NEWS

NEWS

రైతులపై భస్మాసుర ‘హస్తం’

కొనుగోలు కేంద్రాలను పట్టించుకోకపోవడం సిగ్గుచేటు.. కనీస వసతులు కరువు  కేంద్రం కొనుగోలుకు సిద్ధంగా ఉన్నా జాప్యమెందుకు..  కొనుగోలు కేంద్రాలను సందర్శించిన కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి  ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై పోరాడతామని స్పష్టీకరణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 23 : రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్లపై కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఖరిపై కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి ఆగ్రహం…

బాండ్‌ పేపర్లు రాసిచ్చి..ఇంత దగానా..

వడ్లకు బోనస్‌ అడిగితే మొరుగుతున్నారంటారా రైతులు హైదరాబాద్‌కు వొచ్చి ధర్నా చేస్తారు కాంగ్రెస్‌ తీరుపై మండిపడ్డ ఎమ్మెల్యే హరీష్‌ రావు జగిత్యాల జిల్లాలో ధాన్యం కొనుగోళ్ల పరిశీలన జగిత్యాల, ప్రజాతంత్ర, మే 23 : ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులు ఇబ్బందులు పడుతున్నారని సిద్దిపేట మాజీ మంత్రి, బిఆర్‌ఎస్‌ ముఖ్య నేత హరీష్‌ రావు పేర్కొన్నారు.…

జూన్‌ 5 తరువాత బిఆర్‌ఎస్‌ దుకాణం బంద్‌

కార్యకర్తలే పార్టీ నేతలపై తిరగబడతారు రాష్ట్ర సంపదను దోచుకుని చిప్పచేతికి కవితపై 8వేల పేజీల చార్జిషీట్‌కు  సమాధానం చెప్పాలి కెటిఆర్‌…ఖబర్దార్‌ నోరు అదుపులో పెట్టుకో.. మంత్రి కోమటిరెడ్డి ఘాటు విమర్శలు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 23 : ఎన్నికల ఫలితాలు వెలువడిన వెంటనే జూన్‌ 5 తర్వాత భారాస దుకాణం మూతపడుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాల…

భంగం తప్పదు సామీ!

ఇప్పుడు విశ్వ గురువు వింత వాదం చేస్తున్నడు కలిసున్నోళ్ళ నడుమన విద్వేషాలు రాజేస్తున్నడు గోడీ మీడియా ఆసరగా మత చిచ్చు పెడ్తున్నడు మరలా అధికారం కోసం అబద్ధాలు వల్లిస్తున్నడు ఓయ్ దేశోద్ధారకుడా ! పదేళ్ల మీ ఏలుబడిలో అధిక  ధరాఘాతాలు నిరుద్యోగ నిట్టూర్పులు అభాగ్యుల ఆక్రందనలు అన్నదాతల అరిగోసలు కష్టజీవుల కన్నీళ్లు తప్పా జాతికి ఒరిగింది…

క్యాటలిస్ట్

పడుంటున్నా గత చరిత్ర గడ్డమీద ఈ నిద్ర ఏ చీకట్లల్లో దాపురించిందో శరీరాన్ని వేటాడుతూ స్వారీ చేస్తుంది బుద్ధిని వెనక్కినెడుతూ పదేపదే ఈ రోజును నిన్నటిలో కలుపుతూ రేపటిని అమాంతం మింగుతూ అగమ్యగోచరం చేస్తుంది అసాధ్యమైన సరిహద్దుల్లోకి ఈడ్చి కొడుతుంది లేవాలి లోపల నివురుగప్పిన నిప్పును లేపాలి ధ్వంసమైన వరుసను మళ్ళీ పేర్చుకోవాలి కాసిన్ని ఉత్ప్రేరకాల్ని…

అబద్దం

అబద్దం అంటే నిజం తెలియనంత వరకు అందలమెక్కేది అబద్దానికి అందమైన మేలిమి పూతల జిలిబిలి అల్లికలు అబద్ధాన్ని కప్పిపుచ్చేది మరో అబద్దమే నిజ అద్దపు బోను లో అబద్దం ముద్దాయి ఆరిపోయే దీపం లెక్క అబద్దానికి అందలం ఎక్కువ! అబద్దానికి ఆత్రం ఎక్కువ నిజం నిద్ర లేచేసరికే అబద్దం గడప దాటి పోతుంది అబద్దం నిన్ను…

ఉనికిని క‌నుక్కునే అన్వేష‌ణ‌…

మ‌న‌షుల హృద‌యాల్లో ఎడారులూ, కీకార‌ణ్యాలు ర‌హ‌స్యంగా ఉంటాయ‌ని అవి పెట్టే  హింస‌ల‌ను యుద్ధఖైదీలా అనుభ‌వించే అనివార్య‌త‌ను ఎరుక చేసి హెచ్చ‌రిక జెండాను ఎగ‌రేసిన క‌వి రామాచంద్ర‌మౌళి. త‌ప‌స్సు  పేరిట తెలుగు ఇంగ్లీష్ ద్విభాషా క‌విత్వ సంపుటిని ఇటీవ‌ల ఆయ‌న వెలువ‌రించారు. రామాచంద్ర‌మౌళి రాసిన తెలుగు క‌విత‌ల‌ను ఆత్రేయశ‌ర్మ, ఇందిరా బబ్బిల్ల‌పాటి, ప‌ద్మ‌నాభరావు అనంత‌, ప్ర‌సాద్ ఎంవిఎస్‌,…

ప్రేమ చలనం

మరణం లేని చలం మండుతున్న ఇనగోళం శశిరేఖ క్రాంతి రేఖలు దైవమిచ్చిన భాగస్వామి అనుబంధాలు అందమైన మైదానం వెన్నెల పరుచుకున్న మైదానం కోరికలు గుర్రాలై పరుగులు తీసే మైదానం అదొక స్వేచ్ఛ అదొక భావ స్వేచ్ఛ ఓ పువ్వు కొత్త లోకపు ఆత్మీయత లోకి… చూపు చూపు లో తన్మయత్వం వివిధ కోణాలు అవి కొందరికి…

మరో సత్యాగ్రహం

నేడు వరి ధాన్యపు  న్యాయం కోసం రైతు చైతన్యం కదిలొచ్చింది. నడిరోడ్డుపై ధ్యానం చేస్తున్న గాంధీజీ విగ్రహంలో చేతనత్వం జనించింది. కర్షకుని కన్నీటి వ్యథల అలజడి సంద్రం మహాత్ముడి గుండె తడిని పలకరించింది. ఆయన మౌనం రైతు బాగుకోసం రణం అయ్యింది. రుణమాఫీ చేయమంటూ బోనస్ త్వరగా ఇవ్వాలంటూ మరో సత్యాగ్రహం స్టార్టయ్యింది. వ్యవసాయం ఓ…

కుల, మత ప్రాతిపదికన ప్రచారం మానుకోండి

బీజేపీ సమాజాన్ని విభజించే ప్రసంగాలను ఆపాలి కాంగ్రెస్‌ ‌రక్షణ దళాలను రాజకీయం చేయవొద్దు బీజేపీ, కాంగ్రెస్‌లకు ఈసీ సూచన ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ ‌డెస్క్, ‌మే 22 : కులం, సంఘం, భాష, మతం ప్రాతిపదికన ప్రచారం చేయడం మానుకోవాలని బుధవారం రెండు జాతీయ పార్టీలు బీజేపీ, కాంగ్రెస్‌లను ఎన్నికల సంఘం కోరింది. ఎన్నికల కొరకు భారతదేశ…