NEWS

NEWS

దేశంలో.. భారీగా పెరుగుతున్న కొరోనా కేసులు

తాజాగా 24 గంటల్లో 17,336 మందికి పాజిటివ్‌ ‌జాగ్రత్తలు పాటించాలని పలు రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక న్యూ దిల్లీ, జూన్‌ 24 : ‌భారత్‌లో కొరోనా కేసులు మళ్లీ భారీగా పెరుగుతున్నాయి. మాస్క్ ‌ధరించకపోవడం, భౌతిక దూరం పాటించకపోవడం తదితర కారణాలతో కేసులు పెరిగిపోతున్నాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. తాజాగా ఒక్కరోజు వ్యవధిలోనే 30 శాతం…

ఎన్డీఎ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము నామినేషన్‌

‌రాజ్యసభ సెక్రటరీకి పత్రాలు దాఖలు బిజెపి, ఎన్డీఎ నేతలు వెంటరాగా ఆర్బాటంగా నామినేషన్‌ ‌మోడీ తదితరులు ప్రతిపాదన..బలపర్చిన రాజ్‌నాథ్‌ ‌సింగ్‌ ‌తదితరులు బేషరతుగా మద్దతు ప్రకటించిన వైసిపి కార్యక్రమంలో పాల్గొన్న యోగి తదితర సిఎంలు నామినేషన్‌కు ముందు పార్లమెంట్‌ ‌వద్ద గాంధీ, అంబేడ్కర్‌లకు ముర్ము నివాళి న్యూ దిల్లీ, జూన్‌ 24 : ఎన్డీయే రాష్ట్రపతి…

మహిళా స్టార్‌ ఆర్చర్‌ ‌వెన్నం జ్యోతి సురేఖకు గౌరవం

డిప్యూటి కలెక్టర్‌గా నియమిస్తూ కేబినేట్‌ ఆమోదం అమరావతి, జూన్‌ 24 : ‌మహిళా స్టార్‌ ఆర్చర్‌, అర్జున అవార్డు గ్రహీత, తెలుగు తేజం వెన్నం జ్యోతి సురేఖకు ఆంధ్రప్రదేశ్‌ ‌ప్రభుత్వం సముచిత స్థానం కల్పించింది. ఆమెకు గ్రూప్‌-1 ‌డిప్యూటీ కలెక్టర్‌ ఉద్యోగం ఇచ్చేందుకు ఏపీ కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌ ‌ముఖ్యమంత్రి వైఎస్‌…

అవయవ దానాలపై అవగాహన అవసరం

నేడు ప్రపంచ అవయవదాన మార్పిడి దినోత్సవం సమకాలీన వైద్యశాస్త్రం సాధించిన అద్భుతమైన ఆవిష్కరణ అవయవ మార్పిడి పద్ధతి. అవయవ మార్పిడి ద్వారా దాతల శరీరం నుంచి సేకరించిన అవయవాలను అవయవ లోపాలతో బాధపడుతున్న రోగులకు అమర్చి, వారికి స్వస్థత కలిగించే విధానం నానాటికీ పురోగతి సాధిస్తున్నది. అవయవ దాతల సంఖ్య కూడా అవసరాలకు తగినంతగా కాకపోయినా,…

‘‘అగ్నిపథ్‌’’ ‌రైల్వే ఆందోళనకారులకు అండగా ఉంటాం

ఒకే దేశం – ఒకే భాష, ఒకే దేశం – ఒకే దేవుడు… పిచ్చి ముదిరిన బిజేపి కొత్తగా ఒకే భారత్‌, ఒకే సైనిక శ్రేణి పద్దతితో సాంప్రదాయంగా దేశ సైన్యంతో కొనసాగుతున్న రెజిమెంటల్‌ ‌వ్యవస్థను బలహీనపరుస్తూ, తీసుకొచ్చిన ‘అగ్నిపథ్‌’ ‌కాంట్రాక్ట్ ‌తాత్కాలిక సైనిక రిక్రూట్‌మెంట్‌ను తెలంగాణ ఇంటి పార్టీ వ్యతిరేకిస్తున్నది. పెన్షన్‌ ‌చెల్లించక పోవడంతో…

