NEWS

NEWS

కాలం

కాలం… రెండక్షరాల పదమే ఆగమన్నా ఆగనిది చుక్కల్లో చంద్రునిలా నడిచేకొద్దీ పరుగెత్తేది, అలసటలేని ప్రయాణం సాగిస్తూ నిత్యం ఆశలతో కవ్విస్తూ పరుగులు పెట్టించే చేతన ప్రవాహం. పదవీవిరమణ లేని పాలనచేస్తూ, అన్నీ తానై మనిషి హృదయాలనేలుతూ, కలల్ని కన్నీరుగాను కన్నీటిని పన్నీరుగాను మార్చగల నెరజాణ ఓ మనిషీ! కనిపించని గాలి ఊపిరైనట్టు అన్నీ తానైన కాలం…

మరణ తత్వం

దేహం అద్వైతం మట్టి – కుండ మన్నులో శవం కొంత కాలం పురుగులు పుర్రెలు ఆపై అదృశ్యం..! ఆలోచనలు మెదడులోంచి స్పందనలు హృదయంలోంచి జీవం పోయింది కాయం కరిగింది అన్నీ మూతపడి ఇకపై ఇంకొకళ్ళ మదిలో వాళ్ళదైన దృష్టిలో అప్పుడప్పుడు..!! ఆపై కొంత దూరం… మళ్ళీ వీళ్ళూ అంతే మరింకొకళ్ళూ అంతే ఆ తర్వాతి వాళ్ళూ…

సాలు సాలుకు వెతల సాగు

కష్టమైనా ఇష్టంగ,ఇగురంగ ఆరుగాలం ఎవుసం చేస్తుండు గాదెల నిండా ధాన్యం నింపి అందరి ఆకలి తీరుస్తున్న అన్నదాత అనే బిరుదాంకితుడు అంగట్లో ధరల శరాఘాతాలు తింటు అందరికి అన్నం తినిపిస్తుండు! కొనే వాడు సరుకులమ్మే కొట్టులో పెట్టిన ధరలకే సరుకులు కొంటున్నడు అన్నదాత అమ్మేవాడైనా కొనేవాని చెంతకు పోయి వాడు ఇచ్చిన ధరకే ధాన్యం అమ్ముకుంటున్నడు…

కన్నఊరి ప్రేమ

మట్టికుండలో మక్కగడ్క అండి ఇంత సల్ల పోసుకొని తింటే ఎంత మధురంగ.. ఉంటదో..మా పల్లె ప్రేమ అంత కమ్మగుంటది. మట్టితటారిలో జొన్నపిండిపోసి.. చేయిమీద రొట్టెకు రూపమిచ్చి..మా అవ్వ పెంకమిదేసి కాల్చిన జొన్నరొట్టె తిన్నట్లుంటది. మా ఊరి ప్రేమంటే బంధాలను కలిపేది. ఆప్యాయంగా పలకరిస్తూ ఆకలి కడుపులను నింపేది. చినుకులన్నీ నేలనుతడిపితే.. భూతల్లి కమ్మని వాసనని పంచినట్లుంటది…

అన్నదాత  ‘వరి’గోస

ఎవుసం చేయడమే ఏడేడు జన్మల పాపమైంది అన్నదాతగా మారడమే మహా శాపమై చుట్టుకుంది మెతుకు పండించడమే ఘోర నేరమై వెంబడిస్తుంది ఈ దేశంలో పుట్టడమే తప్పిదమై తరుముతుంది కాదంటే.. దేశానికి వెన్నెముకైన రైతన్నపై ఇంత చులకన భావన దేనికి ? జగతిని సుసంపన్నం చేసిటి సాగుబాటుకు నగుబాటేంటి ? ప్రకృతి విపత్తులు పెట్రేగినా చీడల పీడలు…

ప్రజా సంగ్రామ యాత్ర – తెలంగాణలో బిజెపి అధికారానికి మలుపు

‘‘‌తెలంగాణ రాష్ట్రంలో కొరోనా కారణంగా పేద,మధ్య తరగతి కుటుంబాల వారు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొని నేటికి కూడా కోలుకొని వారి గురించి అలోచించకుండా రాష్ట్రంలో ప్రైవేట్‌ ‌పాఠశాలల్లో ఫీజులు తగ్గించడం కోసం ఫీజు నియంత్రణ చట్టాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు అమలు చెయ్యడం లేదో తెలంగాణ సమాజానికి తెలియజేయాల్సిన అవసరం ఉంది.’’ రెండవ విడత…

టిఆర్‌ఎస్‌పై సంగ్రామ నగారాకు సిద్ధమయిన బిజెపి

టిఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వాన్ని గద్దె దించడమే లక్ష్యంగా ‘ప్రజా సంగ్రామ పాదయాత్ర’కు రాష్ట్ర బిజెపి గురువారం శ్రీకారం చుట్టింది . తెలంగాణ ఏర్పడిన ఎనిమిదేళ్ళ కాలంలో ఇక్కడి ప్రజలు ఆశించిన దానికి భిన్నమైన పాలన జరుగుతున్న నేపథ్యంలో ఇక ఎంతమాత్రం ఈ ప్రభుత్వాన్ని కొనసాగించరాదన్న దృఢ సంకల్పంతో రాష్ట్ర బిజెపి వర్గాలు ఈ యాత్రను ప్రారంభిస్తున్నాయి. జోగులాంబ…

మట్కానా…..మజాకా…?

చాపకింద నీరులా విస్తరిస్తున్న మట్కా జూదం భారీగా చేతులు మారుతున్న కరెన్సీ బానిసలై వీధిన పడుతున్న పేద కుటుంబాలు మట్కా జూదం నిర్వహిస్తే కఠిన చర్యలు : తాండూరు పట్టణ సీఐ రాజేంద్ర రెడ్డి తాండూరు, ఏప్రిల్‌ 13( ‌ప్రజాతంత్ర విలేఖరి) : మట్కా జూదం మహామ్మారిలా తాండూరు ప్రాంతాన్ని పట్టిపీడిస్తుందని అక్కడి పలు పేద…

ఎలాంటి కోతలు లేకుండా వడ్లు కొనుగోలు చేయాలి

త్వరలోనే  వర్గల్‌లో మెగా రైస్‌ ‌మిల్లులు ఏర్పాటు త్వరలోనే కొడకండ్ల నుంచి గూడ్స్ ‌రైలు గజ్వేల్‌ ‌నుంచి తిరుపతి, చెన్నైకు రైలు సమీక్షా సమావేశంలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీష్‌రావు సిద్ధిపేట, ఏప్రిల్‌ 13 (‌ప్రజాతంత్ర బ్యూరో): ఎలాంటి కోతలు లేకుండా రైతుల నుంచి వడ్లను కొనుగోలు చేయాలని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి…

‌ప్రభుత్వ హాస్పిటళ్లలోనూ బూస్టర్‌ ‌డోస్‌ ఇవ్వాలి

కేంద్రానికి రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు లేఖ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 13 : ‌ప్రభుత్వ హాస్పిటళ్లలోనూ బూస్టర్‌ ‌డోస్‌కు అనుమతివ్వాలని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు కేంద్రానికి విజ్ఞప్తి చేశారు. రెండు డోసులు పూర్తి చేసుకుని, అర్హులైన వారికి ప్రభుత్వం ఆధ్వర్యంలో బూస్టర్‌ ‌డోసు ఇచ్చేందుకు అవకాశం కల్పించాలని…