NEWS

NEWS

కెసిఆర్‌తో హర్కర వేణుగోపాల్‌ భేటీ

సిఎం తరఫున దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం అందచేత హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 31 : మాజీ సీఎం కెసిఆర్‌ను ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్‌ కలిశారు. బంజారాహిల్స్‌ లోని కేసీఆర్‌ నివాసానికి వెళ్లిన వేణుగోపాల్‌..జూన్‌ 2 జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొనాలని ప్రభుత్వం తరపున ఆహ్వానించారు. సిఎం రేవంత్‌ ఆదేశాలతో వేణుగోపాల్‌ వెళ్లి ఆహ్వాన పత్రికను…

నేటి నుంచి ఇంటర్‌ తరగతులు పున: ప్రారంభం

జూనియర్‌ కాలేజీలకు ముగిసిన సెలవులు హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 31 : వేసవి సెలవులు ముగియడంతో జూన్‌ 1 నుంచి జూనియర్‌ కాలేజీలు ప్రారంభం కానున్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికిగాను జూన్‌ 1 నుంచి ఇంటర్‌ తరగతులు పునఃప్రారంభం కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్‌ విద్యా మండలి వార్షిక అకడమిక్‌ క్యాలెండర్‌ను…

జూన్‌ 7, 8‌న ప్రపంచ వరి సదస్సు

దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ ‌కేంద్రంగా సదస్సు తాజ్‌కృష్ణా హోటల్‌లో నిర్వహణ వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వెల్లడి హైదరాబాద్‌,‌మే31 : ‌దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌ ‌కేంద్రంగా ప్రపంచ వరి సదస్సును జూన్‌ 7, 8‌వ తేదీల్లో తాజ్‌ ‌కృష్ణా హోటల్‌లో నిర్వహిస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. అంతర్జాతీయ వరి పరిశోధనా సంస్థ…

రాష్ట్రంలో మండిపోతున్న ఎండలు

47 డిగ్రీలకు పైనే నమోదు ప్రజలు వడ దెబ్బకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచన హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 31 : తెలంగాణలో ఎండలు మండిపోతున్నాయి. ఒకవైపు మాడు పగిలే ఎండ, వడగాల్పులు.. మరోవైపు చెమటలు కారేలా ఉక్కపోతతో ప్రజలు విలవిలలాడిపోతున్నారు. ఎప్పుడూ లేని విధంగా ఈ సారి రాష్ట్రంలో ఎండలు భగ్గుమంటున్నాయి. రికార్డు స్థాయిలో…

టెస్కాబ్‌ ‌ఛైర్మన్‌ ‌పదవికి కొండూరి రవీందర్‌ ‌రావు రాజీనామా

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, మే 31 : తెలంగాణలో మరో కీలక పరిణామం జరిగింది. టెస్కాబ్‌ ‌ఛైర్మన్‌ ‌పదవికి కొండూరి రవీందర్‌ ‌రావు రాజీనామా చేశారు. రాజీనామా చేసిన అనంతరం రవీందర్‌రావు మీడియాతో మాట్లాడుతూ.. సహకార సంఘంలోని కొంత మంది కాంగ్రెస్‌ ‌పార్టీలో చేరడం వల్ల తాను పదవిలో కొనసాగలేనని చెప్పుకొచ్చారు. ఇన్ని రోజులుగా తనకు అండగా…

మానవాళిని దెబ్బతీస్తున్న అతి పారిశ్రామికీకరణ !

* వాతావరణ కాలుష్యంపై పాలకుల్లో చిత్తశుద్ది లోపిస్తోందా? * వైద్య, ఆరోగ్య రంగానికి సవాల్‌గా పరిణమించిన  కాలుష్యం * ఊహించని ఉత్పాతాలకు మానవ తప్పిదాలే  కారణం… * వాస్తవిక రూపం దాల్చుతున్న పర్యావరణవేత్తల ఆందోళనలు * విషతుల్య పరిశ్రమలకు వ్యతిరేకంగా పోరాడాలి మనది వ్యవసాయిక దేశం..వ్యవసాయమే మన ప్రధాన వనరు. మనకున్న భూమి, నీటి వసతులు…

పదేళ్ల ఉమ్మడి రాజధానిలో లబ్ధి పొందింది ఎవ్వరూ…!

నాడు తెలంగాణ ఆంధ్ర విభజనలో పదేళ్ల ఉమ్మడి రాజధానిగా హైదరా బాద్‌ను ప్రకటించారు.  ఆగడువు రేపు జూన్‌ రెండుతో ముగియనుంది. తెలంగాణ ఆంధ్ర రాజకీయలో అల్లజడి మొదలు కాబోతుంది. ఉమ్మడి ఆస్తుల పంపకాలు ఇంకా జరుగలేదు. విభజన హామీలు కాగితాలకే పరిమితం అయినవి దీంతో రెండు రాష్ట్రాల మధ్య అప్పుడప్పుడు మాటల యుద్ధం జరిగింది.  కృష్ణా…

అనితరసాధ్యం గాంధీ ని(యి)జం..!

ఈ శతాబ్దపు వివిధ రంగాల్లో ప్రపంచ ప్రముఖులుగా వున్న ఆల్బర్ట్‌ ఐన్‌ స్టీన్‌,ఆంగ్‌ సాన్‌ సూకీ, రవీంద్రనాథ్‌ ఠాగూర్‌,సివిరామన్‌, బెర్నార్డ్‌ షా, మార్టిన్‌ లూథర్‌ కింగ్‌, దలైలామా, నెల్సన్‌ మండేలా, స్టీవ్‌ జాబ్స్‌, కైలాష్‌ సత్యార్థి, బరాక్‌ ఒబామా, చార్లీ చాప్లిన్‌ తదితరులు వంటి వారు సైతం  గాంధీజీ నుంచి స్ఫూర్తి పొందిన వారే. ఈ…

రాజముద్రలో చార్మినార్‌ తొలగింపుపై.. చార్మినార్‌ వద్ద బిఆర్‌ఎస్‌ ఆందోళన

హైదరాబాద్‌, ప్రజాతంత్ర, మే 30 : తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిన కొత్తలోగోలో చార్మినార్‌ తొలగించడాన్ని నిరసిస్తూ బిఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రసిడెంట్‌ కెటి రామారావు ఆందోళనకు దిగారు. పార్టీ శ్రేణులతో కలసి చార్మినార్‌ వద్ద నిరసన చేపట్టారు. రాష్ట్ర అధికారిక చిహ్నంలో మార్పుల నేపథ్యంలో మాజీ మంత్రులు పద్మారావు గౌడ్‌, రాజయ్య, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్‌, పార్టీ…

సినిమా తర్వాతనే ప్రపంచానికి గాంధీ గురించి తెలిసిందా..?

మన ప్రధానికి తెలువదు..కానీ ప్రపంచానికి తెలుసు ఎన్నికల ఫలితాల తర్వాత మహాత్ముడి ఆత్మకథను చదువండి ఎన్‌డిఏకు మళ్లీ అవకాశం ఇస్తే ప్రజాస్వామ్యం అంతమే.. మా అభిప్రాయానికి ప్రజల ఆమోదం ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించిన మోదీ ‘ధ్యానం’ మీడియా సమావేశంలో ప్రధాని మోదీపై మండిపడ్డ కాంగ్రెస్‌ చీఫ్‌ ఖర్గే ఇండియా కూటమికి స్పష్టమైన మెజారిటీ వొస్తుందని విశ్వాసం…