NEWS

NEWS

విద్యుత్‌ ‌సరఫరాలో లోపం ప్రభుత్వ వైఫల్యమే టీ పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి విద్యుత్‌ ‌సరఫరాలో లోపం తలెత్తిన ఘటనకు టీఆర్‌ఎస్‌ ‌ప్రభుత్వమే బాధ్యత వహించాలని టీ పీసీసీ చీఫ్‌ ఎ.‌రేవంత్‌ ‌రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు రేవంత్‌ ‌రెడ్డి విద్యుత్‌ ‌సరఫరాలో లోపం తలెత్తడంపై శుక్రవారం ట్విట్టర్‌ ‌వేదికగా స్పందించారు. పంట చేతికి వచ్చే సమయంలో విద్యుత్‌ ‌కోతలు…

‌ప్రజా సంగ్రామ యాత్రను ప్రజా వంచన యాత్రగా మార్చండి

కృష్ణా జలాల్లో వాటా తేల్చకుండా పాదయాత్రలా ? కడుపులో ద్వేషం పెట్టుకుని కపట యాత్రలు బండి సంజయ్‌కి మంత్రి కేటీఆర్‌ ‌బహిరంగ లేఖ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి పాలమూరు జిల్లాలో అడుగుపెట్టే అర్హత లేదనీ టీఆర్‌ఎస్‌ ‌కార్యనిర్వాహక అధ్యక్షుడు మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. ఆయన చేపట్టిన ప్రజా…

అం‌దరి సహకారంతో పురోగమనంలో రాష్ట్రం

హైదరాబాద్‌ ‌పట్ల జస్టిస్‌ ‌రమణకు చాలా ప్రేమ ఆయన చొరవతో హైకోర్టు బెంచీలు 42కు పెరిగాయి రాష్ట్ర న్యాయాధికారుల సదస్సులో సిఎం కెసిఆర్‌ ‌ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ఎనిమిదేండ్ల క్రితం అవతరించిన తెలంగాణ రాష్ట్రం అందరి సహకారంతో పురోగమిస్తున్నదని సిఎం కెసిఆర్‌ అన్నారు. చక్కటి ఆర్థిక క్రమశిక్షణతో అన్నిరంగాల్లో దూసుకుపోతున్నామని చెప్పారు. శుక్రవారం…

న్యాయవ్యవస్థ మరింత బలోపేతం

అందుకు నా వంతు కృషి తెలంగాణలో జడ్జిల సంఖ్యను పెంచాం కేసీఆర్‌ 4 ‌వేల 320కి పైగా ఉద్యోగాల కల్పన చేతికి ఎముక లేనితనానికి ట్రేడ్‌ ‌మార్క్ ‌కెసిఆర్‌ ‌తెలంగాణ న్యాయాధికారుల సదస్సులో చీఫ్‌ ‌జస్టిస్‌ ‌రమణ ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 15 : ‌భారత న్యాయవ్యవస్థను మరింత బలపరచాలని భావిస్తున్నట్లు సుప్రీమ్‌ ‌కోర్టు ప్రధాన…

సలేశ్వరం ఓ మహాక్షేత్రం – అభివృద్ధికి పాటుపడండి !

‌రాష్ట్రం సిద్దించాక ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మేడారం (సమ్మక్క సారక్క) జాతరను అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము.అలాగే ప్రభుత్వం యాదాద్రిని మహాక్షేత్రంగా తీర్చిదిద్ది ఈ మధ్యనే ప్రారంభించింది. దక్షిణ తెలంగాణలో ఎన్నో వందల సంవత్సరాల చారిత్రక నేపథ్యం కలిగిన ఆలయాలు నేటికీ భక్తులతో పూజలందుకుంటున్నాయి.అందులో సలేశ్వరం,లొద్ది,ఉమా మహేశ్వరం,మల్లెలతీర్థం,పిల్లల మర్రి,మన్యంకొండ,అలంపూర్‌ ‌జోగులాంబ తదితర ప్రాంతాలలో ఆలయాలను అభివృద్ధి…

ఖనన గీతిక

చచ్చిపోతున్న బతుకుకు లేదిక ఉపశమనం శవాలై దివాలై జీవచ్ఛవాలై మారణహోమంలో సలసల మరిగే రక్తపు బిందువుల మాడు కుంపట్లో ఒక ఇంట్లో దేహపు గూట్లో పసిరిక దీపం వెలిగిస్తానంటే ఓ ఓరీ ఓయీ ఓసీ… నీ మెదడే మొద్దుబారిన దిబ్బ నీ కలలే కబ్రస్తాన్‌ ‌కట్టడాలు నీ చుట్టూ స్మశానవాటికలు దహనం ఖననం పుట్టుకతో వెంటొచ్చినయ్‌…

రక్తస్రావ సంబంధ రుగ్మత హీమోఫీలియా..!

17 ఏప్రిల్‌ ‘‌ప్రపంచ హీమోఫిలియా దినం’ రక్తస్రావానికి, రక్తం గడ్డకట్టే (బ్లడ్‌ ‌క్లాటింగ్‌) ‌ప్రక్రియల లోపాలకు సంబంధించిన అనువంశిక రక్త రుగ్మతగా ‘హీమోఫిలియా’ను గుర్తిస్తారు. ప్రపంచవ్యాప్తంగా 5 లక్షల మంది హీమోఫిలియాతో బాధ పడుతున్నారని అంచనా. హీమోఫిలియా రుగ్మతతతో బాధ పడే వ్యక్తులకు కోవిడ్‌-19 ‌వ్యాధి పెద్ద సమస్యగా మారింది. సమాజంలో హీమోఫిలియా, ఇతర సంబంధిత…

నువ్వు నాలో ఎంతో?

నువ్వు నాలో ఎంతో నాకు నేను వేసుకునే ఓ ప్రశ్న…??? నువ్వు నాకొక అద్దం… అందానికి కాదు, నాతో బంధానికి. నువ్వు నాకొక సురుచి… ఈ తనువుకి కాదు, నా మనసుకు నువ్వు నాకొక సుగంధం పూసే పుష్పం కాదు.. మనసులో కలిగే ఆ సుగంధం ఎప్పటికి పరిమళాలు వెదజల్లుతూనే ఉంటుంది నా హృదికి.. నువ్వు…

రాష్ట్రపతి ఎన్నిక బిజేపీయేతర కూటమికి నాంది అవుతుందా ?

దేశంలో అధికార మార్పిడి కోసం గత కొంతకాలంగా  బీజేపీయేతర శక్తులు చేస్తున్న ప్రయత్నాలకు రాష్ట్రపతి ఎన్నిక ఒక మలుపు అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 2024లో జరిగే లోకసభ ఎన్నికలకు ఇప్పటినుండే బిజెపి వ్యతిరేక కూటమిని ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే  ఈ కూటమికి ఎవరు సారధ్యం వహిస్తారు, ఎవరెవరు ఈ కూటమిలో…

పరమ పవిత్రం…. శుభ శుక్ర వారం

భూమిపై అవతరించిన, పాపులను ద్వేశిం చకు…పాపాలను ద్వేషిం చూ…అన్న ప్రేమ మూర్తి,  దైవ కుమారుడు ఏసుక్రీస్తుకు కల్వరిగిరి పై శిలువ చేసిన దినమే శుభ శుక్రవారం ( (good Friday). క్రీస్తు సువార్త ల ప్రకారం  క్రీ.శ.33లో చంద్ర గ్రహణం రోజున అని  భావి స్తారు.  క్రీస్తు మరణ తాలూకు జ్ఞాపకాలను క్రైస్తవులు జ్ఞాపకం చేసుకునే…