NEWS

NEWS

ఉగాది పచ్చడి లాంటి తీర్పు

సంతోషంగా ఉన్నాం.. గతంలో 3 సీట్లు ఇచ్చిన ప్రజలు ఇప్పుడు 8చోట్ల గెలిపించారు గెలుపోటములకు పిసిసి చీఫ్‌గా బాధ్యత పూర్తిగా తనదే బిజెపికి బిఆర్‌ఎస్‌ పూర్తిగా అమ్ముడుపోయింది ఉమ్మడి ఎపి సమస్యలను చర్చలతో పరిష్కరించుకుంటాం: మీడియా సమావేశంలో సిఎం రేవంత్‌ రెడ్డి స్పష్టీకరణ హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జూన్‌ 5: ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నామని, ఇది తమకు ఉడాది…

హైదరాబాద్‌లో మారిన వాతావరణం

సాయంత్రం అనూహ్యంగా భారీ వర్షం హైదరాబాద్‌,ప్రజాతంత్ర,జూన్‌5: హైదరా బాద్‌ మహానగరంలో ఉన్నట్లుండి వాతావరణం ఒక్కసారిగా చల్లగా మారిపోయింది. జంటనగరాలలో చాలా ప్రాంతాల్లో మధ్యాహ్నం ఎండవేడి బాగానే ఉండగా, అయితే సాయంత్రం కాగానే ఒక్కసారిగా దట్టమైన మేఘాలు కమ్ముకున్నాయి. దీనితో నగరంలోని అనేక చోట్ల ఉరుములు, మెరుపులతో భారీ వర్షం కురిసింది. ఇక జంట నగరలలో కొండాపూర్‌,…

ఇక సంకీర్ణ రాజకీయాలు …!

ఇండియా కూట‌మి నుంచి ఎన్‌డిఎకు ఊహించ‌ని స‌వాల్ ఎదురైంది. బిజెపికి మూడవసారి లోక్‌సభ మెజారిటీని అడ్డుకోగ‌లిగింది.  దేశంలో ఒక దశాబ్దం పూర్తి మెజారిటీ తర్వాత సంకీర్ణ రాజకీయాలు అవ‌స‌ర‌మని  ఈ ఎన్నిక‌లు చాటిచెప్పాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ (బిజెపి) దాని సీట్ల సంఖ్య 240కి పడిపోయింది-ఐదేళ్ల క్రితం 303 సీట్లు గెలుచుకోగా,…

బిఆర్‌ఎస్‌ స్థానాన్ని బీజేపీ ఆక్రమిస్తున్నదా ?

దాదాపు రెండున్నర దశాబ్దాలుగా ప్రజలతో మమేకమైన భారత రాష్ట్రసమితి తాజా పార్లమెంటు ఎన్నికల్లో ఘోర పరాజయాన్ని చవిచూడాల్సి వొచ్చింది. రాష్ట్రంలోని 17 లోకసభ స్థానాల్లో ఒక్క స్థానంలోకూడా తమ అభ్యర్థిని గెలిపించుకోలేకపోయిందంటే ఆ పార్టీకి ప్రజలు దూరమవుతున్నారన్నది స్పష్టమవుతున్నది.  ప్రతిపక్ష పార్టీలు  మొదటినుండీ ఈసారి బిఆర్‌ఎస్‌కు ఒక్క స్థానంకూడా రాదన్నట్లుగానే ఫలితాలు వెల్లడైనాయి. మెదక్‌ నియోజకవర్గం…

మోదీకి శృంగభంగం… రాహుల్‌ విజయదరహాసం..!

