్హాపూర్‌ అమ్మవారిని దర్శించుకున్న కెసిఆర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ‌మార్చి 24 : దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన కొల్హాపూర్‌ ‌మహాలక్ష్మి అమ్మవారిని సీఎం కేసీఆర్‌ ‌దర్శించుకున్నారు. అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు కుటుంబ సమేతంగా ఆలయానికి చేరుకున్న సీఎం కేసీఆర్‌కు.. అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. దర్శనానంతరం సీఎం కేసీఆర్‌…