NEWS

NEWS

జూన్‌1న తెలంగాణ ఉద్యమ కవాతు

గన్‌పార్క్‌ నుంచి అమరవీరుల స్థూపం వరకు ర్యాలీక బీఆర్‌ఎస్‌ నేత కర్నె ప్రభాకర్‌ వెల్లడి తెలంగాణ చిహ్నాల మార్పు తగదన్న మరో నేత దాసోజు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 29 : తెలంగాణ ఉద్యమ సమయంలో జరిగిన కవాతు గుర్తుకు వొచ్చేలా ర్యాలీ జరుపుతామని బీఆర్‌ఎస్‌ నేత కర్నె ప్రభాకర్‌ అన్నారు. రాష్ట్ర ఆవిర్భావ వేడుకల…

సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్‌

ప్రధానంగా ప్రతిపక్ష నేతలపైనే దృష్టి నేతలు, జడ్జిలు, స్థిరాస్థి వ్యాపారుల పోన్ల ట్యాప్‌ వాంగ్మూలంలో పేర్కొన్న ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 29 : సుమారు 1200 మంది ఫోన్లు ట్యాప్‌ చేసినట్లు ఎస్‌ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు అంగీకరించారు. ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి ఆయన వాంగ్మూలంలో పేర్కొన్న కీలక…

ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం దేశద్రోహం వంటిదే..

ఈ కేసులో సూత్రధారి పై చర్యలు తీసుకోవాలి చర్యలు తీసుకోవడంలో సీఎం రేవంత్‌ వెనకడుగు దిల్లీ పెద్దల ఒత్తిడితో రాజీకి యత్నం ఎన్నికల తర్వాత ఇండీ కూటమిలోకి బిఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యులు డాక్టర్‌ కె.లక్ష్మణ్‌   న్యూదిల్లీ, ప్రజాతంత్ర, మే 29 : తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం దేశద్రోహం వంటిదేనని ఇందులో…

పిల్లల అమ్మకాలపై దర్యాప్తు ముమ్మరం

ఇతర రాష్ట్రాల్లో మూలాలపై కూపీ పిల్లలను వొదిలి ఉండలేమంటూ బాధితులు రోదన హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 29 : సంచలనం రేపిన చైల్డ్‌ ట్రాఫికింగ్‌ ముఠా యాక్టివిటీస్‌ ఇతర రాష్ట్రాల్లో కూడా ఉన్నట్టు పోలీసుసు అనుమానిస్తున్నారు. ఆ దిశగా రాచకొండ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేస్తున్నారు. ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇంకా ఏ యే…

పోరాటం, త్యాగాలను ప్రతిబింబించేలా రాష్ట్ర చిహ్నం

తుది దశకు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గీతం రూపకల్పన  సిఎం రేవంత్‌ రెడ్డి నివాసంలో సమాలోచనలు  పాల్గొన్న డిప్యూటీ సిఎం భట్టి,  మంత్రి జూపల్లి,  కవి అందెశ్రీ, కోదండరామ్‌  తదితరులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 29 : తెలంగాణ గీతం, రాజముద్ర ఎంపికపై సీఎం రేవంత్‌ రెడ్డి కసరత్తు చేస్తున్నారు. పోరాటాలకు, త్యాలగాలను ప్రతిబింబింంచే విధంగా…

రాజకీయాల కోసం రాజ్యాంగంపై టిఎంసి దాడి

వికసిత భారత్‌కు..వికసిత బెంగాల్‌ కీలకం సిఎఎను టిఎంసి ఎందుకు వ్యతిరేకిస్తుంది మళ్లీ కేంద్రంలో వొచ్చేది మోదీ ప్రభుత్వమే… చివరి దశ ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోదీ కోల్‌కతా, మే 29 : బుజ్జగింపు రాజకీయాల కోసం తృణమూల్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యాంగంపై దాడి చేస్తుందని ప్రధాని మోదీ మండిపడ్డారు. ఓబీసీల హక్కులను ఊడలాక్కుని ముస్లిమ్‌లకు రిజర్వేషన్‌…

కేరళలోకి ‘నైరుతి’

న్యూదిల్లీ, మే 29 : ఈశాన్య రాష్ట్రాల్లో రెమాల్‌ తుఫాను బీభత్సం సృష్టించగా..ఉత్తరాది రాష్ట్రాలను మండుటెండలు వణికిస్తున్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ మళ్లీ ఎండలు దంచికొడుతున్నాయి. ఈ క్రమంలో భారత వాతావరణ శాఖ చల్లటి వార్త చెప్పింది. మరికొద్దిగంటల్లోనే నైరుతి రుతుపవనాలు కేరళను తాకనున్నాయని వెల్లడిరచింది. అంచనా వేసిన సమయానికంటే ముందే నైరుతి వొస్తుండటంతో ఎండలు,…

జగన్‌ రెండోసారి కావాలా…వొద్దా…

అవకాశ వాద పొత్తు, దాని వెనక అజెండాను బహిర్గతం చేయడంలో జగన్‌ విజయం సాధించారు. సంక్షేమం అజెండాను బలంగా ముందుకు తీనుకెళ్లి తాను వొచ్చే ఐదేళ్లలో ఏమి చేస్తానో జగన్‌ చెప్పాడు. ఆ అంశాల జోలికి విపక్షాలు వెళ్లకుండా, జగన్ పై వ్యక్తిగత దూషణలకు దిగారు. అలాగే వైఎస్  కుటుంబం, వివాదాలు, ల్యాండ్‌ టైట్లింగ్‌ చట్టంపై…

రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు ఏర్పాట్లు ముమ్మరం

పరేడ్‌ గ్రౌండ్స్‌, ట్యాంక్‌బండ్‌ల వద్ద విస్తృత ఏర్పాట్లు ట్యాంక్‌ బండ్‌పై కనుల పండగగా సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 29 : రాష్ట్ర ఆవిర్భావ వేడుకల నిర్వహణకు ఏర్పాట్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రితో పాటు రాష్ట్ర మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఇతర ప్రముఖులు హాజరయ్యే ఈ ఆవిర్భావ వేడుకల నిర్వహణకు సికింద్రాబాద్‌లోని పరేడ్‌ గ్రౌండ్‌లో…

రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలకు శ్రీమతి సోనియా గాంధీ

న్యూదిల్లీ, మే 28:  ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి మంగళవారం కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీని కలిసి జూన్‌ 2న హైదరాబాద్‌లో జరిగే రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ దశాబ్ది  వేడుకలకు ఆహ్వానిం చారు. దేశ రాజధాని దిల్లీలోని సోనియా గాంధీని ఆమె నివాసంలో కలిసిన రేవంత్‌ రెడ్డి తెలంగాణ ప్రజల తరపున ఆహ్వానం పలికారు. ఆహ్వానంపై…