కమలం దూకుడుకు చెయ్యి అడ్డుకట్ట అనూహ్యంగా ఎన్‌డిఏకు ఇండియా కూటమి గట్టి పోటీ 400 పార్‌ కాదు…300 కూడా పార్‌ కాని బిజెపి కూటమి సొంతగా మెజారిటీ సాధించలేని బీజేపీ..239 స్థానాలతో సరి దాదాపుగా 291 స్థానాలతో ఎన్‌డిఏకు సాధారణ మెజారిటీ యూపీలో పనిచేయని ‘రామ మందిరం’ హిందీ బెల్ట్‌లో బిజెపికి ఎదురు దెబ్బ…కలిసొచ్చిన దక్షిణాది,…

ప్రజలు ఎవరికీ స్పష్టమైన మెజార్టీ ఇవ్వలేదు

మోదీతో పాటు…వ్యవస్థలతోనూ పోరాడాం వోట్ల ద్వారా మద్దతు తెలిపిన ప్రజలు ఫలితాలపై కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ప్రజాస్వామ్యం గెలిచిందన్న అధ్యక్షుడు ఖర్గే న్యూదిల్లీ, జూన్‌ 4 : దేశ ప్రజలు మోదీని ఓడిరచారని కాంగ్రెస్‌ అగ్ర నేత రాహుల్‌ గాంధీ ఫలితాలపై తన మొదటి స్పందనను తెలియజేశారు. ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ…

ఆకలి చక్రాన్ని విచ్ఛిన్నం చేయడం ఎలా..?

ఆకలితో ఉన్నవారికి ముందు అన్నం పెట్టు, ఆ తర్వాత వేదం చెప్పు అంటారు స్వామి వివేకానంద. గాలి, నీరు తర్వాత ఆహారం మూడవ అత్యంత ప్రాథమిక మానవ అవసరం. 2030లో దాదాపు 600 మిలియన్ల మంది ప్రజలు దీర్ఘకాలికంగా పోషకాహార లోపంతో బాధపడతారని అంచనా వేయబడిరది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి, పోషకాహార లోపానికి పరిష్కారాలకోసం చెబుతుంది.  సంఘర్షణ,…

మరింత సమర్ధవంతమైన పాలన అందిస్తాం

విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలకు ధన్యవాదాలు తెలిపిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హైదరాబాద్‌, ప్రజాతంత్ర, జూన్‌ 04: తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ 100 రోజుల పాలనను ఆశీర్వదిస్తూ… ఎనిమిది లోక్‌ సభ స్థానాలతో పాటు కంటోన్మెంట్‌ శాసన సభ ఉప ఎన్నికలో విజయం చేకూర్చిన రాష్ట్ర ప్రజలకు  ధన్యవాదాలు ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి తెలుపుతూ…

ఎన్డీయే నేతగా మోదీ ఏకగ్రీవ ఎన్నిక

న్యూదిల్లీ, జూన్‌5 : ఎన్డీయే పక్షనేతగా నరేంద్రమోదీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు భాగస్వామ్య పార్టీల నేతలు తీర్మానించారు. దిల్లీలోని ప్రధాని నివాసంలో జరిగిన సమావేశానికి తెదేపా అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌, జేడీయూ అధ్యక్షుడు నీతీశ్‌ కుమార్‌, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్‌ శిందే, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, సీనియర్‌…

ప్రజాస్వామ్యం ఆందోళనకరం!

ధరలు దాడి చేస్తున్నాయి… జిఎస్టీ పేరుతో బాదేస్తున్నారు… పెట్రో ధరల దాడితో సామాన్యులు అతలాకుతలం సమస్యల సుడిగుండంలో రైతాంగం సహకారరంగం పూర్తిగా కట్టుతప్పింది ప్రస్తుత పరిస్థితుల్లో ప్రజాస్వామ్యం ఆందోళనకరంగా మారుతోంది.  ధరలు దాడి చేస్తున్నాయి… జిఎస్టీ పేరుతో బాదేస్తున్నారు. సమస్యల సుడిగుండంలో   రైతులు విలవిల్లాడుతున్నారు.  పెట్రో ధరల దాడితో సామాన్యులు అతలాకుతలం అవుతున్నారు.  …