NEWS

NEWS

ఫలితాల తర్వాత ఖర్గే తన ఉద్యోగం కోల్పోతారు

ఈవీఎంలపై నెపం నెట్టి రాహుల్‌, ప్రియాంకలు తప్పుకుంటారు ఆరు నెలలకు ఒకసారి సెలవుపై థాయిలాండ్‌కు రాహుల్‌ 10 ఏళ్లలో ఒక్క రోజు కూడా సెలవు తీసుకోని మోదీ యూపీ ఎన్నికల ప్రచారంలో కేంద్ర హోమ్‌ మంత్రి అమిత్‌ షా ప్రజాతంత్ర ఇంటర్నెట్‌ డెస్క్‌, మే 27 : లోక్‌ సభ ఎన్నికల ఫలితాల తర్వాత కాంగ్రెస్‌…

ప్రశాంతంగా ముగిసిన పట్టభద్రుల ఎంఎల్‌సి ఉప ఎన్నిక పోలింగ్‌

మొత్తం 600 పోలింగ్‌ కేంద్రాల్లో నిర్వహణ పోలింగ్‌ కేంద్రాల్లో బారులుతీరిన గ్రాడ్యుయేట్లు సూర్యాపేటలో వోటేసిన ఎమ్మెల్యే జగదీశ్‌ రెడ్డి వరంగల్‌, ప్రజాతంత్ర, మే 27 : తెలంగాణలో వరంగల్‌ – నల్గొండ – ఖమ్మం జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉపఎన్నికల పోలింగ్‌ ముగిసింది. మొత్తం 600 పోలింగ్‌ కేంద్రాల్లో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం…

 తెలంగాణ అధికారిక చిహ్నం పై  సీఎం రేవంత్‌ రెడ్డి కసరత్తు

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 27: తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారుడు రుద్ర రాజేశంతో సీఎం రేవంత్‌ రెడ్డి సోమవారం చర్చలు జరిపారు. పలు నమూనాలను పరిశీ లించిన సీఎం.. తుది నమూనాపై కీలక సూచ నలు చేశారు. గత చిహ్నం లో చార్మినార్‌, కాకతీయ తోరణం ఉన్నాయి. అయితే, రాచరికపు ముద్రల బదులుగా ప్రజాస్వామ్యం,…

వైభవంగా రాష్ట్ర అవతరణ ఉత్సవాలు

ఉదయం పరేడ్‌ గ్రౌండ్‌లో పాల్గొననున్న సిఎం  రాష్ట్ర గీతం ఆవిష్కరణ… సిఎం సందేశం  సాయంత్రం ట్యాంక్‌బండ్‌పై కళారూపాల ప్రదర్శన  ఏర్పాట్లపై సిఎస్‌ ఉన్నత స్థాయి సమీక్ష హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 27 : జూన్‌ రెండవ తేదీన తెలంగాణ రాష్ట్ర అవతరణ ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి…

పాకిస్తాన్‌కు సింధు నదీ జలాల నిలుపుదల సాధ్యమా?

భారతదేశం శాంతికాముక దేశం గా పేరుగాంచిన మాట వాస్తవం. శాంతి,సహనం, మానవీయ విలువలు భారతీయ సమాజంలో  అంతర్లీనంగా ఇమిడి ఉన్నాయి. హింసతో సాధించేదేమీ లేదనే సత్యం మన పూర్వీకులు ఏనాడో గుర్తించారు. ధర్మం దారి తప్పిన నాడు హింస చెలరేగి మానవ జాతి అంతమవుతుందని ఎన్నో ధర్మ ప్రవచనాలు చాటి  చెబుతున్నాయి.అహింసను నమ్మిన ఎంతో మంది…

తెలుగు ప్రజలకు వరం

 మే 28…సురవరం ప్రతాపరెడ్డి జయంతి అవి తెలుగు భాషను గుర్తించని, స్థానిక ప్రాంతీయ భాషకు విలువలేని, తెలుగు భాషలో చదువు కోవడానికి కూడా సౌకర్యాలు అంతగా లేని రోజులు. నిజాం పాలకుల నిరంకుశ పాలనలో సామాజిక చైతన్యం దాదాపు శూన్య స్థితిలో స్తబ్ధంగా ఉన్న సమయం. తెలంగాణ ప్రాంతంలో అధికార భాష ఉర్దూ మాధ్యమంలో చదువులు సాగడం, ఉర్దూ…

ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు…

తాజాగా వోటర్ల తీరును చూస్తే మాత్రం మెజార్టీ వోటర్లు సిద్ధాంతపరమైన భావజాలం ఉప్పెనకు ఆకర్షితులు కాలేదనిపిస్తుంది.  బీజేపీ, లేదా ఇతర మతతత్వ పార్టీల ప్రనంగాలకు ఆయా వర్గాల ప్రజలు ప్రభావితం కాలేదని వివేచనతో వోట్లు వేశారనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాము నమ్మిన సిద్దాంతాలకు అనుగుణంగా వోట్లువేశారని, అంతేకాని మతతత్వ భావజాలం ప్రభావంతో వోట్లు వేయలేదని కొన్ని…

పాకిస్తాన్‌కు సింధు నదీ జలాల నిలుపుదల సాధ్యమా?

  సింధు నదీ జలాల ఒప్పందం భారత్‌- పాక్‌ ల మధ్య 1960 లో కుదిరిన నీటి పంపిణీకి  సంబంధించిన ఒప్పందం. ఈ ఒప్పందంపై అప్పటి భారత ప్రధాని నెహ్రూ, నాటి పాక్‌ అధ్యక్షుడు ఆయూబ్‌ ఖాన్‌ లు సంతకాలు చేయడం జరిగింది. ఈ ఒప్పందంపై  ఇప్పటి ప్రపంచ బ్యాంకుగా పిలుస్తున్న అప్పటి ‘‘ఇంటర్నేషనల్‌ బ్యాంక్‌…

ఆర్‌ఎస్‌ఎస్-బీజేపీ మధ్య బంధాలు  మారుతున్నాయా ?

2013లో సంఘ్ తన సభ్యత్వం కోసం 28,424 ఆన్‌లైన్ దరఖాస్తులను స్వీకరించింది. 2014లో మోదీ విజయం సాధించిన వెంటనే, సంఘ్ దరఖాస్తులలో అకస్మాత్తుగా పెరుగుదలను చూసింది, దాని ర్యాంకుల్లో అనేక రెట్లు పెరిగింది, ఆ సంవత్సరం 97,047 దరఖాస్తులు వొచ్చాయి, ఆ తర్వాత కూడా 2015లో 81,620, 2016లో 84,941 వొచ్చాయి. .స్వయంసేవకుల సంఖ్య పెరగడంతో…

ప్రజాస్వామ్యంలో ప్రజలే దేవుళ్ళు…

తాజాగా వోటర్ల తీరును చూస్తే మాత్రం మెజార్టీ వోటర్లు సిద్ధాంతపరమైన భావజాలం ఉప్పెనకు ఆకర్షితులు కాలేదనిపిస్తుంది.  బీజేపీ, లేదా ఇతర మతతత్వ పార్టీల ప్రనంగాలకు ఆయా వర్గాల ప్రజలు ప్రభావితం కాలేదని వివేచనతో వోట్లు వేశారనే సంకేతాలు వెలువడుతున్నాయి. తాము నమ్మిన సిద్దాంతాలకు అనుగుణంగా వోట్లువేశారని,అంతేకాని మతతత్వ భావజాలం ప్రభావంతో వోట్లు వేయలేదని కొన్ని సర్వే…