మరణశాసనం రాస్తున్న మాదక ద్రవ్యాల దుర్వినియోగం

‘‘‌మాదకద్రవ్యాల దురలవాటును మాన్పించడం, ఉత్పత్తిని అరికట్టడం, డ్రగ్స్ ‌వాడే వారికి పునరావాసంగా వైద్య సహాయం చేయడం, డ్రగ్స్ ‌పట్ల సంపూర్ణ అవగాహన కల్పించడం, అక్రమ రవాణాను నిలువరించడం, డ్రగ్స్ ‌సప్లై చైన్ను ఛేదించి కఠిన చర్యలు తీసుకోవడం, మాదకద్రవ్యాల నిరోధ చట్టాన్ని అమలు చేయడం లాంటి అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించాలి. అంతర్జాతీయ స్థాయి నుంచి…

తెలంగాణపై పట్టుకే బిజెపి కార్యవర్గ సమావేశాలు

తెలంగాణపై పట్టు సాధించడంలో భాగంగానే భారతీయ జనతాపార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలను ఇక్కడ ఏర్పాటుచేస్తోంది. దీంతో కమలనాథుల్లో కూడా జోష్‌ ‌పెరిగింది. గడచిన రెండు మూడు సంవత్సరాలుగా తెలంగాణ లో అధికారం లోకి రావాలని• లక్ష్యంగా చేసుకుని కార్యక్రమాలను నిర్వహిస్తున్నది. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్‌ ‌వొచ్చినప్పటినుండి ఈ విషయంలో సమగ్రమైన కార్యాచరణ…

సజయ కు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం ..

స్వతంత్ర జర్నలిస్ట్ ,సామాజిక కార్యకర్త కె.సజయ కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారానికి(2021) ఎంపికయ్యారు. సామాజిక కార్యకర్త భాషా సింగ్ ఆంగ్లంలో రచించిన “అన్ సీన్” పరిశోధనాత్మక గ్రంథాన్ని “అశుద్ధ భారత్” పేరుతో తెలుగులోకి అనువదించిన కె.సజయ కు ఈ పురస్కారం లభించింది.. డా.చంద్రశేఖర్ కంబర్ అధ్యక్షతన కమిటీ 22 పుస్తకాలను వివిధ భాషల్లో (అనువాద) ఎంపిక…

తూరుపు వెలుగు

స్వేచ్ఛా విహంగాలకు ఎగిరే పరిధులు గీయగలమా ? మనిషి విశాల ఆలోచనలకు బంధాల అడ్డుకట్టలేయగలమా? హద్దులు సరిహద్దులు మానవతకు సంకెళ్లను వేస్తూ మనుషులు తవ్వుకున్న లోతైన కందకాలు ! పచ్చని వీచే పైరగాలి రాత్రులను వెలిగించే వెన్నెల మట్టిని పులకింపచేసే వాన జీవరాశిని మేల్కొలిపే ఎండ ఏ  హద్దులు సరిహద్దులు ఎలా ఆపగలవు ? మెదళ్లను…

నిమ్స్‌లో నాణ్యమయిన వైద్య సేవలు ..!

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూన్‌ 23 : ‌ప్రభుత్వం 2 లక్షల నుంచి 5 లక్షల వరకు ఆరోగ్య శ్రీని పెంచడం జరిగిందని, నిమ్స్ ‌హాస్పిటల్స్‌లో హార్ట్ అం‌డ్‌ ‌కిడ్నీ, లివర్‌ ‌ట్రాన్స్ ‌ప్లాంటేషన్‌ ‌సర్జరీలు ఎక్కువగా జరుగుతున్నాయి..లంగ్‌ ‌సర్జరీలు కూడా చేస్తున్నారని, ముఖ్యమంత్రి కేసీఆర్‌ ‌నిమ్స్ అభివృద్ధి కోసం ఎంతో కృషి చేస్తున్నారని మంత్రి హరీష్‌…