NEWS

NEWS

‌ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌చేరికతో కాంగ్రెస్‌ ‌పునర్జీవం ?

ఎన్నికలవ్యూహకర్త ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌చేరికతో కాంగ్రెస్‌కు పునర్జీవం కలుగుతుందా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. భారతదేశంలో ప్రస్తుతం ప్రశాంత్‌ ‌కిశోర్‌కు ప్రత్యేక గుర్తుంపు ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అంటే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పక్షాన ఎన్నికల వ్యూహకర్తగా నిలిస్తే ఆ పార్టీ చాలావరకు విజయం సాధిస్తూ…

గత 24 గంటల్లో కోవిడ్ -19 కేసుల్లో 90 శాతం పెరుగుదల

దేశవ్యాప్తంగా కోవిడ్ -19 కేసులలో అకస్మాత్తుగా పెరుగుదల నమోదు చేస్తూ, భారతదేశంలో సోమవారం 2,183 తాజా గా కేసులు నమోదయ్యాయి, గత 24 గంటల్లో 90% పైగా పెరిగాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటన ఆధారంగా దేశంలో గత 24 గంటల్లో 214 మరణాలు నమోదయ్యాయి.. 1,985 రికవరీలతో పాటు యాక్టివ్ కేసులు 11,542గా…

లక్ష్యం… వొచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలు

కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీతో ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్‌ ‌కిశోర్‌ ‌భేటీ 2024 సార్వత్రిక ఎన్నికలపై సమాలోచనలు పార్టీలోకి ప్రశాంత్‌కు ఆహ్వానం సమావేశానికి రాహుల్‌, ‌ప్రియాంక, సీనియర్‌ ‌నేతల హాజరు న్యూ దిల్లీ, ఏప్రిల్‌ 16 : ‌వొచ్చే లోక్‌సభ ఎన్నికల్లో 370 నుంచి 400 స్థానాలను గెలవాలని లక్ష్యంగా కాంగ్రెస్‌ ‌ముందుకు సాగాలని కాంగ్రెస్‌కు…

పాలమూరుకు రండి….

సాగునీటి ప్రాజెక్టులపై చర్చిద్దాం రైతులకు ఎవరు ద్రోహం చేశారో ప్రజల్లోనే తేలుద్దాం సీఎం కేసీఆర్‌కు బండి సంజయ్‌ ‌బహిరంగ లేఖ ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌వెనుకబడిన పాలమూరు జిల్లాలో పరిస్థితులను క్షేత్రస్థాయిలో పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకు రావాలన్న ఉద్దేశ్యంతోనే ప్రజా సంగ్రామ యాత్రను ప్రారంభించినట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ‌స్పష్టం…

తెలంగాణలో రాహుల్‌ ‌పర్యటన ఖరారు

మే 6న వరంగల్‌లో బహిరంగ సభ, 7న ముఖ్య నేతలతో సమావేశం ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌రాష్ట్రంలో కాంగ్రెస్‌ ‌పార్టీ అగ్రనేత రాహుల్‌ ‌గాంధీ పర్యటన ఖరారైంది. మే నెలలో రెండు రోజుల పాటు రాహుల్‌ ‌పర్యటించనున్నారు. మే 6న వరంగల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభలో పాల్గొననున్న రాహుల్‌ ‌గాంధీ 7న హైదరాబాద్‌లో పార్టీ…

పేద వైద్య విద్యార్థులకు మంత్రి హరీశ్‌ ‌రావు అండ

అన్నా, చెల్లెళ్ళ చదువు కొనసాగేలా ఏర్పాటులి హైదరాబాద్‌లో మంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపిన కుటుంబం హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 16 : ‌తండ్రి ఆశయాన్ని నెరవేర్చేందుకు ఎంబీబీఎస్‌ ‌సీట్లు సాధించినా..ఫీజు కట్టలేక ఇబ్బంది పడుతున్న అన్నాచెల్లెళ్లకు ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు అండగా నిలిచారు. ఇద్దరి విద్య కొనసాగేలా మద్దతు అందించారు. ఓ నిరుపేద…

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ‌ఫోరం ఆధ్వర్యంలో కృష్ణా గోదావరి నదీ జలాల సంరక్షణపై శనివారం జరిగిన రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో నల్గొండ డిక్లరేషన్‌ ‌పేరు మీద సీనియర్‌ ‌పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి ప్రవేశ పెట్టిన తీర్మానాలు

తెలంగాణ డెవలప్‌మెంట్‌ ‌ఫోరం ఆధ్వర్యంలో కృష్ణా గోదావరి నదీ జలాల సంరక్షణపై శనివారం జరిగిన రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో నల్గొండ డిక్లరేషన్‌ ‌పేరు మీద సీనియర్‌ ‌పాత్రికేయులు కె.రామచంద్రమూర్తి ప్రవేశ పెట్టిన తీర్మానాలు 1. జూలై 15 2021న కృష్ణా గోదావరి నదీ జలాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకువొచ్చిన గెజిట్‌ను ఉపసంహరించుకోవాలి. 2. తెలంగాణ…

అధికార పార్టీ నేతల ఆగడాలకు… తల్లీ కొడుకుల ఆత్మార్పణం

సెల్ఫీ వీడియోను పోస్టు చేసి కామారెడ్డి లాడ్జిలో నిప్పటించుకున్న గంగం సంతోష్‌, ‌పద్మ స్వస్థలం రామాయంపేటలో మృతదేహాలతో నిరసన పెద్ద ఎత్తున ప్రజలు చేరుకోవడంతో రణరంగంగా మారిన పేట ఎస్‌పి హామీతో సద్దుమణిగిన ఆందోళన ప్రజాతంత్ర, మెదక్‌, ఏ‌ప్రిల్‌ 16 : అధికార పార్టీ నేతల ఆగడాలకు అడ్డేలేకుండా పోయింది. వికృత చేష్టలు, అసభ్య పదజాల…

కేంద్రం సమస్యను సృష్టిస్తుంది.. రాష్ట్రం అలసత్వం వహిస్తుంది

గెజిట్‌ను కేంద్రం విత్‌ ‌డ్రా చేసుకోవాలి తెలంగాణ డెవలప్‌మెంట్‌ ‌ఫోరం ఆధ్వర్యంలో కృష్ణా గోదావరి నదీ జలాల సంరక్షణపై రౌండ్‌ ‌టేబుల్‌ ‌సమావేశంలో తీర్మానం నల్లగొండ, ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 16 : ‌కేంద్రం కృష్ణా గోదావరి నదీజలాల విషయంలో సమస్యను సృష్టిస్తుందే తప్ప పరిష్కరించడం లేదని రాజ్యాంగ నిపుణులు న్యాయశాస్త్ర కోవిదులు మాడభూషి శ్రీధర్‌ అన్నారు.…

హైదరాబాద్‌ను రక్షించుకుందాం

జీఓ 111 రద్దును ఉపసంహరించుకునే వరకూ పోరాడుదాం తెలంగాణ సోషల్‌ ‌మీడియా ఫోరం ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌జీఓ  111ను రద్దు చేసేందుకు ప్రభుత్వం పన్నిన కుట్రను అడ్డుకోవాలని అఖిలపక్షం నేతలు పిలుపునిచ్చారు. ఈమేరకు శనివారం తెలంగాణ సోషల్‌ ‌మీడియా ఫోరం ప్రకటన విడుదల చేసింది.  కాకతీయులు నిర్మించగా గొల్లకొండగా ప్రసిద్ధి చెంది కుతుబ్‌…