కెసిఆర్తో హర్కర వేణుగోపాల్ భేటీ

సిఎం తరఫున దశాబ్ది ఉత్సవాలకు ఆహ్వానం అందచేత హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 31 : మాజీ సీఎం కెసిఆర్ను ప్రభుత్వ సలహాదారు వేణుగోపాల్ కలిశారు. బంజారాహిల్స్ లోని కేసీఆర్ నివాసానికి వెళ్లిన వేణుగోపాల్..జూన్ 2 జరిగే రాష్ట్ర అవతరణ దినోత్సవాల్లో పాల్గొనాలని ప్రభుత్వం తరపున ఆహ్వానించారు. సిఎం రేవంత్ ఆదేశాలతో వేణుగోపాల్ వెళ్లి ఆహ్వాన పత్రికను…








