NEWS

NEWS

అధికారం ముసుగులో టీఆర్‌ఎస్‌ ‌నేతల ఆగడాలు

రాజకీయ ప్రత్యర్థులను వేధించి ఆత్మహత్యలకు పురిగొల్పుతున్నారు గవర్నర్‌ ‌తమిళిసైకి బీజేపీ నేతల ఫిర్యాదు ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : అధికారం ముసుగులో టీఆర్‌ఎస్‌ ‌నేతల ఆగడాలు రోజురోజుకూ మితిమీరిపోతున్నాయని బీజేపీ నేతలు గవర్నర్‌ ‌తమిళిసైకి ఫిర్యాదు చేశారు. రాజకీయ ప్రత్యర్థులను వేధించి ఆత్మహత్యలు చేసుకునేలా వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. ఇటీవల రామాయంపేట, ఖమ్మంలో చోటు చేసుకున్న ఘటనల…

అన్ని రైస్ మిల్లులపై త్వరలో ఆకస్మిక తనిఖీలు..!

కేవలం 40 మిల్స్ లో  దాదాపు 4. 54 లక్షల ధాన్యం షార్టేజ్ టీఆర్ఎస్ దుర్మార్గాలతో సూసైడ్ చేసుకున్న వారిని ఆదుకోండి రైతు దీక్ష పేరుతో రాష్ట్రాన్ని రావణ కాష్టం చేయొద్దు కేసీఆర్ ప్రభుత్వ తీరుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అనుమానం..పలు కీలక వ్యాఖ్యలు న్యూ దిల్లీ, ప్రజాతంత్ర,ఏప్రిల్ 20: ధాన్యం బస్తాల షార్టేజ్…

‌ప్రజల కష్టాలు తెలిసిన కేసీఆర్‌

రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అనేక పథకాలు బీజేపీ, ప్రధాని మోడీపై తనదైన శైలిలో మంత్రి కేటీఆర్‌ ‌సెటైర్లు నర్సంపేటలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ఎర్రటెండలో భారీగా హాజరైన జనం నర్సంపేట,ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20,   : ‌తెలంగాణలోని 119 నియోజకవర్గాలు ఉండగా ఎక్కడ లేని విధంగా నర్సంపేటలో తక్కువ ధరలో ఇంటింటికీ వంట…

పురపాలక సంస్థల పటిష్టానికి అభివృద్ధికి చర్యలు

3712 పోస్టుల భర్తీకి ఏర్పాట్లు లక్షమందికి 220 మంది పారిశుద్ధ్య కార్మికులు ఉండాలి సమీక్ష సమావేశంలో మంత్రి కెటిఆర్‌ సుబేదారి,ప్రజాతంత్ర, ఏప్రిల్‌ 20,   : ‌తెలంగాణ రాష్ట్రంలోని పురపాలక సంస్థలను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టినట్లు పురపాలక శాఖ మంత్రి కెటిఆర్‌ ‌తెలిపారు. బుధవారం హన్మకొండ, వరంగల్‌ ‌నగరంలో 150 కోట్లకు పైగా అభివృద్ధి…

అభివృద్ధిలో సిద్ధిపేట ఎల్లకాలం ఫస్టు ప్లేస్‌..

అం‌దుకు ప్రజలు భాగస్వాములు కావాలి..మంత్రి హరీష్‌రావు ఆశాభావం పట్టణాన్ని శుభ్రంగా ఉంచడంలో మహిళలది కీలక పాత్ర పట్టణంలో భూగర్భ మురుగునీరు శుద్ధికరణ కేంద్రం ప్రారంభం ఎస్‌టిపి ద్వారా శుద్ధిచేసిన నీరు నర్సాపూర్‌ ‌చెరువులోకి సిద్ధిపేట, ప్రజాతంత్ర,ఏప్రిల్‌ 20  : అభివృద్ధిలో సిద్ధిపేట ఎల్లకాలం మొదటి స్థానంలో నిలిచేలా పట్టణ ప్రజలు భాగస్వాములు కావాలని స్థానిక శాసనసభ్యుడు,…

సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బి. రాజమౌళి బాధ్యతల స్వీకరణ

రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ గా బి. రాజమౌళి బుధవారం ఉదయం ఏ. సి. గార్డ్స్ లోని సమాచార భవన్ లో బాధ్యతలు స్వీకరించారు.సుదీర్ఘకాలం వివిధ స్థాయిలలో చాలా మంది అధికారులు, సిబ్బందితో కలిసి పనిచేసిన అనుభవాలను ఈ సందర్బంగా బి. రాజమౌళి గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు ,…

వైద్యరంగానికి సిఎం కెసిఆర్‌ ‌ప్రాధాన్యం

భిలార్‌పూర్‌లో పిహెచ్‌సీని ప్రారంభించిన మంత్రి హరీష్‌ ‌రావు ఆధునిక పద్ధతుల్లో రైతులు సాగు చేయాలి…రేజింతల్‌లో పాలిహౌజ్‌ను సందర్శించిన మంత్రి ప్రజాతంత్ర, సంగారెడ్డి, ఏప్రిల్‌ 19 : ‌పేదలకు మెరుగైన వైద్య సేవలను అందించాలని వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీష్‌ ‌రావు వైద్య సిబ్బందిని ఆదేశించారు. మంగళవారం జిల్లాలోని కోహీర్‌ ‌మండలం భిలాల్‌పూర్‌ ‌గ్రామంలో నిర్మించిన…

మతం పేరిట చిచ్చులపై ఉక్కుపాదం

శాంతిభద్రతల విషయంలో వెనక్కి తగ్గేది లేదు విధ్వంసకర శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాల్సిందే పాతబస్తీలో పలు అభివృద్ది పనలకు మంత్రి కెటిఆర్‌ ‌ప్రారంభం ప్రజాతంత్ర, హైదరాబాద్‌, ఏ‌ప్రిల్‌ 19 : ‌రాష్ట్రంలో మతం పేరిట ఎవరైనా చిచ్చు పెట్టే ప్రయత్నం చేస్తే ఉక్కుపాదంతో అణచివేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్‌ ‌హెచ్చరించారు. శాంతి…

దసరా లోగా సచివాలయ నిర్మాణం పూర్తి కావాలి

ప్రజాతంత్ర , హైదరాబాద్‌ : ‌దసరా కల్లా నూతన సచివాలయ నిర్మాణం పూర్తి కావాలని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు. నాణ్యత విషయంలో ఏమాత్రం రాజీ పడకుండా నిర్దేశిత గడువులోనే పనులు పూర్తి చేయాలని పేర్కొన్నారు. మంగళవారం కొత్త సచివాలయ నిర్మాణ పనులను సీఎం కేసీఆర్‌ ‌పరిశీలించారు. సీఎంతో పాటు మంత్రి ప్రశాంత్‌ ‌రెడ్డి, సంబంధిత శాఖ…

దౌర్జన్యాలు పునరావృతమైతే…చీల్చీ చెండాడుతాం

సీఎం, డీజీపీ నీతిమంతులైతే…న్యాయ విచారణ జరపాలి నీచానికి పాల్పడిన పోలీసులు యూనిఫాంలో ఉండేందుకు వీలులేదు మాజీ మంత్రి, బిజేపీ ఎంఎల్‌ఏ ఈటల రాజేందర్‌ ‌తల్లీకొడుకుల ఆత్మహత్యలు ప్రభుత్వ హత్యలే : ఎంఎల్‌ఏ ‌రఘునందన్‌ ‌రావు మెదక్‌, ఏ‌ప్రిల్‌ 19(‌ప్రజాతంత్ర ప్రతినిధి) : రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌ ‌నేతలు, పోలీసులు కుమ్మక్కై సామాన్య ప్రజలు, బిజేపీ కార్యకర్తలపై రామాయంపేట…