NEWS

NEWS

అగ్నిపథ్‌పై ఆందోళనలతో కేంద్రం మరో కీలక నిర్ణయం

సాయుధ బలగాలు, అసోం రైఫిల్స్ ‌విభాగాల్లో పదిశాతం రిజర్వేషన్లు న్యూ దిల్లీ ,జూన్‌18: అగ్నిపథ్‌పై ఆందోళనలు.. కేంద్రం మరో కీలక నిర్ణయం తీసుకుంది. సైన్యంలో తాత్కాలిక నియామకాల కోసం కేంద్రం తీసుకొచ్చిన అగ్నిపథ్‌ ‌పథకంపై ఆందోళనలు చెలరేగుతున్న వేళ.. మోదీ సర్కార్‌ ‌కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పథకంలో భాగంగా అగ్నివీరులకు.. కేంద్ర సాయుధ పోలీసు…

నిఘా వ్యవస్థ నిద్ర పోతుందా

సికింద్రాబాద్‌ ‌ఘటన వెనక కుట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టిన బిజెపి ఎంఎల్‌ఏలు రఘునందన్‌, ఈటల హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌తెలంగాణలో నిఘా వ్యవస్థ నిద్రపోతోందా అని ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం ఆయన వి•డియాతో మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌, ‌కాంగ్రెస్‌, ఎంఐఎం ‌కలిసి పోటీ చేయడానికి రంగం సిద్ధమని ప్రకటించారు. ప్రభుత్వ కుట్రలో భాగంగానే…

సికింద్రాబాద్‌ ‌దాడి ఘటన దురదృష్టకరం

ట్విట్టర్‌లో స్పందించిన పిసిసి చీఫ్‌ ‌రేవంత్‌ ‌మిటిటరీ ప్రవేటీకరణలో భాగమే అగ్నిపథ్‌ : ‌కాంగ్రెస్‌ ‌నేత మధుయాష్కీ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌లో జరిగిన దాడి ఘటనపై పీసీసీ చీఫ్‌ ‌రేవంత్‌ ‌రెడ్డి ట్విట్టర్‌ ‌వేదికగా స్పందించారు. సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌లో శుక్రవారం రోజు జరిగిన ఘటన దురదృష్టకరం అన్నారు. నరేంద్ర…

రామయ్య భూముల్లో ఆక్రమణలు

ఇండ్ల నిర్మాణాన్ని ఆపేందుకు వెళ్ళిన దేవస్థానం అధికారులపై ఎదురుదాడి సహకరించని ఆంధ్రా పోలీస్‌ ‌యంత్రాంగం భద్రాచలం, ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి దేవస్థానం భూములు పురుషోత్తం పట్నం గ్రామంలో వేలాది ఎకరాలు ఉన్నాయి. రాష్ట్ర విభజన తరువాత పురుషోత్త పట్నం గ్రామం ఆంధ్రాలో విలీనమై ఉంది. అయితే గత కొంతకాలంగా ఆ…

దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవ్రం

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌రక్షణశాఖ ప్రవేశపెట్టిన అగ్నిపథ్‌ ‌స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా యువత ఆందోళన చేపడుతున్న తరుణంలో వివిధ వర్గాలు కేంద్రం తీరుపై విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ అంశంపై రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ ‌స్పందిస్తూ దేశంలో నిరుద్యోగ సంక్షోభం తీవ్ర స్థాయిలో ఉందని, అగ్నివీర్‌ ‌స్కీమ్‌ను వ్యతిరేకిస్తూ జరుగుతున్న ఆందోళనలు ఆ…

గాయపడ్డ వారికి మెరుగైన వైద్య సేవలు

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : అగ్ని పథ్‌ ‌పథకాన్ని వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌లో జరిగిన ఆందోళనల్లో గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని మంత్రి హరీష్‌ ‌రావు డాక్టర్లను ఆదేశించారు. పోలీసుల కాల్పులు, లాఠీచార్జ్‌లో గాయపడిన 13 మందిని గాంధీ హాస్పిటల్‌కి తరలించారు. ఈ నేపథ్యంలో వారికి మెరుగైన చికిత్సను అందించాలని గాంధీ…

టీఆర్‌ఎస్‌, ఎంఐఎం, ‌కాంగ్రెస్‌ ‌పార్టీల విధ్వంసం

సికింద్రాబాద్‌ ‌ఘటన కుట్రలో భాగమే రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌బండి బాసర పర్యటనను కామారెడ్డి వద్ద అడ్డుకున్న పోలీసులు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : ‌సికింద్రాబాద్‌ ‌రైల్వేస్టేషన్‌లో జరుగుతున్న హింసాత్మక ఘటనలో కుట్ర ఉందని  బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ ఆరోపించారు. ఆర్మీ విద్యార్థులకు ఈ సమస్యతో ఎలాంటి సంబంధం…

పథకం ప్రకారమే సికింద్రాబాద్‌ అల్లర్లు

అణచివేయడంలో పోలీసుల ప్రేక్షక పాత్ర మంత్రులు రెచ్చగొట్టేలా వ్యాఖలతో పోస్టులు ఇష్టమున్న వాళ్లే అగ్నిపథ్‌ ‌లో చేరొచ్చు..చాలా దేశాల్లో ఇలాంటి పథకం ఉంది విడియాతో కేంద్రమంత్రి కిషన్‌ ‌రెడ్డి హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 17 : అగ్నిపథ్‌ ‌పథకంపై కుట్రలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి  ఆరోపించారు. యువతను తప్పుదోవ పట్టించేందుకు కొందరు యత్నిస్తున్నారని తప్పుబట్టారు. విధ్వంసం…

‘అగ్నిపథ్‌’‌పై దేశవ్యాప్త ఆందోళనలు

నాలుగేళ్ల తర్వాత 75 శాతం నిరుద్యోగులు పథకాన్ని రద్దు చేయాలని నిరుద్యోగ యువత డిమాండ్‌ ‌నేటి నుంచి ఆందోళనలకు ఎస్‌ఎఫ్‌ఐ, ‌డివైఎఫ్‌ఐ ‌పిలుపు ‘అగ్నిపథ్‌’ ‌పథకం నిరుద్యోగులకు మేలు చేసేదే : నిరుద్యోగులు ఆందోళన చెందవద్దన్న కేంద్రమంత్రులు ఆర్మీలో చేరేందుకు సువర్ణావకాశం : ఆర్మీ చీఫ్‌ ‌జనరల్‌ ‌మనోజ్‌ ‌పాండే న్యూ దిల్లీ, జూన్‌ 17…

రణరంగంగా సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌

అగ్నిపథ్‌ ఆం‌దోళనకారుల దాడితో బుగ్గి పలు రైళ్లకు, బోగీలకు, వాహనాలకు నిప్పు దాడులతో వాహనాలు ధ్వసం..ప్రయాణికుల పరుగు పోలీసులపైకి పెద్ద ఎత్తున రాళ్లు రువ్విన ఆందోళన కారులు పోలీసుల ఫైరింగ్‌..‌కాల్పుల్లో ఒక్కరు మృతి..ఇద్దరి పరిస్థితి విషమం…పలువురికి గాయాలు కాల్పుల్లో గాయపడ్డ వారికి గాంధీలో చికిత్స : వారి ఆరోగ్యం నిలకడగా ఉందన్న వైద్యులు సికింద్రాబాద్‌ ‌పరిధిలో…