యుద్ధ ప్రాతిపదికన కొనుగోలు కేంద్రాలు
పాలనా యంత్రాంగం దృష్టి సారించాలి ధాన్యం మద్దతు ధరకు కొనేలా చర్యలు సేకరణ, రవాణాపై పక్కాగా ప్రణాళిక జిల్లా కలెక్టర్లకు సిఎస్ సోమేశ్ కుమార్ దిశానిర్దేశం ప్రజాతంత్ర, హైదరాబాద్, ఏప్రిల్ 13 : ప్రతి జిల్లాలో వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలని యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్ కుమార్…
