ప్రశాంత్ కిశోర్ చేరికతో కాంగ్రెస్ పునర్జీవం ?
ఎన్నికలవ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ చేరికతో కాంగ్రెస్కు పునర్జీవం కలుగుతుందా ? అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. భారతదేశంలో ప్రస్తుతం ప్రశాంత్ కిశోర్కు ప్రత్యేక గుర్తుంపు ఉందనడంలో అతిశయోక్తి లేదు. ఆయన ఎక్కడ అడుగు పెడితే అంటే ఏ రాష్ట్రంలో ఏ పార్టీ పక్షాన ఎన్నికల వ్యూహకర్తగా నిలిస్తే ఆ పార్టీ చాలావరకు విజయం సాధిస్తూ…
