NEWS

NEWS

గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీని వేగంగా ఢీకొన్న స్కార్పియో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం గద్వాల, ప్రజాతంత్ర, జూన్‌ 1 : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఎర్రవల్ల చౌరస్తాలోని పెట్రోల్‌ పంపు వద్ద జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే…

గద్వాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం

లారీని వేగంగా ఢీకొన్న స్కార్పియో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు దుర్మరణం గద్వాల, ప్రజాతంత్ర, జూన్‌ 1 : జోగులాంబ గద్వాల జిల్లా ఎర్రవల్లి చౌరస్తాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున ఎర్రవల్ల చౌరస్తాలోని పెట్రోల్‌ పంపు వద్ద జాతీయ రహదారిపై కారు, లారీ ఢీకొన్నాయి. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే…

మండుతున్న రోహిణి ఎండలు

అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు రుతు పవనాల ఆగమనంతోనే ఉపశమనం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 1 : తెలంగాణలో రోహిణి కార్తె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సూర్యుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, వేడి గాలులు వీస్తుండడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు.…

మండుతున్న రోహిణి ఎండలు

అధిక ఉష్ణోగ్రతలకు తోడు వడగాలులు రుతు పవనాల ఆగమనంతోనే ఉపశమనం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 1 : తెలంగాణలో రోహిణి కార్తె ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. సూర్యుడి భగభగలతో ఎండలు మండిపోతున్నాయి. గత నాలుగు రోజులుగా సాధారణం కంటే అధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. పగటి ఉష్ణోగ్రతలు పెరిగిపోవడం, వేడి గాలులు వీస్తుండడంతో ప్రజలు అల్లాడి పోతున్నారు.…

తెలంగాణ చిహ్నంలో చార్మినార్‌ తొలగించాల్సిందే..

మేం ఇందుకు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం బిజెపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్‌ న్యూదిల్లీ, జూన్‌ 1 : తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్‌ను తొలగించాలని అప్పుడు, ఇప్పుడు తమ పార్టీ పోరాడుతునే ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంగనర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపం ఉండటం…

తెలంగాణ చిహ్నంలో చార్మినార్‌ తొలగించాల్సిందే..

మేం ఇందుకు ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాం బిజెపి జాతీయ కార్యదర్శి బండి సంజయ్‌ న్యూదిల్లీ, జూన్‌ 1 : తెలంగాణ రాష్ట్ర చిహ్నంలో చార్మినార్‌ను తొలగించాలని అప్పుడు, ఇప్పుడు తమ పార్టీ పోరాడుతునే ఉందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంగనర్‌ ఎంపీ బండి సంజయ్‌ కుమార్‌ అన్నారు. రాష్ట్ర చిహ్నంలో అమరవీరుల స్థూపం ఉండటం…

తిరోగమన దిశలో కాంగ్రెస్‌ పాలన

అభివృద్ధిని పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావం కాంగ్రెస్‌ దయాభిక్ష కాదు తొలి, మలి దశల్లో పోరాడి సాధించిన ఘన చరిత్ర తెలంగాణ ఉద్యమాన్ని రక్తసిక్తం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది అందుకే మీరు నిర్వహించే ఉత్సవాల్లో మేము పాల్గొనం సిఎం రేవంత్‌ రెడ్డికి మాజీ సిఎం కెసిఆర్‌ బహిరంగ లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 1…

తిరోగమన దిశలో కాంగ్రెస్‌ పాలన

అభివృద్ధిని పక్కదారి పట్టిస్తున్న ప్రభుత్వం రాష్ట్ర ఆవిర్భావం కాంగ్రెస్‌ దయాభిక్ష కాదు తొలి, మలి దశల్లో పోరాడి సాధించిన ఘన చరిత్ర తెలంగాణ ఉద్యమాన్ని రక్తసిక్తం చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది అందుకే మీరు నిర్వహించే ఉత్సవాల్లో మేము పాల్గొనం సిఎం రేవంత్‌ రెడ్డికి మాజీ సిఎం కెసిఆర్‌ బహిరంగ లేఖ హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 1…

నేడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

గవర్నర్‌ను కలిసి ఆహ్వానించిన సిఎం ఉదయం గన్‌పార్క్‌లో సిఎం రేవంత్‌ నివాళి పరేడ్‌ గ్రౌండ్‌లో జెండా ఆవిష్కరణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక కార్యక్రమాలు జయజయహే తెలంగాణ గీతావిష్కరణ ఆరోగ్య కారణాలతో హాజరు కాలేకపోతున్న సోనియాగాంధీ కవులు, కళాకారులు, ఉద్యమకారులకు సన్మానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 1 : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను…

నేడు తెలంగాణ దశాబ్ది ఉత్సవాలు

గవర్నర్‌ను కలిసి ఆహ్వానించిన సిఎం ఉదయం గన్‌పార్క్‌లో సిఎం రేవంత్‌ నివాళి పరేడ్‌ గ్రౌండ్‌లో జెండా ఆవిష్కరణ ప్రజలను ఉద్దేశించి ప్రసంగం ట్యాంక్‌బండ్‌పై సాంస్కృతిక కార్యక్రమాలు జయజయహే తెలంగాణ గీతావిష్కరణ ఆరోగ్య కారణాలతో హాజరు కాలేకపోతున్న సోనియాగాంధీ కవులు, కళాకారులు, ఉద్యమకారులకు సన్మానం హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 1 : తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను…