NEWS

NEWS

మే 20 నుండి జూన్ 5వ వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు

ముఖ్యమంత్రి  కె. చంద్రశేఖర్ రావు అధ్యక్షతన ప్రగతి భవన్ లో కేబినెట్ సమావేశం జరిగింది. మే నెల 20వ తేదీ నుండి జూన్ 5వ తేదీ వరకు పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి కార్యక్రమాలు చేపట్టాలని కేబినెట్ నిర్ణయించింది. చెన్నూరు నియోజకవర్గంలోని 5 మండలాలు 103 గ్రామాలకు సాగునీరు, తాగునీరు అందించే ‘చెన్నూరు ఎత్తిపోతల పథకానికి’…

ప్రభుత్వాల వీధి పోరాటాలతో సంక్షోభంలో ధాన్యం రైతులు

మనుషుల కడుపు నింపే అన్నం తెలంగాణా లో ప్రధానంగా వరి ధాన్యం నుండే వస్తుంది. కానీ గత రెండేళ్ళు గా తెలంగాణా లో ధాన్యం పండించే రైతులు మాత్రం ఆనందం గా లేరు. ఒక వైపు వరి సాగు ఉత్పత్తి ఖర్చులు పెరిగి పోతున్నాయి. మరో వైపు భారీ వర్షాలు, వడగాండ్ల వానలు లాంటి ప్రకృతి…

‌ప్రాణహిత పుష్కరాలకు వేదిక కానున్న కాళేశ్వరం

అవిభక్త కరీంనగర్‌, ‌నేటి జయ శంకర్‌ ‌భూపాల్‌ ‌పల్లి జిల్లాలోని మారుమూల ఆటవీ ప్రాంతమయమైన మహదేవ్‌ ‌పూర్‌ ‌మండలం పరిధిలోని గోదావరీ తీరస్థ అత్యంత ప్రాచీన కాళేశ్వర దేవస్థానం బహువిధ ప్రత్యేకతలకు నిలయంగా ఉంది. తెలుగు నేలపై ప్రముఖ త్రిలింగమనే పదం నుండి ‘‘తెలుగు’’ పదం రూపు దిద్దుకున్నడని చారిత్రక పరిశోధకుల భావన. గోదావరి తీరాన…

బ్రిటిష్‌ ‌వారి కర్కశత్వానికి ప్రతీక జలియన్‌ ‌వాలాబాగ్‌ ‌దుర్ఘటన

‘‘‌జలియన్‌వాలాబాగ్‌ ‌దురంతం భారత స్వాతంత్య్ర సంగ్రామ సమయంలో జరిగిన అత్యంత దురదృష్టమైన సంఘటన. జలియన్‌ ‌వాలాబాగ్‌ అనేది ఉత్తర భారతదేశంలోని అమృత్‌సర్‌ ‌పట్టణంలో ఒక తోట.ఏప్రిల్‌ 13, 1919 ‌న బ్రిటీష్‌ ‌సైనికులు జనరల్‌ ‌డయ్యర్‌ ‌సారథ్యంలో ఈ తోటలో సమావేశమైన నిరాయుధులైన స్త్రీ, పురుషులు, పిల్లలపైన విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఈ కాల్పులు పది…

బాయిల్డ్ ‌రైస్‌ ‌కొనేది లేదు ముడి బియ్యం మాత్రమే కొంటాం

టిఆర్‌ఎస్‌ ‌దిల్లీ సభపై కేంద్రం సమాధానం న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 11 : ‌బాయిల్డ్ ‌రైస్‌ ‌కొనలేమని, దానికి డిమాండ్‌ ‌లేదని కేంద్రం మరోమారు స్పష్టం చేసింది. గతంలోనే టిఆర్‌ఎస్‌ ‌కూడా దీనికి కట్టుబడి లేఖ ఇచ్చిందని పునరుద్ఘాటించింది. దిల్లీలో టీఆర్‌ఎస్‌ ‌దీక్షపై కేంద్రం స్పందింస్తూ…కేంద్ర ఆహార ప్రజా పంపిణీ వ్యవహారాల శాఖ వివరణ ఇచ్చింది.…

