NEWS

NEWS

డబుల్ ఇంజన్ అంటే పెన్షన్ లో పావల వంతు , కరెంటు కోతలు..

* ఎన్ని ఎకరాలు ఉన్నా ఆరు వేలు మాత్రమే రైతుబంధు .. * అదే టిఆర్ఎస్ ఇంజన్ అంటే రెండు వేల పించన్, 24 గంటల కరెంటు * గాంధీ ని కించపర్చిన వాళ్ళు బిజెపిలోనే ఉన్నారు. ఆందోల్ ,ప్రజాతంత్ర ,జూన్ 20: “రేణుకా ఎల్లమ్మ ఎత్తి పోతల పథకంతో.. ఇక్కడి ప్రజల చిరకాల వాంఛ…

ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియంలో నాణ్యమైన విద్య

అల్లాదుర్గం :  ‘‘రెండున్నర కోట్ల రూపాయలతో చక్కటి జూనియర్ కాలేజీ భవనం ఇవాళ ప్రారంభం చేసుకున్నాం..జూనియర్ కాలేజీలో ఒక్క రూపాయి ఫీజు కూడా లేకుండా పిల్లలకు ఉచితంగా పాఠ్య పుస్తకాలు, మంచి నాణ్యమైన విద్యను అందిస్తున్నాం. మన పిల్లలు ఇంకా బాగా చదవాలి. దీని కోసం కాలేజీ అధ్యాపకులు, ప్రిన్సిపాల్ గారితో పాటు ప్రజాప్రతినిధులు కూడా…

గాయపడి గాంధీలో చికిత్స పొందుతున్న వారంతా క్షేమం

డిఫెన్స్ అకాడమీ సుబ్బారావు అరెస్ట్‌పై కొనసాగుతున్న సస్పెన్స్ అదుపులోకి తీసుకోక పోవడంపై అనుమానాలు విధ్వంసంపై ప్రశస్తున్నట్లు పల్నాడు ఎస్పీ వెల్లడి గుంటూరు/హైదరాబాద్‌, ‌జూన్‌ 20 : ‌సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌  ‌విధ్వంసం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కుంటున్న సాయి డిఫెన్స్ అకాడవి• డైరెక్టర్‌ ‌సుబ్బారావు అరెస్ట్‌పై సస్పెన్స్ ‌నెలకొంది. సుబ్బారావును ఇంకా అదుపులోకి తీసుకోలేదని.. విధ్వంసం…

మా పిల్లలు నిర్దోషులు

సికిందరాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌ ‌దాడితో సంబంధం లేదని తల్లిదండ్రుల రోదన వారిని వెంటనే విడుదల చేయాలంటూ వినతి ములాఖత్‌లతో కిక్కిరిసిన చంచల్‌గూడ జైలు ఆందోళనకారులను కలుసుకునేందుకు తల్లిందండ్రుల పాట్లు అగ్నిపథ్‌ ఆం‌దోళనలపై కొనసాగుతున్న విచారణ హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 20 : ‌సికింద్రాబాద్‌ ‌రైల్వే స్టేషన్‌పై దాడి కేసులో 46 మంది యువకులు అరెస్టు కావడంతో..వారితో…

బాసర ట్రిపుల్‌ ఐటి విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలి

తక్షణం అఖిలపక్ష సమావేశంలో చర్చించాలి పరిష్కారానికి తక్షణమే కమిటీ ఏర్పాటు చేయాలి సిఎం కెసిఆర్‌కు రాష్ట్ర బిజెపి చీఫ్‌ ‌బండి సంజయ్‌ ‌బహిరంగ లేఖ బిజెపి కార్యవర్గ ఏర్పాట్లు పరిశీలించిన బండి హైదరాబాద్‌/‌నల్లగొండ, ప్రజాతంత్ర, జూన్‌ 20 : ‌బాసర ట్రిపుల్‌ ఐటీ విద్యార్థుల సమస్యలు పరిష్కరించాలని సీఎం కేసీఆర్‌కు బీజేపీ చీఫ్‌ ‌బండి సంజయ్‌…

‌ప్రధాని మోడీ సభకు 10 లక్షల మంది

నోవాటెట్‌ ‌హోటల్‌లో బిజెపి జాతీయ సమావేశాలపై స్టీరింగ్‌ ‌కమిటీ చర్చ పార్టీ నేతలతో కలసి చర్చించిన సంజయ్‌ ‌హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 20 : ‌హైదరాబాద్‌లో నిర్వహించే  ప్రధాని మోడీ సభకు 10 లక్షల మంది హాజరవుతారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ అన్నారు. జులై 3 సాయంత్రం 4 గంటలకు జరగనున్న బహిరంగ…

టీచర్ల పరస్పర బదిలీలకు అవకాశం

రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు హర్షం వ్యక్తం చేస్తున్న ఉద్యోగ సంఘాలు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 20 : ‌రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు తెలంగాణ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉద్యోగులు, ఉపాధ్యాయుల పరస్పర బదిలీలకు సంబంధించి విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమావేశమై చర్చించారు. పరస్పర…

దేశంలో కొత్తగా 12,781 మందికి కొరోనా పాజిటివ్‌

‌కొరోనా బారిన పడ్డ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ న్యూ దిల్లీ, జూన్‌ 20 : ‌దేశంలో కొరోనా కల్లోలం సృష్టిస్తూనే ఉన్నది. గత కొద్ది రోజులుగా వరుసగా రోజుకు 12 వేలకు పైగా కొత్త కేసులు రికార్డవుతున్నాయి. సోమవారం ఉదయానికి గడిచిన 24 గంటల్లో 12,781 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ ఆరోగ్యమంత్రిత్వ…

మట్టి మర్యాదను మంటగలుపవద్దు..!

‘‘‌విచ్ఛలవిడి పెస్టిసైడ్స్, ‌రసాయనాలు, ఎరువులు వాడడంతో వ్యవసాయ భూములు ఎడారులుగా మారతాయని వివరిస్తున్నారు. మట్టి ఆరోగ్యం క్షిణిస్తే రాబోయే రోజుల్లో 8 బిలియన్ల ప్రపంచ ప్రజలకు పోషకాహారం అందడం అసాధ్యమని తెలుస్తున్నది. నేలలో కార్బన పదార్థాల పరిమాణం 12 – 15 శాతానికి పెంచగలిగితే ఎలాంటి రసాయన ఎరువులు వాడకుండానే మంచి వ్యవసాయ దిగుబడులు పొందవచ్చని…

‘‌యాచక దశ నుండి తెలంగాణ శాసక దశకు రావాలి’’

‘‘‌మా వనరులు మాకున్నాయి. మా వనరులపై మాకు అధికారం కావాలి. యాచక దశ నుంచి శాసక దశకు తెలంగాణ రావాలి! మా తెలంగాణ మాగ్గావాలి..!! యాభై ఏళ్లుగా ఇదే ఆకాంక్ష.. ఇదే శ్వాస.. ఇదే లక్ష్యం… ఇదే జీవితం.. ఇందులోనే మరణం!’’ అని ఉద్యమాన్ని శ్వాసించిన మహెరీపాధ్యాయుడు ప్రొఫెసర్‌ ‌కొత్త పల్లి జయశంకర్‌..’’ నేడు ప్రొఫెసర్‌…