కులగణన చేపట్టాలి
పార్లమెంటులో టిఆర్ఎస్ డిమాండ్…వాయిదా తీర్మానాలపై చర్చకు పట్టు న్యూ దిల్లీ, మార్చి 30 : కులగణన చేపట్టాలని టీఆర్ఎస్ డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో బుధవారం ఆ పార్టీ వాయిదా తీర్మానం ఇచ్చింది. లోక్సభలో టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వర రావు వాయిదా తీర్మానం నోటీసు ఇచ్చారు. కులగణన చేపట్టాలని ఆయన…