దిల్లీలో పోటా పోటీగా ఫ్లెక్సీల రాజకీయం

తెలంగాణ భవన్‌లో టీఆర్‌ఎస్‌, ‌పక్కనే బీజేపీ బీజేపీ ఫ్లెక్సీలు తొలగించిన టీఆర్‌ఎస్‌ ‌కార్యకర్తలు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో పండించిన ధాన్యాన్ని కేంద్రమే కొనుగోలు చేయాలన్న డిమాండ్‌తో సీఎం కేసీఆర్‌ ‌దిల్లీలో దీక్షకు దిగిన సందర్బంగా టీఆర్‌ఎస్‌, ‌బీజేపీ పార్టీలు పోటాపోటీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. సీఎం దీక్షకు దిగిన తెలంగాణ భవన్‌లో కేంద్రం…

కేంద్రంతో తాడోపేడో తేల్చుకుంటాం

24 గంటల డెడ్‌లైన్‌…‌ ధాన్యం సేకరణపై కేంద్రం నిర్ణయం తీసుకోవాలి జాతీయ విధానం రావాలి…ఉత్తమ విధానం తీసుకుని వొస్తే మద్దతు కేంద్రానికి ఎదురుతిరిగితే సిబిఐ, ఈడి దాడులు పీయూష్‌ ‌గోయల్‌ ‌కాదు.. గోల్‌మాల్‌ ‌గోయల్‌ ‌కేంద్రం వ్యవసాయ రంగాన్ని కార్పొరేట్ల చేతిలో పెట్టి రైతులను కూలీలను చేసే ప్రయత్నం రైతులు బిక్షగాళ్లు కాదు…రోడ్లపైకి వొచ్చిఉద్యమిస్తారు చేతులు…

నేడు రాష్ట్ర కేబినెట్‌ ‌భేటీ

యాసంగి వడ్ల కొనుగోలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 11 : ‌నేడు మధ్యాహ్నం ప్రగతి భవన్‌లో సిఎం కెసిఆర్‌ అధ్యక్షతన రాష్ట్ర కేబినెట్‌ ‌భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా యాసంగి వడ్ల కొనుగోలుపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తుంది. సోమవారం దీక్ష సందర్భంగా కేంద్ర తమ స్పందనను తెలియజేయటానికి సిఎం కెసిఆర్‌…

మళ్ళీ హిందీ వివాదం…

గెస్ట్ ఎడిట్మండువ రవీందర్ రావు ప్రతీ దేశానికి ఒక గుర్తింపు పొందిన భాష ఉన్నట్లే భారతదేశం అనగానే ఫలానా భాష మాట్లాడుతారన్న గుర్తింపు ఉండాలన్న విషయంలో చాలా కాలంగా చర్చ జరుగుతున్నది. స్వాతంత్య్రానికి పూర్వం నుండే ఈ చర్చ జరుగుతున్నప్పటికీ స్వాతంత్య్రం లభించిన ఈ డెబ్బై అయిదు ఏళ్ళ కాలంలో దేశ మంతటికీ ఒకే భాష…

హైరాబాద్‌లో బిజెపి దొంగ దీక్షలు

హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 11 :  24 ‌గంటల్లో ధాన్యం సేకరణపై బీజేపీ తన వైఖరిని మార్చుకోకపోతే పోరాటం ఉధృతం చేస్తామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలిపారు. రైతుల పక్షాన ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ ‌పార్టీ చేపట్టిన దీక్ష విజయవంతమైందన్న ఎమ్మెల్సీ కవిత, ఇప్పటికైనా బీజేపీ నేతలు కళ్లు తెరవాలన్నారు. బీజేపీ ప్రభుత్వ తీరు మారకపోతే, వచ్చేసారి ఢిల్లీలో…